హైదరాబాద్ సమీపంలో ట్రెక్కింగ్ ప్రదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ట్రెక్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవే. చాలా మందికి ఇవి తెలియవు కూడా. హైదరాబాద్ లో ఉండి కూడా మనము బెంగళూరు, హిమాలయ పర్వతాలవైపు...
నల్లమల అడవులలో ఈ ప్రదేశాలు మీకు తెలుసా ?
నల్లమల అడవులు ఆధ్యాత్మిక పరంగా, ప్రకృతి పరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఈ దట్టమైన అడవిలో గుళ్ళు, గోపురాలు, జలపాతాలకు లెక్కలేదు. రోడ్డు ప్రక్కన ఉన్న ప్రదేశాలకు వెళ్ళవచ్చేమో ... కానీ...
బీదర్ కోట మిస్టరీ !
ఫ్రెండ్స్ ఈ వ్యాసంలో మనం కర్ణాటకలోని ప్రఖ్యాత బీదర్ కోట గురించి తెలుసుకోబోతున్నాం. బీదర్ ఇది ఒక చారిత్రాత్మకఅతి పురాతనమైన నగరం. మన హైదరాబాద్ కి 135కిమీ ల దూరంలో కర్ణాటకరాష్ట్రం ఉత్తరభాగాన...
బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!
తంజావూర్ బృహదేశ్వర ఆలయానికో విశిష్టత ఉంది. సుమారు వెయ్యేళ్ల చరిత్రతో ఈ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. పూర్వం ‘తంజన్' అనే రాక్షస రాజు ఏలుబడిలో వైభవోపేతంగా విరాజిల్లిన ఈ ప్రాంతం ఆ...
తెలంగాణాలో అంతుచిక్కని 'బాహుబలి విగ్రహం' రహస్యం !
అసలు బాహుబలి అంటే ఏమిటి ? ఆ పేరేలా వచ్చింది ?? అసలు ఇంతకీ ఇది కల్పిత కథా ? లేక నిజమైన కథా ?? అసలు రాజ్యం ఉండేదా ఉంటే సినిమాలో చూపించిన క్యారెక్టర్లు నిజమేనా అనే విషయాల గురించి మీకు తెలుసుకోవాలని...
శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...అయితే ఇక్కడికి వెళ్ళండి...
సాధారణంగా శివుని ఆలయాలన్నీ లింగాకారరూపంలో మనం చూస్తుంటాంకానీ ఇక్కడ మాత్రం విగ్రహ రూపంలో అది కూడా తలక్రిందులుగా కనిపించే శివుడు.శివుడి విగ్రహం ప్రక్కనే కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని లాలించే...
రావణుడు జటాయువు రెక్కలు నరికినపుడు ఆ పక్షి పడ్డ స్థలం ఇప్పుడెలా ఉందో తెలుసా !
లేపాక్షి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ...
మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...
మన తల రాతను మార్చే,అంటే మన జీవితంలో మంచిని తెచ్చే ఆలయంగా ఇది ప్రసిద్ధిచెందింది.ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం వుంటే జీవితంలో ఎలాంటి కష్టాలైనా తొలగిపోయి మంచిఅదృష్టం కలుగుతుందని ఇక్కడప్రజలు నమ్ముతారు.అసలు ఈ...
మన తెలుగు రాష్ట్రాల్లోనే ఖజానా ఎక్కడవుందో తెలిస్తే షాక్ అవుతారు !
మన హిందూదేవాలయాల్లో కొన్నింటికి వేలసంవత్సరాల చరిత్ర వుంది. ఆనాడు నిర్మించిన దేవాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగివున్నాయి.అయితే ఇలా నిర్మించినవాటిలో రాక్షసగుళ్ళుకూడా వున్నాయని మీకు తెలుసా? అసలు...
మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు
ద్వారవతి గా సంస్కృత సాహిత్యంలో పేరుగాంచిన ద్వారక భారతీయ అతి ప్రాచీన ఏడు నగరాలలో ఒకటి. ఇది భగవంతుడు శ్రీ కృష్ణుడి నగరం. "చార్ ధాం" (నాలుగు ముఖ్య పవిత్ర స్థలాలు ) లో ఒకటి గా ను "సప్త పురిస్"(ఏడూ...
మిస్టరీలకు సాక్షి ... దౌలతాబాద్ కోట !
పంచక్కి ఒక సాంకేతిక పరిజ్ఞానానికి సాక్షి, అంతేకాక రాముడు తన ప్రయాణ కాలంలో గడిపిన ప్రదేశం రాంటెక్ మరియు దౌలతాబాద్ కోట రహస్యాలు, కైలాశుని ఆలయం వంటి ప్రధాన ఆకర్షణల గురించి ఒక లుక్ వేద్దాం పదండి!! మీరు...
భూమిలోపల 10 కి మీ వరకు గుహ..ఆ గుహలో బయటపడ్డ వింత వింత పాత్రలు !
బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి...
ఈ లింగాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు సమస్త పీడలు నశిస్తాయి ! ఆదిశివలింగం ఎక్కడ ఉందో తెలుసా ?
ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిగురించి విన్నప్పుడల్లా అక్కడి తిరుపతి గురించి అక్కడ ఏడుకొండలపై వేంచేసిన వేంకటేశ్వరుని ఆలయమే గుర్తుకు వస్తుంది. భక్తులు కూడా అక్కడ వేంకటేశ్వరుని దర్శించుకునుటకే ఎక్కువగా...
తిరుమల వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో వుండడం వల్ల...
వింతగా మారిన చంద్రగిరి కోట రహస్యం..రాణి మహల్ రహస్యం ? అక్కడ గుర్రాలకోసం !
చంద్రగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన మండలము. 1640లో కట్టబడిన కోట ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములో వుండిన మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి. అర్ధ చంద్రాకారంగా...
ఆదోని కోట లో చక్రవ్యూహం..12 కోటల మధ్యలో ఉన్న రహస్యం మీకు తెలిస్తే షాక్ అవుతారు !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ నగరం వైశాల్యంలో పెద్దది, అతి పెద్ద జనాభా కల నగరం. 1953 నుండి 1956 వరకు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. కర్నూలు నగరం హంద్రి నది, తుంగభద్రా నదుల...
పెళ్ళికి ముందే గర్భం దాల్చి... అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్ అవుతారు!
బే ఆఫ్ బెంగాల్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నగరం దక్షిణ భారత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. హైదరాబాద్ నగరానికి కి ఆగ్నేయంలో సుమారు 266 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. 2012 లో గుంటూరు...
త్రిభుజాకారంలో శివ లింగం ఉన్న ఒకే ఒక్క ఆలయం !
కేధార్ నాథ్ లో వున్న ఆకర్షణీయఅంశాలు మనం ఇప్పుడు ఈ వ్యాసంలో తెలుసుకుందాం. హిందూసనాతనధర్మ ముఖ్య గురువు పిన్నవయస్కుడైన విశ్వ విఖ్యాత అద్వైతసిద్ధాంతకర్తఆది శంకరాచార్య తన 32వ యేట ప్రాణాలు వదిలిన అత్యంత...