గురువయూరు ధార్మిక క్షేత్రమే కాదు అటవిడుపు కేంద్రం కూడా
సామాన్యంగా ఏనుగు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ చాలా ఆసక్తి కనబరుస్తారు. ఎక్కడైన పర్యాటకానికి వెళ్లినప్పుడో, ఏదేని దేవస్థానం వద్దో ఏనుగు ఉంటే దానిని చూడటానికి వయసును కూడా లెక్క చేయకుండా...
ఇంద్రుడు మేకు కొట్టడంతో శివలింగానికి రక్తం, నేటికీ ఆ చారలు చూడవచ్చు.
హిందూ సంస్కృతిలో దైవారాదన ఒక భాగం. కొంతమంది విష్ణువును పూజించి వైష్ణవులుగా గుర్తించబడితే మరికొంతమంది తాము శైవులుగా పేర్కొంటూ ఈ శిదుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివుడు సాధారణంగా లింగ...
యుగాంతం ముందుగా తెలిపే బసవన్న వెలిసిన క్షేత్రం చూశారా?
యుగాంతం అన్న విషయం ఎప్పటికీ బ్రహ్మ పదార్థమే. అది ఎప్పుడు ఎలా వస్తుందన్న విషయం పై అనేక కథలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే కథావస్తువు ఆధారంగా అనేక నవలలు, సినిమాలు కూడా రూపుదిద్దుకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ...
వరద భయం వద్దు ఆ అయ్యప్పను ఇలా దర్శించుకొందాం
కేరళ ఇటీవల వరద తాకిడికి అతలా కుతలమైన రాష్ట్రం. ముఖ్యంగా ఓనం పండగ సమయంలో భారీ వర్షాలు, వరదల వల్ల రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో శబరిమలకు వచ్చే భక్తులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని అక్కడి ప్రభుత్వం...
కొంగు బంగారం ఈ ఒంటి కన్ను ఆంజనేయస్వామి
కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామిని భక్తుల పాలిట కొంగుబంగారంగా పేర్కొంటారు. ఇక్కడ భక్తి శ్రద్ధలతో కోరుకొంటే అన్ని కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు. అందువల్లే కేవలం ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులే...
పరుశరాముడు, యక్షుడి తగువు తీర్చడానికే శివుడు పురుషాంగ రూపంలో వెలిశాడా?
దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన భారత దేశంలో కొన్ని ఆలయాలు ఎవరు నిర్మించారు? ఎప్పుడు నిర్మించారన్న విషయానికి సంబంధించిన వివరాల్లో స్పష్టత కూడా ఉండదు. ఇక ఆ ఆలయాల్లోని మూలవిరాట్టు రూపం కూడా చాలా...
అతీత శక్తులున్న ఈ విభిన్న శివలింగాలను దర్శనం చేసుకొన్నారా
భారత దేశ సంస్క`తి సంప్రదాయంలో దైవ పూజ ఒక భాగం. కొందరు విష్ణువును ఆరాదిస్తే మరికొందరు శివుడిని తమ కులదైవంగా పూజిస్తారు. సాధారణంగా విష్ణువు ప్రతి ఆలయంలో మానవ రూపంలో మనకు కనిపిస్తాడు. అయితే పరమశివుడు...
నాలుగు నెలలు మాత్రమే భూమి పై కనిపించే విచిత్ర దేవాలయంలో స్వర్గానికి మెట్లు
సువిశాల భారత దేశంలో తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా దేవతలు నివశించే హిమాలయ రాష్ట్రంగా పేరుగాంచిన హిమాచల్ ప్రదేశ్ లో అటువంటి విషయాలు మరింత ఎక్కువ. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ రాష్ట్రంలో...
సూర్యాస్తమయం తర్వాత మీరు ఇక్కడ ఉంటే ఏమౌతారో తెలుసా
సువిశాల భారత దేశంలో వింతలకు, విశేషాలకు కొదువు లేదు. కొన్ని పర్యాటక ప్రాంతాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. రెండో కోవకు చెందినదే కిరాడు. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం...
వినాయకుడు కాదు వినాయకి ఉన్న దేవాలయం చూశారా?
