జూనియర్ హంపిని చూశారా?
హంపి భారతీయ శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యం. అటువంటి హంపి ఎక్కడ ఉంది అంటే టక్కున మనమంతా కర్నాటకలో ఉందని చెబుతాం. అయితే అదే హంపి వలే శిల్పకళకు నిలయమైన ఒక ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ప్రాంతం...
రావణుడు స్వర్గానికి సోపానాలు నిర్మించడానికి ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవే
రావణుడు రాక్షసరాజుగానే మనకు తెలుసు. అయితే ఆయనకు రావణ బ్రహ్మగా కూడా పేరుంది. సకల శాస్త్రాలను చదివిని విద్యావంతుడు ఆయన. రామ రాజ్యం కంటే రావణ రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో జీవించే వారు....
అరుదైన ‘సబ్బురాయి’ తో నిర్మించిన దేవాలయాలు ఈ జంట నగరాల్లో
భారత దేశంలోని ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక క్షేత్రాలుగానే కాకుండా భారతీయ వాస్తు, శిల్ప కళా రీతులకు నిదర్శనాలు. అందులోనూ ఉత్తర భారత దేశంతో పోలిస్తే దక్షిణ భారత దేశంలో ఆలయాల్లో శిల్ప సంపద చాలా...
ఇక్కడికే వెళితే మోక్షం, అదృష్టం ఉంటే అనంత చోళ సంపద మీ చెంతకు
భారత దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల నిర్మాణం అప్పటి రాజుల వైభవానికి ప్రతీకలు. అంతేకాకుండా ఇప్పటి కాలంతో పోలిస్తే అప్పట్లో ఆ దేవాలయాలు సామాజిక కార్యక్రమాలను నిర్వహణ కేంద్రాలుగా ఉండేవి....
ఇక్కడ పురుషులు మహిళలైతే మాత్రమే మంచి ఉద్యోగం దొరుకుతుంది
భారత దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అటువంటి దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ పురుషులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి వదలరు. అయితే వారు మహిళలుగా మారితేనే సదరు దేవాలయంలోకి...
శ్రీరాముడు నిర్మించిన ఈ తీర్థంలో స్నానం చేస్తే సర్వ రోగాలు బలాదూర్
భారత దేశంలో ఉన్నన్ని ఆలయాలు మరే దేశంలో కూడా ఉండవు. ఒక్కొక్క ఆలయానిది ఒక్కొక్క విశిష్టత. అవి చిన్న దేవాలయాలు కాని పెద్ద దేవాలయాలు కాని దేని కదే ప్రత్యేకం. ఈ నేపథ్యంలోనే తెలంగాణాలోని ఒక దేవాలయం చాలా...
దక్షయాగం జరిగిన ప్రదేశం ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే సందర్శనకు అనుమతి
సంగమేశ్వర దేవాలయం, కర్నాలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ ఏకంగా ఏడు నదులు కలుస్తాయి. ప్రపంచంలో ఇలా...
ఇక్కడ 24 గంటలూ చలిస్తుండే శివలింగానికి అభిషేకం చేసిన పాలకు గల శక్తి గురించి తెలుసా
భారత దేశంలో శివలింగాన్ని ఆ పరమశివుడి ప్రతి రూపంగా భావిస్తారు. అందుకే ప్రతి రోజూ పూజలు చేస్తారు. ఇక శివరాత్రి, సోమవారం, శ్రావణ మాసం తదితర విశేష రోజుల్లో ఈ పూజలు మరింత విశిష్టతనకు కలిగి ఉంటాయి. ఈ...
విశ్వామిత్రుడు ప్రతిష్టించిన ఈ కాళిని సందర్శిస్తే భూత, ప్రేత పిచాచాలన్నీ బలాదూర్
భారత దేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క దేవాలయానిది ఒక్కొక్క చరిత్ర. కొన్ని దేవాలయాల్లోని ఆచార వ్యవహారాలు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలుగ చేస్తాయి. ఇటువంటి ఆలయాలు ఎక్కువగా మనకు శైవ...
