ఇక్కడ ఆంజనేయస్వామి, కుళ్లాయిస్వామి భాయ్, భాయ్
ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా కర్నాటక, తమిళనాడు, గోవాలో కూడా మొహర్రం ఉత్సవాలకు గూగూడు కుళ్లాయిస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఉత్సవాలకు ముఖ్యంగా అగ్నిగుండం ప్రవేశం రోజున స్వామివారి దర్శనం...
ఈ సరోవరంలోని నాగమణి కోసం ఆశపడి చాలా మంది...
విశాల భారత దేశంలో అనేక రహస్యమయ ప్రదేశాలు ఉన్నాయి. అందులో కొన్ని పురాణ ప్రధానమైనవి కాగా, మరికొన్ని చారిత్రాత్మక ప్రధానమైనవి. ఇందులో కొన్ని దేవాలయాలు, మరికకొన్ని కోటలు కాగా అరుదుగా సరస్సులు కూడా...
వసంతపంచమి వేడుకలు జరిగే దర్గా చూశారా?
వసంత పంచమి వేడులకు హిందూ దేవాలయాల్లో ఘనంగా జరుగుతాయి. అయితే అదే రోజు ఓ దర్గాలో ఆ వసంతపంచమి వేడుకలు జరుగుతున్నాయి. దాదాపు ఏడు వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. మత సామరస్యానికి...
ఇవన్నీ భార్యలు, భర్తల కోసం నిర్మించినవే...
సామాన్యంగా మనకు తెలిసినంత వరకూ చరిత్రలో తమ భార్యలు, ప్రియురాళ్ల కోసం రాజులు, లేదా వారివద్ద ఉన్న మంత్రులు, సైన్యాధిపతులు కొన్ని ప్రత్యేక భవనాలను, కోటలను, స్మారకాలను నిర్మించారు. ఇందుకు ప్రత్యక్ష...
వీకెండ్ లో వెల్లూరు చూసొద్దాం
వీకెండ్ వచ్చేసింది. మరెక్కడికి వెలుదాం? అని ఆలోచిస్తున్నారా? మీ కోసమే ఈ వెల్లూరు ఎదురు చూస్తోంది. బెంగళూరు నుంచి 211 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం అటు ఆధ్యాత్మికతకు ఆలవాలమైన దేవాలయాలు, చర్చ్ లకు...
రావణాసురుడు తన తలలను తెగ నరుక్కొన్నది ఇక్కడే...
భారతీయ సంస్కతి సంప్రదాయాలను రామాయణ, మహాభారతాలు లేకుండా ఊహించుకోలేము. అందులో ఉన్న అనేక కథలను మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరుగుతున్నాం. అందువల్లే సనాతన ధర్మాలు ఇంకా భారతదేశంలో ఆచరణలో ఉన్నాయి. ఇక...
రామాలయంలో ఖజురహో శిల్పసంపద...మన తెలంగాణలోనే
భారతదేశంలో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత. అటువంటి కోవకు చెందినదే దక్షిణభారత దేశ ఖజురహోగా పేరుగాంచిన ఓ దేవాలయం. ఈ దేవాలయంలోని శిల్పాల్లో కొన్ని ఖజురహోతో పోలి ఉంటాయి. అందువల్లే ఈ ప్రదేశం...
బిజాపుర వెలితే వీటిని చూడటం మరిచిపోవద్దు
చాళుక్యరాజులు వేసిన పునాదులతో నిర్మించబడిన బిజాపురను గతంలో విజయపుర అని పిలిచేవారు. అయితే ఆదిల్ షా ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం మొదలు పెట్టిన తర్వాత అది బిజాపురగా మార్పు చెందింది....
వివాహ సమస్యల నుంచి దూరం చేసే అఘోర మూర్తి ఇక్కడే...
వివాహం జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. సరైన వయస్సులో పిల్లలకు వివాహం కాకపోతే వారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఈ సమస్య నుంచి గట్టెక్కించమని కనిపించిన దేవుడిని వారు వేడుకొంటూ ఉంటారు. అయినా కూడా వారి సమస్య...
