కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం - తలకాడు
తలకాడు పట్టణం క్రీ.శ. 16 వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయ ప్రదేశంగా ఉండేది. సుమారుగా 30 పైచిలుకు ఆలయాలు ఉండేవి. అందులో ఐదు ప్రఖ్యాత శివాలయాలు ప్రత్యేకమైనవి. మైసూర్ ఒడయార్ల పాలనలో ఈ ప్రదేశం నాశనం...
సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరిచే మహిమాన్వితమైన దేవాలయం : హాసనాంభ
దేవాలయాలకు మనం తరచుగా వెళ్తూవుంటాం.ఎందుకంటే దీనివలన మనకు శాంతి, నెమ్మది ఆ దైవం ప్రసాదిస్తాడని. దేవాలయానికి వెళ్లేవారికి దైవం రుచికరమైన ప్రసాదాన్ని ఇస్తారనేది సాధారణం. ముఖ్యంగా...
పర్యాటకులను ఆకర్షించే ఎన్నో వారసత్వ స్థలాలు, అద్భుత నిర్మాణాలు - పటాన్
అహ్మదాబాద్ నగరానికి పటాన్ 126 కిలోమీటర్ల దూరంలో, పాలంపూర్ కు 60 కిలోమీటర్ల దూరంలో కలదు. పర్యాటకులను ఆకర్షించే ఎన్నో వారసత్వ స్థలాలు, అద్భుత నిర్మాణాలు మరియు అప్పటి కాలానికి చెందిన నిర్మాణ అవశేషాలను...
రోజుకి 2 సార్లు కనుమరుగయ్యే మిస్టీరియస్ బీచ్: ఒడిషాలోని హైడ్ అండ్ సీక్ బీచ్
ఏంటి రోజుకి 2 సార్లు కనుమరుగయ్యే బీచ్? అని ఆశ్చర్యపడుతున్నారా? అవును మీరు చదువుతున్నది అక్షరాలా నిజం.ఒడిషాలో వుండే ఒక బీచ్ రోజుకి రెండు సార్లు కనుమరుగౌతుంది.ఈ బీచ్ చండిపుర సముద్ర తీరంలో హైడ్ అండ్...
'దేవతల నివాసం' గా చెప్పబడే హిమాచలప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉత్తర భారత దేశం లో కలదు. ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశం కాగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. జాతీయ ఆదాయానికి ఈ రంగం...
మంత్రముగ్ధులను చేసే - చైల్
చైల్ .. పాటియాలా రాజు మహారాజా భూపిందర్ సింగ్ యొక్క వేసవి విడిది. బ్రిటీష్ వారు ఈయన్ను రాజ్య బహిష్కరణ చేసినప్పుడు, ఒక్కడే గుర్రం మీద స్వారీ చేస్తూ .. చేస్తూ చైల్ ను సమీపిస్తాడు. ఆ ప్రదేశాన్ని చూసిన...
ఇక్కడుంది అమర్ నాథ్ దేవాలయం యొక్క మంచు రహస్యం
హిందూ మత పురాణాల ప్రకారం, శివుడి దేవేరి అయిన పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాలు బహిర్గతం చేయమని అభ్యర్థించింది. ప్రతిస్పందనగా, శివుడు ఎవరి చెవినా ఆ రహస్యం పడకూడదు అనే ఉద్దేశ్యం తో ఆమెను...
మినీ పంజాబుగా పిలవబడుతున్న ఫిలిబిత్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో ఫిలిబిత్ ఒకటి. ఫిలిబిత్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వాసులు ఫిలిబిత్ జిల్లా బరేలీ డివిషన్లో భాగంగా ఉంది. బాలివుడ్, ఉర్దూ సాహిత్యం మరియు రాజకీయాలలో...
శ్రీ చక్ర మహాయంత్ర ఆలయం - దేవీపురం
వైజాగ్ నగరానికి సరిగ్గా 30 కి. మీ ల దూరంలో, చుట్టూ పచ్చదనంతో విరాజిల్లుతున్న 'దేవిపురం' ఒక గొప్ప ఆలయాల సముదాయం. శ్రీ చక్ర మహాయంత్ర ఆలయం గా ఖ్యాతికెక్కిన ఈ ఆలయ సముదాయం హిందూ మతానికి సంబంధించిన శక్తీ...
