రంగుల పేర్లు ఉన్న భారత దేశ నగరాల వెనుక ఉన్న రహస్యాలు
భారత దేశం చాలా ఉత్సాహపూరితమైన మరియు రంగులమయమైన దేశం; దేశంలో కొన్ని రంగులు నగరాలకి మారుపేరుగా పెట్టబడ్డాయి.రంగుల పేరుతో నగరాలు పిలవబడ్డాయి అంటే మనకు ముందు గుర్తుకువచ్చేది గులాబి రంగు నగరం అయిన...
మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !
మేడారం, వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన గ్రామము. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ గ్రామం జిల్లా కేంద్రమైన వరంగల్లునుండి 120 కి.మీ. దూరంలో ఉంది. ఆసియాఖండంలోనే అతి పెద్ద జాతరగా పేరొందిన మేడారం...
హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!
హైదరాబాదు, తెలంగాణ రాజధాని మరియు ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని, హైదరాబాదు జిల్లా మరియు రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం . దీనిని భాగ్యనగరము అని, గ్రామీణ ప్రజలు "పట్నం" అని కూడా పిలుస్తారు....
ఈ శ్రీ కృష్ణుని దేవాలయానికి కానీ పొరపాటున కానీ వెళితే మరణం ఖచ్చితం...
మన దేశంలో ప్రత్యేకమైన ప్రదేశాలు ఇప్పటికీ రహస్యంగానే వున్నాయి.వీటిలో కొన్ని మన పురాణాలలో మరియు చారిత్రకకథలకు సంబంధించి వున్నాయి.వాటి రహస్యాలను చేధించటానికి అనేకమంది అనేక ప్రయత్నాలు చేసారుకూడా ఈ...
విమాన ప్రయాణంలో ఖచ్చితంగా చేయకూడని పనులు ఇవి
ఈ ఆధునిక ప్రపంచంలో అనేకమంది ఇతర దేశాలకు వెళ్ళాలి అనే ఆశ వుండేది సహజం. మనలో కొంతమందికి ప్రయాణించాలంటే ఇష్టపడేవారు వుంటారు. అయితే జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే కుతూహలం వుంటుంది. అత్యంత...
బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?
బస్సుల్లో కాక సొంత వాహనాల్లో లేదా బైక్ ల మీద ఫ్రెండ్స్ తో లేదా ఉద్యోగ సహచరులతో నృత్యగ్రామ్ వెళితే ట్రిప్ ఎంతగానో ఎంజాయ్ చేయవచ్చు. మీరు బస్సులోనే వెళితే డైరెక్ట్ నృత్యగ్రామ్ వెళతారు అదే బైక్ ఉండే...
హిమాలయాలలో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్
మన భారతదేశంలో కొన్ని స్థలాలు రహస్యంగా వున్నాయి.కట్టడాలు, ప్రక్రుతిసిద్ధమైన ఏర్పడిన నిర్మాణం కూడా తనలో అనేక నిగూఢాలను దాచుకున్నది.అటువంటివాటిలో హిమాలయాలలోని స్టోన్ టవర్ ఏ వుద్దేశ్యంచేత నిర్మించారు...
బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..
శబరిమలై అయ్యప్పస్వామి దేవాలయం అత్యంత పవిత్రమైనది.ఇది దక్షిణభారతదేశంలోని పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ పుణ్యక్షేత్రానికి దేశం మూలమూలలనుండే కాకుండా విదేశాలనుంచి కూడా అనేకమంది భక్తులు...
ఇండియాలో అత్యధికులు సందర్శించే పర్యాటక ప్రదేశాలు !
ఇండియాలో అత్యధిక పర్యాటకులు సందర్శించే పర్యాటక స్థలాలలో టాప్ 10 పర్యాటక స్థలాల గురించి చెప్పుతున్నదే ప్రస్తుత ఈ వ్యాసం. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రదేశాలని అంతర్జాతీయ...
గుండ్లకమ్మ నది రహస్యం..కుండలు పైకెగిరి పగిలి...అతి పెద్ద నదిగా మారాయి..!
గుండ్లకమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో ప్రవహించే నది. కృష్ణా నది మరియు పెన్నా నది మధ్య స్వతంత్రముగా తూర్పు ప్రవహించే చిన్న నదులలోకెల్లా ఇదే పెద్దది. ఇది కర్నూలు...
గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!
గుంటూరు దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని ఒక ముఖ్య నగరము. గుంటూరు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒక నగరం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు...
రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..
గుట్టమీద గుడి కట్టడం సాధారణమే.కాని గుట్టనే గుడిగా మలచడం విచిత్రం. అందులోనూ గుట్టలో భాగమైన రాతినే చెక్కి దేవతావిగ్రహాలను తీర్చిదిద్దడం,దాని నుంచి వెలువడిన రాళ్లనే పేర్చి గుడిని నిర్మించటం మాత్రం...
కాకినాడలో ఈఫిల్ టవర్ !!
ఆంధ్ర ప్రదేశ్ లోని గోదావరి నది ఒడ్డున, తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగంగా ఉన్నది ఈ యానాం పట్టణం. ఈ ప్రాంతం ఆం.ప్ర. రాష్ట్రంలో ఉన్నప్పటికీ పాలన మాత్రం కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చెరిదే!. ఈ ప్రాంతం...
తిరుపతిలో ఉన్న ఒకే ఒక శివాలయం ఇది !
ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామివారి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది. అదే...
పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!
సప్తదేవీ హిల్ టెంపుల్స్ మానసాదేవి ఆలయం ఈ ప్రార్థనామందిరం శక్తిస్వరూపిణిఅయిన మానసాదేవికి అంకితం ఇవ్వబడినది.ఉత్తరాఖాండ్ లో ఈ గుడిగురించి టూకీగా చెప్పాలంటే ఆదివాసీలు ఎక్కువగా పూజించే ఈ దేవత నిజానికి...
సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !
సెలవులు వస్తే, ఏదైనా కొత్త ప్రదేశాలకి వెళ్లాలనుకుంటారు పర్యాటకులు. అలాంటి వారికి ఉపయోగపడేదే ఈ వ్యాసం. ముఖ్యంగా మన దక్షిణ భారత దేశంలో కొన్ని ప్రదేశాలు బాహ్య ప్రపంచానికి తెలియవు లేదా అంతగా...
లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !
తిరుపతి కి దగ్గరగా ఉన్న తిరుమల కొండ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ కొండలు సముద్ర మట్టంపై 3200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది. నారాయణాద్రి,...
ఒకే రాతిలో వెలసిన ఎనిమిది శివాలయాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?
ఆంధ్రప్రదేశ్ లో నల్లమల అటవీ ప్రాంతంలో శివాలయాలకు కొదువలేదు. ఆ శివాలయం చిన్నదైనా, పెద్దదైనా అక్కడికి వెళ్లిరావటానికి భక్తులు పరవశించిపోతుంటారు. అలాంటి శివాలయాలలో ఒకటి భైరవకోన లో కలదు. శివాలయమే కాదు,...