అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీ.పూ 1500 నాటికే ఉన్నాయి. బుద్ధుని కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది. అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారనే...
భూటాన్ గౌరవంగా 'భారతీయులకు స్వాగతం లేదు' అని చెబుతోందా? అంటే, అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే, నేరుగా కాకుండా భారీ ఎంట్రీ ఫీజుతో షాక్ ఇస్తోంది ఈ హిమాలయ దేశం. ఇటీవల రెండు...
పచ్చదనాన్ని రంగరించుకున్న నీలం రంగు సముద్రం లక్ష ద్వీప్. వెండి వెన్నెల చిన్నబోయేలా .. మిరుమెట్లు గొలిపే తెల్లని ఇసుక తిన్నెలు పర్యాటకులను మంత్రముగ్దులను...
బెంగళూరు పేరువినగానే పచ్చదనం కళ్ల ముందు మెదలాడుతుంది. చల్లటి వాతావరణం స్నేహంగా పలకరిస్తుంది. అందుకే ఆ ప్రదేశం అందమైన పర్యాటక కేంద్రమైంది. కుటుంబసమేతంగా...
వైజాగ్ పేరు వినగానే తీరప్రాంతాలు.. పర్యాటక ఆకర్షణలకు కేంద్రంగా అందరికీ తెలిసిందే. వాటితోపాటు అద్భుతమైన స్థానిక వంటకాలకు కూడా ప్రసిద్ధి పొందిందని మనలో...
చారిత్రక కట్టడాలు ఒకనాటి చరిత్రకు మూగసాక్ష్యాలు. పుస్తకాలలోని చరిత్రను అధ్యయనం చేయడం ఎంత ముఖ్యమో, ఆ చరిత్రకు ఆనవాళ్ళుగా మిగిలిన కట్టడాలను పరిరక్షించడం కూడా అంతే ముఖ్యం. ఆ నిర్మాణాలు...
చుట్టూ సముద్రపు కెరటాల హొయలు. మధ్య మధ్యలో పచ్చని ప్రకృతి అందాల నడుమ కనిపించే ఇసుకతిన్నెల మెరుపులు, జనసంచారం తక్కువగా కనిపించే ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు....
మనదేశంలో చరిత్ర కలిగిన పురాతన కోటలు చాలానే ఉన్నాయి. అలాంటి కోటలు వాటి అందాలతో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కోట పైనుంచి చూస్తే పాకిస్తాన్ అంతా కనపడుతుంది. కోటపై...
సూర్యలంక తీర ప్రాంతంలో మెత్తని ఇసుక తిన్నులపై బీచ్ కబాడీ ఆడేందుకు మా మిత్రులంతా సిద్ధమయ్యారు. ఓవైపు పాదాలను తాకుతున్న చల్లని అలల సవ్వడులు, మరోవైపు ఆనందంతో చిందులు వేస్తున్న మిత్రబృందం...
ఈ సీజన్లో రైలు ప్రయాణం అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా పర్వతలోయల మధ్య నుంచి రైలు వెళుతూ ఉన్నప్పుడు కలిగే సంతోషాన్ని అనుభవించాలే కానీ మాటల్లో వివరించడానికి వీలుకాదు....
ఆంధ్రా గోవాగా పేరు పొందిన సముద్రతీర ప్రాంతం సూర్యలంక బీచ్. దగ్గరకు వచ్చీరానట్టుగా ఉండే చిరు అలలతో పర్యాటకుల మనసుదోచే కెరటాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. తీరాన్ని దాటుకుంటూ వచ్చే...
మనసును పరవశింపచేసే ప్రకృతి అందాలు ఒకవైపు.. నింగి నుంచి జాలువారుతున్నాయా అన్నట్లు జల తరంగాల హోరు మరోవైపు. ఈ సీజన్లో తప్పకుండా సందర్శించాల్సిన ప్రకృతి అందాల విడిది...
శ్రీకాకుళంలోని మందస మండలంలో ఉన్న వాసుదేవ పెరుమాళ్ళు ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరాం. దీనిని అలనాటి చారిత్రక కట్టడానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. 1206 సంవత్సరంలో...
చుట్టూ జలపాతాలు, సరస్సులు, కొండల సమ్మేళనానికి చేరువగా ప్రయాణించాలని ఎవరు కోరుకోరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రదేశం కేవలం ఒక రకమైన హిల్ స్టేషన్ మాత్రమే కాదు. ఇది...
నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే వారు కుటుంబసమేతంగా వారాంతపు సెలవుల్లో సేద తీరేందుకు చక్కటి ప్రదేశం మహాబలేశ్వర్. సుందరమైన పశ్చిమ కనుమలలో నెలకొని ఉన్న మహాబలేశ్వర్లోని పర్యాటక...