అప్పట్లో భయంకర రూపం కలిగిన అమ్మవారి విశేష రహస్యాలన్నీ మీ కోసం
భారత దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో దేవతలకు అత్యంత ప్రజాదరణ ఉంటుంది. ఏటేటా ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ గ్రామదేవతల విగ్రహాలు తొలినాళ్లలో ఎలా ఉండేవో ఇప్పటికీ అలానే ఉంటాయి. మరో వందల సంవత్సరాల...
వివాహ సంతాన భాగ్యాన్ని కలిగించే ఈ లక్ష్మీ దేవిని శ్రావణ మాసంలో సందర్శిస్తే
శ్రావణ మాసంలో శక్తి స్వరూపాలైన పార్వతిదేవి, లక్ష్మీ దేవిలకు ప్రత్యేక పూజలు జరపడం అనాదిగా హిందూ సంప్రదాయంలో భాగం. ఆ దేవతలు కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలు ఎంత దూరం ఉన్నా భక్తులు ముఖ్యంగా మహిళలు అక్కడికి...
రెడ్డి రాజుల వీరత్వానికి నిలువెత్తు నిదర్శనం కొండవీడు కోట
చరిత్రకు మౌనసాక్ష్యాలు అప్పట్లో నిర్మించిన గిరి దుర్గాలు. ఈ కోటలోని ప్రతి రాయి అప్పట్లో జరిగిన ఎన్నో విషయాలను మౌనంగానే చెబుతాయి. అందుకే చరిత్ర లోతుల్లోకి వెళ్లి అప్పటి విషయాలను వెలికి...
30 అడుగుల పై నుంచి పిల్లాడిని కిందికి విసిరేస్తేనే ఆరోగ్యం బాగుపడుతుందంట
భారత దేశం నమ్మకాలకు పెట్టింది పేరు. కొన్ని నమ్మకాలు తరతరాలుగా సంప్రదాయాలుగా వస్తున్నాయి. అవి ఎప్పుడు, ఎలా మొదలయ్యాయి, ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు మొదలు పెట్టారు, దాని వల్ల నిజంగా ప్రయోజనం ఉందా...
హిమగిరి సొగసులను అందుకోవడానికి
ట్రెక్కింగ్. యువతను బాగా ఆకట్టుకొంటున్న సహస పర్యాటకం. ట్రెక్కింగ్ పై ఆసక్తి ఉన్నవారు, అందులో కొంత అనుభవం సాధించనవారు హిమాలయాల్లోని పలు ట్రెక్కింగ్ మార్గాల్లో ప్రయాణించాలని ఉవ్వీళ్లూరుతూ ఉంటారు....
ఈ పర్యాటక నగరాల్లో బిర్యానీ రుచులు వేరయా?
బిర్యానీ అన్న తక్షణం మనకు హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే బిర్యానీకి, హైదరాబాద్ కు అవినాభావ సంబంధం అటువంటిది. అయితే ఒక్క హైదరాబాద్ లో బాస్మతీ బీయ్యంతో వండే బిర్యానీ రుచికి ఏ మత్రం తీసిపోకుండా...
బెంగళూరు చుట్టు పక్కల ఒక రోజులో ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రాంతాలు ఇవే
వీకెండ్ వచ్చిందంటే చాలా యువత ఎక్కడికి వెలుదామా అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రతి వీకెండ్ పబ్ లు, బార్లు అంటు తెగ తిరిగిన వారు కొంత మార్పు కోసం ఈ కాంక్రీట్ జంగిల్ వంటి బెంగళూరు నగరం నుంచి దూరంగా వెళ్లలని...
అటు కఠినం, ఇటు కమనీయం...గంగోత్రితో మొదలయ్యి, కేదర్నాథ్ తో ముగిసే ట్రెక్
ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లు ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఒక వైపు మంచు పర్వతాలు, మరోవైపు పచ్చటి భూభాగాలు అంతేనా చుట్టూ ఉరకలేసే నదులూ అన్నీఉత్తరాఖండ్ సొంతం. అలాంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మంచుకొండల్లో...
శ్రీ కృష్ణుడి జన్మాష్టమి వేడుకలను చూసొద్దాం రండి
విష్ణుస్వరూపమైన ఆ శ్రీ కృష్ణుడు దానవ సంహారం కోసం భూమి పై జన్మించిన రోజును హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ నల్లనయ్య రాకను పురష్కరించుకొని ఆనందోత్సహాలతో సంబరాలు జరుపుకొంటారు. దేశం మొత్తం మీద...