ఆమె చనిపోయిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి వెళ్లినవారు లేరు
ఆధునిక సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ దైవం, దెయ్యం అన్న రెండు పదాలకు సంబంధించి పూర్తి వివరాలు కాని, వాస్తవకత కాని తెలుసుకోలేకపోతున్నాం. సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి ఇందుకు సంబంధించిన...
నీటిలో తేలిన వేంకటేశ్వరుడి విగ్రహాన్ని చూశారా?
భగవంతుడు సర్వాంతర్యామి అని అంటారు. అయితే కొన్ని చోట్ల ఉన్న ఆ భగవంతుడు భక్తులకు కొంగు బంగారమై కోరిన వెంటనే కోర్కెలను తీరుస్తూ ఉంటారు. అటువంటి కోవకు చెందినవాడే ఈ వేంకటేశ్వరుడు. ఈ విగ్రహం నీటి పై...
పాలమూరు పర్యాటకం వెళ్లొద్దాం?
తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లాగా, వలసలు ఎక్కువగా ఉన్న జిల్లాగా మహాబూబ్ నగర్ కు పేరు. అయితే ప్రస్తుతం ఈ జిల్లా కేంద్రంగా తెలంగాణ పర్యాటక రంగం అభివ`ద్ధి చెందుతోంది. ఒక వైపు ఆధ్యాత్మిక ప్రాంతం,...
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఈ రహస్యాలన్నీ మీకు తెలుసా?
నిత్య కళ్యాణమూర్తి అయిన వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు ఈనెల 13 నుంచి తిరుమలలో ప్రారంభం కానున్నాయి. బ్రహ్మ దేవుడు స్వహస్తాలతో జరిపే ఈ ఉత్సవాల్లో ప్రతి అడుగూ ప్రత్యేకమే. వేలాది ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా...
భారత స్వర్ణయుగంలోని సంపద మొత్తం ఈ గుహల్లోనే అందుకే రహస్యంగా అన్వేషణ
భారతదేశంలో అనేక రహస్య గుహాలయాలు ఉన్నాయి. ఇందులో కొన్ని శిల్ప సంపదకు నిలయం కాగా, మరికొన్నింటిలో అనాటి వాస్తుశైలి కనిపిస్తుంది. మరికొన్నింటిలో రహస్యంగా నిధి దాగి ఉంది. అందువల్లే భారత దేశంలో ప్రాచీన...
ఇక్కడ పెళ్లిచేసుకొంటే కొన్ని గంటల్లోనే వైధవ్యం
సభ్యసమాజం నుంచి అనాదరణకు గురైన కొంతమంది బిక్షాటన, వేశ్య తదితర వృత్తులతో జీవనం సాగిస్తుంటారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. వీరిలో కూడ కొంతమంది ప్రొఫెసర్లు, పోలీసు ఆఫీసర్లు కూడా...
హనీమూన్ రైలులో వెలుతూ...బాహుబలి దున్నలను చూస్తూ
నీలగిరి ప్రక`తి సోయగాలకు నెలవు. కనుచూపుమేర పచ్చటి రంగేసినట్లు ఉండే ఈ పర్వత శిఖరం పైకి క్వీన్ నీలగిరిలో వెళ్లడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్వీన్ నీలగిరిలో...
తెలుగువాడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ కు తిరుత్తణి పుణ్యక్షేత్రానికి సంబంధం తెలుసా?
ఉపాధ్యాయ వృత్తికి సర్వేపల్లి రాధాకృష్ణన్ తెచ్చిన గుర్తింపు, గౌరవానికి సూచనగా ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటారు. ఆయన మనవ సమాజానికి చేసిన గుర్తింపునకు...
స్వర్గాన్ని చేర్చే యమకోణం
భారత దేశం ధార్మిక దేశం అన్న సంగతి తెలిసిందే. అందువల్లే ఇక్కడ ఉన్నన్ని ధార్మిక ప్రాంతాలు మరేచోట మనకు కనిపించవు. ఇందులో ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది. ఇందులో కొన్ని నమ్మకాల పై...