గణపతి, లంబోధరుడు ఇలా ఎన్నో పేర్లు. ఇవన్నీ ఎవరి గురించి అంటే ఆ పరమశివుడి కుమారుడైన ఆ వినాయకుడి గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రూపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా...
వైద్యులకు ముచ్చెమటలు పట్టించే వ్యాధి ఇక్కడ నయమవుతోంది?
ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్లడం సాధారణం. అయితే ఆ వ్యాధి నయం కాదని తెలిసినప్పుడు దైవం పై భారం వేసి అనేక దేవాలయాల చుట్టూ తిరుగుతాం. మన భారత దేశంలో దేవతలను అత్యంత భక్తి శ్రద్ధలతో...
కొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటా
రానున్నవి దసరా సెలవులు. ఈ సెలవుల్లో ఎక్కడెక్కడికి వెళ్లాలని అలోచిస్తున్నారా? మీ కోసమే ఈ కథనం. సాధారణంగా బెంగళూరుకు దగ్గర్లో ఉన్న వీకెండ్ స్పాట్స్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది నంది బెట్ట. అయితే...
భారత దేశంలో ఏక శిలా నంది విగ్రహాలు చూశారా
హిందూ పురాణాల్లో, సంస్క`తి సంప్రదాయాల్లో నంది లేదా ఎద్దుకు విశేష ప్రాధాన్యత కల్పించారు. శివపార్వతులు నివశించే కైలాస పర్వతానికి నంది ద్వారపాలకుడిగా ఉంటారని హిందూ పురాణాలు చెబుతాయి. ఆ దేవదేవుడి...
ముక్కంటి ముక్కోపిగా మారిన ప్రాంతం చూశారా? ఇక్కడ నుంచి ఆకాశం చూస్తే స్వర్గ ప్రాప్తి
దేవాలయాలు భారత దేశ ఆస్తి అని చెబుతారు. పురాణ కాలం నుంచి భారత దేశంలో ఈ దేవాలయాల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. పురాణాల కథలను అనుసరించి ఆ దేవాలయాల నిర్మాణం ఉంటుందనడంలో సందేహం లేదు. మరికొన్ని చోట్ల...
మరో పదమూడు రోజుల్లో సూర్యకిరణాలు తాకే ఈ విగ్రహాన్ని చూస్తే మోక్షం ఖచ్చితం
హిందూ ధార్మిక ప్రపంచలో మోక్షానికి అంతులేని ప్రాధాన్యత ఉంది. ఈ మోక్షం కోసం ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాల సందర్శన వల్ల పాపం పోయి పుణ్యం లభిస్తుందని దీని వల్ల స్వర్గ లోప ప్రాప్తి...
ఇక్కడ రొట్టెను తీసుకొంటే మీకు ఉద్యోగం, సంతానం ఖచ్చితం.
సాధారణంగా జొన్నరొట్టే, రాగి రొట్టే, సజ్జ రొట్టెలు అందరికీ తెలుసు. అయితే నెల్లూరులోని బారాషహీద్ అంటే 12 మంది యుద్ధ వీరుల దర్గా వద్ద మాత్రం పెళ్లి రొట్టే, ఉద్యోగరొట్టే, ఆరోగ్య రొట్టే, సంతాన రొట్టే,...
ఒకే చేతితో నిర్మించిన శివ దేవాలయంలో పూజలు కూడా కరువే
లయకారకుడైన ఆ పరమశివుడిని పూజించడం అనాదిగా భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యప్తంగా ఉన్న హిందువులు పవిత్ర కార్యంగా భావిస్తున్నారు. ఆ శివుడిని లింగ రూపం కొలవడం చూస్తేనే ఉన్నాం. ఇక పరమశివుడికి పురాణ...
ఇక్కడికి వెళితే మీ తలరాత మారిపోవడం ఖచ్చితం
భారత దేశంలోని ప్రజలు కర్మసిద్దాంతాన్ని నమ్ముతారు. తాము ఎలా పెరగాలి? ఎంత చదవాలి? ఎంత ధనం సంపాదించాలి? తదితర విషయాలన్నీ మనం పుట్టే సమయంలోనే ఆ బ్రహ్మ తమ నుదిటి పై రాసి ఉంటాడని విశ్వసిస్తారు. అందువల్లే...