శివగామితో కలిసి పరమశివుడు నిరంతరం తాండవం చేసే రహస్య ప్రదేశం చూశారా?
భారతదేశంలోని పంచభూత క్షేత్రాలకు విశిష్ట ప్రధాన్యత ఉంది. వరుసగా భూమికి ప్రతీక అయిన ప`ధ్వీలింగం తమిళనాడులోని కంచిలో ఉంది. అదే విధంగా జలలింగం జంబుకేశ్వరం (తమిళనాడు) లో ఉండగా తేజోలింగం తమిళనాడులోని...
సూర్యాస్తమయాల మాయాజాలం చూద్దాం
చిన్నా, పెద్ద వయస్సు భేదాన్ని మరిచి పర్యాటకంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడే ప్రాతం బీచ్ లు. సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుకలోని గువ్వలను ఏరుకోవడం దగ్గర నుంచి ఆలలతో పోటీ పడుతూ తుళ్లింతలు ఆడటం వరకూ ప్రతి ఒక్కటీ...
శ్రీలంక రాజును, టిప్పు కొడుకును బంధించిన కోట ఎక్కడుందో తెలుసా?
రాచరికానికి గుర్తులు అప్పటి కోటలు. ఈ కోటలు ఎంతో చరిత్రను తమలో నిక్షిప్తం చేసుకొన్నాయి. మరికొన్ని కోటలు ఆధ్యాత్మికతకు కూడా నెలవు. శత్రువులు తమ భూ భాగంలోకి రావడాన్ని అడ్డుకోవడానికి అప్పటి రాజులు ఈ...
మొదటిసారి ఉజ్జయినీ వెలుతున్నారా? వీటిని చూడటం మరిచిపోకండి
భారతదేశంలో అత్యంత ప్రాచీన నగరాల్లో ఉజ్జయినీ కూడ ఒకటి. దీనిని అవంతిక అని కూడా అంటారు. భారత దేశంలోని ఏడు మోక్ష నగరాల్లో ఉజ్జయినీ కూడా ఒకటి. ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన ఈ ఉజ్జయినీ శాస్త్రసాంకేతిక...
కుమార స్వామి ఎముకలు ఉన్న దేవాలయం చూశారా?
భారత దేశంలో ఉత్తరాఖండ్ కు దేవతలు కొలువై ఉన్న రాష్ట్రంగా పేరు. హిమాలయ పర్వత పాదాల్లో ఉన్నటు వంటి ఈ రాష్ట్రంలో హిందూ పురాణాలకు సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్నింటి వివరాలు...
అందమైన కోటలు...బికనీర్ ఊసులు
అందమైన కోటలు చారిత్రాత్మక విశేషాలను చెప్పే రాజసౌధాలు బికనీర్ సొంతం. తనదైన శైలిలోని నిర్మాణ చారుర్యాన్ని సొంతం చేసుకొంది ఈ ఎడరి నగరమైన బికనీర్. అంతేకాదు ఈ ప్రాంతానికే ప్రత్యేకమైనమిఠాయిలూ, నమ్ కీన్స్...
ఇల్లరికం ఇక్కడి ఆచారం...ఆడపిల్లే ఇంటికి అదృష్టం
భారత్ లో చిన్నపాటి టిబెట్ లా కనిపిస్తుంది తవాంగ లోయ ప్రాంతం. బౌద్ధమత సారాన్ని ఒంటపట్టించుకున్న ఆ తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ లోని అందాలకు పెట్టిందిపేరు. ఇక్కడ నివసించే వారిని మోంపా తెగకు చెందినవారిగా...
ఇక్కడికి వెళితే సజీవ ఆంజనేయస్వామిని చూడవచ్చు
భారత దేశంలో దేవాలయాలకు కొదువు లేదు. అయితే విశిష్టమైన దేవాలయాలను వేళ్ల పై లెక్కబెట్టవచ్చు. ఇటువంటి కోవకు చెందినదే కడప జిల్లా గండిలోని వీరాంజనేయస్వామి దేవాలయం. ఇక్కడ అదశ్యరూపంలో ఉండే బంగారు తోరణం...
అటు ఆధ్యాత్మికం...ఇటు చారిత్రాత్మం చలో వారణాసి
ప్రయాణాలు చేయడం కొంతమందికి హాబి, మరికొంతమంది దైవదర్శనం కోసం, పచ్చని ప్రకతి అందాలను తిలకించేందుకు, చరిత్రను తెలుసుకొనేందుకు ప్రయాణాలు చేస్తుంటారు. దైవ దర్శనంతో పాటు కాస్తంత చరిత్రను కూడా...