లవ కుశలు ఆంజనేయుడిని బంధించిన క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా?
అమృత్ సర్ భారత దేశంలో పంజాబ్ రాజ్యంలో ఒక ముఖ్యమైన నగరం. అంతేకాకుండా భారత దేశ పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత చెందిన ప్రాంతం కూడా సాధారణంగా అమృత్ సర్ అన్న తక్షణం మనకు అక్కడి స్వర్ణ దేవాలయం గుర్తుకు...
24 గంటలూ గన్ మెన్లతో సెక్యూరిటీ పొందుతున్న అత్యంత పవిత్రమైన వృక్షం
సాధారణంగా వీఐపీలకు, అత్యంత ముఖ్యమైన సినిమా స్టార్లకు, వారి పిల్లలకు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని భావిస్తేవారికి పోలీసు రక్షణ కల్పించడం చూస్తుంటాం. ఆ ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటే వారికి...
ఈ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శించారా?
ఈ భూ మండలం పై దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం త్రిమూర్తుల్లో ఒకరైన మహావిష్ణువు దశావతారాలను ఎత్తాడని మన పురాణాలు చెబుతాయి. అందులో అత్యంత విచిత్రమైన, విశిష్టమైన రూపము నారసింహ రూపం. సగం మనిషి, సగం...
వినాయకుడు ఇక్కడ గజముఖుడు కాదు, మనిషి ముఖమే కలిగి ఉంటాడు
భారత దేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ అనేక దేవతలను పూజిస్తారు. పురాణాలను ఇక్కడ చాలా బాగా నమ్ముతారు. అందులో ఉన్న అనేక ఆచారాలను ఇప్పటికీ పాటిస్తారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో ఆ...
శ్రీ కృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రాంతం ఓ పెద్ద పుణ్యక్షేత్రం మీకు తెలుసా?
గుజరాత్ లోని సోమనాథ్ మందిరం దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది ఇదే. ఈ సోమనాథ్ మందిరం ఉన్న ప్రాంతాన్నే ప్రభాస్ క్షేత్రం అంటారు. ఇది కేవలం శైవులకు కాదు...
ఇక్కడ హనుమంతుడి కాలు కింద శనిమహాత్ముడు
భారత దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే మనం ఈ రోజు చెప్పుకోబోయే దేవాలయం మాత్రం అత్యంత ప్రత్యేకమయ్యింది. స్వర్ణ మంటపంలోని బంగారు సింహాసనం పై హనుమంతుడు ఉంటాడు. అంతేకాకుండా ఇక్కడ హనుమంతుడి కాలు కింద...
ఇక్కడ దేశంలోనే ఎక్కువ వివాహాలు ఎందుకు జరుగుతాయో తెలుసా?
వివాహం మానవ జీవితంలో మరుపురాని ఘట్టం. ఇద్దరు వ్యక్తులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పెద్దలు ఎన్నో జాగ్రత్తలు, ముహుర్తాలు చూసి నిర్వహించే ఒక పవిత్రకార్యం. అయితే కొన్ని సార్లు ఆ వివాహ బంధం...
గురువయూరు ధార్మిక క్షేత్రమే కాదు అటవిడుపు కేంద్రం కూడా
సామాన్యంగా ఏనుగు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ చాలా ఆసక్తి కనబరుస్తారు. ఎక్కడైన పర్యాటకానికి వెళ్లినప్పుడో, ఏదేని దేవస్థానం వద్దో ఏనుగు ఉంటే దానిని చూడటానికి వయసును కూడా లెక్క చేయకుండా...
ఇంద్రుడు మేకు కొట్టడంతో శివలింగానికి రక్తం, నేటికీ ఆ చారలు చూడవచ్చు.
హిందూ సంస్కృతిలో దైవారాదన ఒక భాగం. కొంతమంది విష్ణువును పూజించి వైష్ణవులుగా గుర్తించబడితే మరికొంతమంది తాము శైవులుగా పేర్కొంటూ ఈ శిదుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివుడు సాధారణంగా లింగ...