భారత దీపకల్పములోని ఒక ప్రముఖమైన గిరిదుర్గము - గండికోట
అక్కడి ప్రాంతంలో చిన్న దొంగతనానికి కాలు, చేయి తొలగించేవారు. రాజద్రోహానికి పాల్పడితే కళ్లు పీకేసి సూదులు చెక్కిన కర్రతో చంపేవారు.పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపేవారు. ఇంతకీ...
కిఫిరే - ఈశాన్య భారతాన గల ఒక చిన్న పర్వత రాష్ట్రం
నాగాలాండ్ .. ఈశాన్య భారతాన గల ఒక చిన్న పర్వత రాష్ట్రం. ఇక్కడి ప్రజలు స్వతహాగా నెమ్మది స్వభావులు. వీరిలో చాలామంది వ్యవసాయదారులు. ఈ భూమి ఎంతో అందమైన ప్రదేశాలను , ఆసక్తికర చారిత్రక అంశాలను, అరుదైన...
మహారాష్ట్రలోని అద్భుతమైన కైలాసదేవాలయం
ఔరంగజేబు మొఘల్ రాజైన షాజహాన్ కుమారుడు. ఇతడు క్రీ.శ.1650నుండి 1707వరకు డిల్లీని రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించాడు.చాలా తెలివైన వాడు.కానీ వివాదాస్పదుడు.తను అనుకున్నది సాధించడానికి ఎంతటి...
ఆయుర్వేద మసాజ్ లకు ప్రసిద్ధి - పీర్ మేడ్
వాగమోన్ కు 27 కి. మీ ల దూరంలో ఉన్న పీర్ మేడ్ సుందరమైన ప్రకృతి దృశ్యాలకే కాదు .. ఆరోగ్యాన్నిచ్చే వివిధ రకాలైన ఎన్నో ఆయుర్వేద వనమూలికలకు నిలయం. ఇక్కడ అడుగు పెడితే చాలు .. మీ మనసంతా ఆహ్లాదకరంగా, ఒక...
రాజస్థాన్ లోని రంగులు మారే శివలింగం
ఈ ప్రపంచాన్ని నియంత్రించటంలో శివునికి ఏకైక అధికారం వుందని ఆధ్యాత్మిక నమ్మకం. అతను విధ్వంసం, నాశనం మరియు సంరక్షణ చేస్థాడని భక్తులు చెప్తారు. పరమ శివుడు రక్షించటం నాశనం చేయడటం మరియు ప్రపంచాన్ని...
900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు. దేవతలు శపిస్తారని ఎవరూ సాహసించలేదు !
గంగ గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయి. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగను గూర్చి పెక్కు గాథలున్నాయి. జగజ్జనని (అంతర్ధానాంశయై) నిరాకారయైన గంగ...
హిందువులకు అత్యంత పవిత్రమైన పశుపతినాథఆలయం
హిమాలయాలలో అత్యంత పవిత్రమైన హిందూ ఆలయాలలో ఒకటైన పశుపతినాథఆలయం వెలసివుంది. పశుపతినాధుడంటే మహాశివుని ప్రతిరూపమే.అత్యంత ప్రధానమైన ఈ ఆలయాన్ని ఏటా వేలాదిమంది హిందువులు హిందూమతాన్ని అనుసరించే వయోవృద్ధులు...
1000 ఏళ్ళ ఆలయాల అంతుచిక్కని రహస్యాలు
మన దేశంలో హిందూ మతం నాటి నుండి నేటి వరకు ఉచ్చ స్థాయి లో ఉన్నదంటే దానికి కారణం దేవాలయాలు. ఈ దేవాలయాలు నాటి పురాతన సంస్కృతికి, సంప్రదాయాలకు నిదర్శనాలు. చారిత్రకంగా కూడా దేవాలయాలు ప్రాముఖ్యతను...
దేవతల కొండలు - గిర్నార్
గిర్నార్ భారతదేశానికి పశ్చిమాన ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం, రాష్ట్ర రాజధానైన గాంధీనగర్ నుండి 286 కి. మి. దూరంలో, అహ్మదాబాద్ నుండి 267 కి. మి. దూరంలో, రాజ్ కోట్ నుండి...