ఆవు పొదుగు నుంచి వచ్చిన రక్తంతో శివయ్యకు అభిషేకం?, నిజమే
పురాతన దేవాలయాల నిలయం భారత దేశం. ఇందులో కొన్ని దేవాలయాలు వెయ్యేళ్లకు పూర్వం నిర్మించినవి కావడం గమనార్హం. ఈ దేవాలయాల దర్శనం మనకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని మిగులుస్తుంది. అటువంటి దేవాలయాల్లోని...
రుతుస్రావం ఈ దేవాలయ ప్రవేశానికి అడ్డుకాదు?
భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శబరిమల చర్చలే జరుగుతున్నాయి. 10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు పీరియడ్స్ (రుతుస్రావం) వస్తుంది కాబట్టి ఆలయంలోకి ప్రవేశించకూడదని గతంలో నిబంధన ఉండేది. అయితే...
బ్రహ్మకు, అక్బర్ కు, అలహాబాద్ కు సంబంధం మీకు తెలుసా?
బ్రహ్మ ప్రపంచాన్ని ఏర్పరిచిన తర్వాత మొట్టమొదట యాగాన్ని ప్రయాగాలో చేశాడని చెబుతారు. సంస్కృతములో యాగాలకు యోగ్యమైన భూమి అని అర్థం. ఈ ప్రయాగనే ప్రస్తుతం అలహాబాద్ గా పిలువబడుతోంది. ఇది ఉత్తర భారత దేశంలో...
సిక్కీం పర్యాటకానికి వెల్దామా?
చైనా, నేపాల్ మరియు భూటాన్ సరిహద్దులుగా ఉన్న రాష్ట్రం సిక్కిం. హిమాలయ పర్వత పంక్తుల్లో భాగమైన సిక్కిం భారతదేశంలో సందర్శించడానికి అత్యంత ప్రాచుర్యం పొందింది. సిక్కింలో పర్వత సౌందర్యం మరియు పురాతన...
ఈ గణపతికి కోర్కెలను ఎలా విన్నవిస్తారో తెలుసా?
భారత దేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ముక్కోటి దేవతలు ఉన్న ఈ దేశంలో మొదటి పూజ మాత్రం ఆ వినాయకుడికే చేస్తారు. అటువంటి వినాయకుడు కొలువై ఉన్న ఓ దేవాలయం మాత్రం ప్రపంచ దష్టిని ఆకర్షిస్తోంది....
ఈ అమ్మవారిని దర్శించాలంటే తడవాల్సిందే
అటు ఆధ్యాత్మికతను, ఇటు ఆహ్లాదాన్ని సొంతం చేసుకొన్న దేవాలయాలను భారత దేశంలో వేళ్లమీద లెక్కబెట్టవచ్చు. అటువంటి కోవకు చెందిన ఈ దేవాలయం జలపాతం జన్మించే చోట భూమి నుంచి కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది....
అంతా, ఎల్లోరా గుహలను చూడటానికి వెలుతున్నారా
అజంతా, ఎల్లోర గుహలు భారతీయ చరిత్రకు, సంస్కతి, సంప్రదాయాలకు నిలువుటద్దాలు. అందువల్లే అవి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ అజంతా ఎల్లోరా గుహలు కొండను తొలచి నిర్మించిన గుహాలయాలు....
కామానికి కామాలే...,
జీవితంలో పెళ్లి ఒక మధురమైన ఘట్టం. అధురత్వానికి పరిపూర్ణత్వం తీసుకువచ్చేది హనీమూన్ అంటే అతిశయోక్తి కాదు. ఈ హనీమూన్ కోసం కొత్త దంపతులు ఎన్నోకలలు కంటూ ఉంటారు. ఇందు కోసం కనీసం మూడు నెలల ముందు నుంచి...
పరమహంసకు, కాళీమాతకు ఈ దేవాలయానికి సంబంధం తెలుసా?
భారత దేశంలో అత్యంత పూజనీయ గురువుల్లో రామకృష్ణ పరమ హంస ఒకరు. చిన్న వయస్సులోనే ఆయన కాళీమాత భక్తుడిగా మారిపోయారు. వీరికి ఆ కాళీ మాత స్వయంగా దర్శనమిచ్చిన ప్రాంతమే దక్షిణేశ్వర్. అదేవిధంగా పరమహంస...
