ప్రధాన తీర్ధమైన ఈ ఆలయం అంబాల రహదారిపై పెహోవ నుండి షుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తీర్ధం మహాభారత కాలనికి చెందిన విశ్వామిత్ర, వశిష్ట ఇద్దరు ఋషులతో సంబంధం ఉంది. ఈ తీర్ధం ఇ౦త ప్రాముఖ్యత కలిగి ఉండడానికి నిజమైన మరో కారణం సరస్వతి, అరుణ నదుల సంగమం కావడం.
అయితే మహాభారత, వామన పురాణంలో దీని ప్రాముఖ్యతను పేర్కొన్నారు, ఈరోజు ఈ తీర్థం సంగమేశ్వర్ మహాదేవ ఆలయం గా పిలిచే శివుని కేంద్రంగా ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం ఒక చిన్న టాంక్ పక్కన ఉంది, ప్రతి ఏటా వేలమంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications