ఆయన విగ్రహాన్ని ఓడలో తరిలిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడ ఏమయ్యిందో తెలుసా? అంత విశిష్ట విగ్రహ దర్శనంతో
ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిథులకు ఆ స్వామి చుక్కలు చూపించాడు. తనకు ఇష్టమైన ప్రాంతం నుంచి వేరోచోటికి తరలించాలనుకొన్న వారి ఆటలు సాగనివ్వలేదు. మధ్యలో వారు విగ్రహాన్ని వదిలి పలాయనం చిత్తగించారు. దాదాపు...
వరాహ వినాయకుడి దర్శనంతో మీ జీవితంలో...
ప్రళయం తర్వాత జీవ బీజాలు ఉన్న కుంభం భూమిని మొదట తాకిన ప్రదేశం కుంభకోణం. తళనాడులోని కుంభకోణం ఆలయాల నిలయం. ఒకొక్క ఆలయానికి ఒక్కొక్క కథనం ఉంటుంది. ఈ కథనాలన్నీ మన పురాణాల్లో ఎక్కడో ఒకచోట కనిపిస్తాయి....
నారదుడికి స్త్రీ రూపం వచ్చి పెళ్లి జరిగిన క్షేత్రం గురించి తెలుసా? సందర్శిస్తే మీరు
గర్వం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ 5వేల ఏళ్లనాటి దేవాలయం. అపర బ్రహ్మచారి అయిన నారదముని తన గర్వంతో తన బ్రాహ్మచర్యాన్ని పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా ఓ మహిళగా మారి సాధారణ...
ఈ స్వామిని దర్శిస్తే పెళ్లి త్వరగా అవుతుంది, వివాహ సమస్యలన్నీ దూరం ఎందుకంటే
భారత దేశంలో ఉన్నన్ని ఆలయాలు మరే దేశంలో ఉండవు. అయినా ఒక ఆలయానికి, మరో ఆలయానికి పోలికే ఉండదు. ఏదో ఒక విషయంలో విభిన్నంగా ఉంటాయి. అంతేకాకుండా ఆ దేవాలయాలకు పురాణ ప్రాధాన్యత కూడా ఉంటుంది. పురాణాలన్నీ...
ఈ స్వామికి అభిషేకం చేస్తే జలుబు అందుకే చీకటి గదిలో, ఏడాదికి ఒకసారి
భారత దేశంలోని పూరిలో ఉన్న జగన్నాథుడి ఆలయంతో పాటు మూలవిరాట్టుకు ఉన్న వింతలు మరే దేవాలయానికి కాని, మరో దేవుడికి కాని ఉండవు. అందులకే ఆ ఆలయం గురించికాని అక్కడ ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల...
పచ్చని అడవుల మధ్య అద్భుత ప్రాంతం.. చుంచనకట్టె!
అంతులేని విస్తీర్ణం..అతిపెద్ద కోస్తాతీరం. పచ్చని అడవులు.. కొండకోనల్లో ప్రకృతి హొయలు. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ తర్వాత పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది కర్నాకట. ఏడాది పొడవునా పర్యాటకులు...
ఇక్కడ స్నానం చేయాలంటే 2028 వరకూ ఆగాల్సిందే
భారత దేశంలో ప్రతి దేవాలయం ముందు ఒక పుష్కరిణి ఉంటుంది. మొదట ఈ దేవాలయంలో స్నానం చేసి అటు పై దైవ దర్శనం చేసుకొంటే పుణ్యం వస్తుందని మన పురాణాలు చెబుతాయి. అయితే అవే పురాణాలు ఒకే ఒక పుష్కరణికి దీని నుంచి...
ఈమె ఉన్నచోట ఆ యాగం చేస్తే శని దోష నివారణ అంతేనా యాగంలో ఎండుమిరపకాయలు...
ఈ దేవిని ఆరాధిస్తే మనకు క్షుత్రశక్తుల భయం ఉండదు. ఇక అన్నింటా విజయమే వరిస్తుంది. ముఖ్యంగా పురాణ కాలంలో యుద్ధాల్లో గెలవడానికి రాజులు ఈ మాతను ఆరాధించేవారు. ఇందుకోసం ప్రత్యేక యాగం కూడా చేసేవారు. ఆ...
రాక్షసుడి పేరుతో ఉన్న పుణ్యక్షేత్ర సందర్శనతో వెంటనే సంతాన భాగ్యం
ఆ పుణ్యక్షేత్రంలో పరమశివుడు తన భార్యను సైతం మరిచిపోయి కొద్ది రోజుల పాటు కొలువై ఉన్నాడు. చివరికి ఆ భ్రమరాంబ తన చెలికెత్తలను పంపి ఆ పరమశివుడిని తన వద్దకు రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే...
ఆ గరుక్మంతుడి బరువు రహస్యం శాస్త్రవేత్తలకూ అంతుచిక్కడం లేదు.
వేల ఏళ్లనాటి ఆ రహస్యానికి తమిళనాడులోని వైష్ణవ ధామం వేదిక. ఒక్క రహస్యమే కాకుండా ఆ దేవాలయంలో ప్రతి విషయం కూడా ఎంతో ప్రత్యేకమైనదే. మిగిలిన దేవాలయాల కంటే భిన్నంగా అక్కడ అమ్మవారి నడుముకు తాళాల గుత్తి...
భూతల స్వర్గంలో లోబాల్ వ్యాలీ అందాలు చూద్దామా
కనుచూపుమేర దట్టమైన మంచు కొండలు, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు, మొఘల్ రాజుల నిర్మించిన కట్టడాలు, ప్రాచీన దేవాలయాలు, మసీదులు, నులువెచ్చని సూర్యకిరణాలు తాకేవేళ అందాల దాల్ సరస్సు ఒడిలో...
మీ హనీమూన్ ఇక్కడైతే జీవితం మొత్తం మొదటి రాత్రులే
మనిషి జీవితంలో ముఖ్యమైన దశ గృహస్తుడు కావడం. పెళ్లి దానికి పునాది. వివాహం తొలిరోజుల్లో తన జీవితంలోకి వచ్చిన వారితో ఏకాంతంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటాడు. ఇందుకోసం కొన్ని ప్రత్యేక ప్రాంతాలను...
శివలింగం రూపంలో నారసింహుడు, ప్రపంచంలో ఏకైక దేవాలయం
దశావతారాల్లో ఒకటైన నారసింహుడి రూపం భయం గొలిపేదిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో ఒకే ఒక చోట మాత్రం నారసింహుడు లింగం రూపంలో ఉన్నారు. ఓ సామాన్య రైతు పొలంలో జన్మించిన ఆ నారసింహుడు వేలాది...
ఆ మూడు అడుగులకు మూడు ఆలయాలు, నేపథ్య గాయకులు సందర్శించే అందులోని ఒక ఆలయం
విష్ణువు దశావతారాల్లో వామనావతారం కూడా ఒకటి. రాక్షసరాజు బలి చక్రవర్తిని పాతాలానికి పంపించిన వామనుడన్న తక్షణం మనకు మదిలో మెదిలేది చిన్న వటువు రూపం. అయితే ఆ వామనుడు ఇంతింతై వటుడింతై అన్నట్లు...
తన తలను ఖండించి రాక్షసుల ఆకలి తీర్చిన ‘చండి దేవి’ని దర్శిస్తే...
భారత దేశంలోని హిమాలయాలు పుణ్యక్షేత్రాలకు నిలయమన్న విషయం తెలిసిందే. అలాంటి ఓ పుణ్యక్షేత్రం శక్తిపీఠం కూడా. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన పురాణ కథనాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక చోట దాక్షాయణి తల ఇక్కడ...
3000వేల నాటి చెట్టు, పులి పంజా కాలుతో వినాయకుడు ఇక్కడే
హిందూ పురాణాలను అనుసరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కలిపి త్రిమూర్తులని అంటారన్న విషయం మనకు తెలిసిందే. మన భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ముగ్గురికి వేర్వేరు ఆలయాలు ఉన్నాయి....
పరమ పవిత్రం పంచరంగ క్షేత్రాలు ఏవన్న విషయం మీకు తెలుసా
స్థితికారకుడైన విష్ణువు అరుదైన దైవ రూపం రంగనాథ స్వరూపం. ఈ రూపంలో విష్ణుభగవానుడికి ఉత్తర భారత దేశంతో పోలిస్తే దక్షిణ భారత దేశంలోనే ఎక్కువ ఆలయాలు ఉన్నాయి. అందులోని కావేరి నదీ పరివాహ రాష్ట్రాలైన...
ఏడాదికొక్కసారే ఆలయాన్ని తెరుస్తారు, వెంటనే అక్కడి అడవి ఏమవుతుందో తెలుసా
తమిళనాడు ఆలయాల నిలయమన్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉన్నన్ని దేవాలయాలు మనకు ఎక్కడా కనిపించవంటే అతిశయోక్తి కాదు. ఒక్కొక్క ఆలయాలనికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అవన్నీ లిఖిత పూర్వకంగా శాసనాల రూపంలో...