ఇక్కడ అందాలను అస్వాదించాలంటే అందమైన మనస్సు ఉండాలి.
భారతదేశం ప్రకృతి సంపదలకు నిలయం. అందులో సముద్రాలు, నదులు, పర్వతాలు, నదీ లోయలు, పర్వతాలు ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందులో ద్వీపాలు కూడా విస్మరించదగినవి కాదు. భారత దేశంలో ఉన్న ద్వీపాల్లో...
కెమరా కంటికి విందు భోజనాన్ని అందించే ప్రాంతాలు ఇవే
కెమరా కంటితో చూడటం మీ హాబీనా? ఎవరూ తీయని ప్రకృతి అందాలను మీ కెమారాలో బంధించాలని తహతహలాడుతూ ఉన్నారా? అయితే మీ కోసమే ఈ కథనం. ఈ విశాల భారత దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని చోట్ల చెట్లు,...
గోపురంలేని గుడిలో రెండు శివలింగాలంట...దర్శనంతో
మనస్సు ఎప్పుడూ వేర్వేరే ప్రాంతాలను చూడాలని కోరుకొంటుంది. కొన్నిసార్లు పచ్చటి మైదానాలను, గలగలపారేజలపాతాలను చూడాలనుకొంటే మరికొన్నిసార్లు అద్భుత శిల్పసంపదను మనసారా వీక్షించాలని కోరుకొంటుంది. అలాంటి...
పార్వతీ దేవి నెమలి రూపంలో శివుడి గురించి తపస్సు చేసిన చోటు సందర్శిస్తే అన్నింటా విజయమే
లయకారకుడైన పరమశివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతిపాత్రమైనది. దీంతో ఈ నెల రోజుల పాటు శైవ భక్తులు ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకోవడం పరమపవిత్రంగా భావిస్తారు. అటువంటి...
ముతైదువుల పసుపు కుంకుమలను కాపాడే శ్రావణ లక్ష్మీ ఇక్కడే
హిందువులు ఆరాధించే ముఖ్యమై దేవతల్లో మహాలక్ష్మి కూడా ఒకరు. లక్ష్మీ దేవిని కొలిస్తే ఐశ్వర్యాన్ని వ`ద్ధి చేస్తుందని భక్తులు అనాదిగా నమ్ముతున్నారు. భారత దేశంలో మహాలక్ష్మి దేవాలయాలు ఎక్కువ సంఖ్యలోనే...
రాజస్థాన్ వెలితే రాత్రి సమయంలో మాత్రం అక్కడ ఉండకండి? రుజువులు ఇవిగో
దెయ్యం అంతుచిక్కని ఒక బ్రహ్మపదార్థం. ఈ దెయ్యం ఈ భూమి పై ఉందా లేదా అన్న విషయానికి సంబంధించి ఎవరూ నేరుగా సమాధానం చెప్పలేరు. ఇందుకు సంబంధించి కథలు మాత్రమే చెబుతారు. మరికొంతమంది మాత్రం కొన్ని రుజువులు...
శ్రావణ శుక్రవారం 40 కిలోల బంగారు, వజ్రాల కిరీటం ఉన్న లక్ష్మీ దేవిని సందర్శిస్తే...
మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఉన్న మహాలక్ష్మీ దేవాలయం ప్రళయ కాలం కంటే పురాతనమైనది. సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ కొల్హాపూర్ క్షేత్రం కాశీవంటి పరమ పవిత్ర క్షేత్రమని అగస్త్యమహామునికి చెప్పాడంటే ఈ క్షేత్రం...
శివుడి శరీర భాగాలు పడిన ఈ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శిస్తే మోక్షం ఖచ్చితం
లయకారకుడిగా పేరొందిన పరమశివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ నెలలో ఆ దేవదేవుడు వెలిసిన కొన్ని క్షేత్రాలను దర్శనం చేసుకొంటే మోక్షం లభిస్తుందని అనాదిగా హిందువులు నమ్ముతున్నారు. అంతేకాకుండా...
వారాంతాల్లో బైక్ పై రయ్...రయ్ అంటూ వెళ్లడానికి ఇవి అనువైన ప్రాంతాలు
బెంగుళూరు, భారతదేశంలోని నివాసానుకూలమైన ఉత్తమ నగరాల్లో ఒకటి అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం మరియు ఇట్టే చల్లదనాన్నిచ్చే అనూహ్యమైన వర్షపాతాలు బెంగళూరులో మనను...