ఈ కొలను మీలోని చర్మ వ్యాధులను పోగొడుతుంది?
దేవాలయాల నిలయమైన భారత దేశంలో ఒక్కొక్క గుడికి ఒక్కొక్క విశిష్టత. అటువంటి విశిష్టత కలిగినదే వజ్రేశ్వరీ దేవాలయం. ఈ వజ్రేశ్వరీ మాత దేవాలయం ముందు ఒక వేడి నీట బుగ్గ ఉంది. ఇందులో స్నానం చేస్తే పాపాలతో...
గోవాలో ఇవన్నీంటినీ ఫ్రీగా ఎంజాయ్ చేయండి,
భారత దేశంలో పర్యాటకంగా అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతం గోవా. జాతీయ అంతర్జాతీయ పర్యాటకులను ఏడాది మొత్తం ఆకర్షిస్తున్న ప్రాంతం గోవా. సెలవులను ఎంజాయ్ చేయాలంటే ప్రతి యూత్ కోరుకొనే ప్రాంతం గోవా. ఇలా ప్రతి...
నవకైలాస క్షేత్రాలు చూశారా?
హిందూ ధర్మంలో తొమ్మిదికి విశిష్ట స్థానం ఉంది. నవగ్రహాలు, నవ నందులు, నవ తిరుపతులు, ఇలా అనేక పుణ్యక్షేత్రాలు తొమ్మిది అంకెతో ముడిపడి ఉన్నాయి. అదే విధంగా నవ కైలాస క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ నవ కైలాస...
బల్కంపేట యల్లమ్మ రహస్యాలు
హైదరాబాద్ లోని బల్కం పేట ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శిస్తే భారత దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలను సందర్శించినంత పుణ్యం వస్తుందని చెబుతారు. దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బల్కంపేట అమ్మవారి దర్శనం వల్ల...
రాజస్థాన్ లో తలను మాత్రమే పూజిస్తారు
భారతీయ పురాణాల్లో కురుక్షేత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. 18 రోజుల పాటు జరిగిన ఈ మహాసంగ్రామంలో ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరికొంతమంది తమ ప్రాణాలను అడ్డుపెట్టి...
దుర్శట్ అడవి అందాలు రాత్రిపూట చూడాలా
మహారాష్ట్రలోని సహాద్రీ పర్వత పంక్తుల పరిధిలో ఉన్న అంబానది ఒడ్డున ఉన్న దుర్శట్ ఒక చిన్న గ్రామం. ముంబై, పూనే వాసులకు బెస్ట్ వీకెండ్ ప్లేస్ అని కూడా చెప్పవచ్చు.. ఇక్కడ ప్రకతి రమణీయతను చూసి...
కుమారస్వామి ముడుపులుగా మేకలు, కోళ్లు స్వీకరిస్తాడు
ఇదొక విశిష్టమైన కుమారస్వామి దేవాలయం. శివుడి ఆదేశాలను అనుసరించి భూమి పైకి వచ్చిన కుమారస్వామి ఇక్కడే ఉంటూ తన భక్తుల కోర్కెలన్నీ తీరుస్తున్నాడు. సాధారణంగా జంతుబలులు దేవతలు ప్రధాన దైవంగా కలిగిన...
ఇవన్నీ వడ్డీ కాసులవాడి ఆభరణాలు
కలియుగ దైవం వేంకటేశ్వరుడి గురించి ఇప్పటికే మీరు ఎన్నో కథనాలు విని ఉంటారు. ముఖ్యంగా అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆయన కొలువై ఉన్న తిరుమల దేవస్థానం ప్రపంచంలోని అతి సంపన్న దేవాలయాల్లో మొదటి వరుసలో...
శని శింగనాపూర్ అడ్డు తొలగింది, కాని శబరిమలలో ఇంకా
భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శబరిమల కు సంబంధించిన వార్తా కథనాలు చాలా మంది ఆసక్తిగా చదువుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. మహిళలకు రుతుస్రావం ఉంటుంది కాబట్టి కన్నెస్వామి అయిన అయ్యప్ప...