ప్రపంచంలో అమృత శిలతో నిర్మించిన ఏకైక దేవాలయం
రణక్ పూర్ రాజస్థాన్ లోని పాలి జిల్లాలో ఉన్న చిన్న పట్టణం. ఇక్కడ ఉన్నటు వంటి వంటి జైన దేవాలయం దేశంలోనే అత్యంత పెద్దదైన జైన దేవాలయం. అంతేకాకుండా ప్రపంచంలోని అద్భుత ధార్మిక కట్టడాల్లో ఇది కూడా ఒకటి....
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే ఈ పండుగలన్నీ మీకు తెలుసా?
భారతీయ సంస్కృతి సంప్రదాయంలో పండుగలది విడదీయరాని బంధం. ఈ పండుగల్లో కొన్ని భారతీయ చరిత్ర ఔనత్యాన్ని ప్రతిబింబింపచేయగ మరికొన్ని మన పురాణాలకు నిలువుటద్డాలు. ఇక సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎన్నో...
ఇంతమంది దేవుళ్లల్లో ఒక్కరు కూడా కేరళను రక్షించలేకపోయారా?
భారత దేశంలోని పర్యాటక రంగంలో కేరళది ప్రత్యేక స్థానం. ఇక్కడ సహజ ప్రక`తి అందాలతో పాటు పురాణ ప్రాధాన్యత కలిగిన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయం వెనుక ఎన్నో కథలు కూడా దాగి ఉన్నాయి. ముఖ్యంగా...
‘బంగారు మైదానం’ చూశారా?
సోనామార్గ్, జమ్మూ మరియు కాశ్మీర్ లో ఆల్పైన్ వృక్షాలతో నిండి ఉన్న ఒక పచ్చని లోయ. సోనామార్గ్ అంటే 'బంగారు మైదానం' అని అర్ధం. ఇది పువ్వుల పరచుకుని ఉన్న పచ్చిక భూములు, మంచుతో కప్పబడిన శిఖరాలు,...
శ్రావణ మాసంలో తెరుచుకొనే ఈ నాగలోక ద్వారం చూడాలంటే ప్రాణాల పై ఆశలు వదులుకోవాల్సిందే
అడుగడుగునా మృతువు తొంగి చూస్తుంది. అక్కడికి వెళ్లడానికి ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. నాలుగు దిక్కులా దట్టమైన అడవులు ఉంటాయి. లోయలు, జలపాతాలు ఎంత అందంగా ఉంటాయో అంతే భయంకరంగా ఉంటాయి. అయినా మోక్షం...
చరిత్ర నిధిని తమలో దాచుకున్న ఈ కోటలను చూశారా?
కోటలు చారిత్రకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఈ కోటలను పరిశీలంచడం వల్ల ఆయా కాలంనాటి రాజుల నుంచి సాధారణ ప్రజల జీవన విధానాలు మనకు అవగతమవుతాయి. అందుకోసమే వేల ఏళ్ల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కోటల పై...
‘దక్షిణ భారత దేశ ఆజ్మీర్’ వెనుక ఉన్న రహస్యాలు మీ కోసం...
దక్షిణ భారత దేశ ఆజ్మీర్ గా పేరుగాంచిన దర్గా మత సామరస్యానికి ప్రతీక. ఇక్కడ సాహెబ్ ను నమ్ముకొని ప్రార్థించి విబూది తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు హరిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ దర్గాను ఎంతో మంది...
ఈ కొండల్లోని శిల్పాల్లో వజ్రవైడూర్యాలు ఉన్నాయా? అందుకే రాక్షసంగా, రహస్యంగా..
భారత దేశం అన్ని మతాలను ఆదరించింది. గౌరవించింది. అందుకే ప్రపంచంలో మిగిలిన దేశాలతో పోలిస్తే ఇక్కడే అన్నిరకాల మతాల వారు ఎంతో స్వేచ్ఛయుత వాతావరణంలో జీవిస్తున్నారు. ఇది అనాదిగా వస్తోంది. ఇందుకు ఎన్నో...
శివగామితో కలిసి పరమశివుడు నిరంతరం తాండవం చేసే రహస్య ప్రదేశం చూశారా?
భారతదేశంలోని పంచభూత క్షేత్రాలకు విశిష్ట ప్రధాన్యత ఉంది. వరుసగా భూమికి ప్రతీక అయిన ప`ధ్వీలింగం తమిళనాడులోని కంచిలో ఉంది. అదే విధంగా జలలింగం జంబుకేశ్వరం (తమిళనాడు) లో ఉండగా తేజోలింగం తమిళనాడులోని...