1335 వ సంవత్సర కాలం నాటి ఉప్పలూరులోని శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయం చూసి తరించండి
పశ్చిమ గోదావరి జిల్లా, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా రాజధాని ఏలూరు కృష్ణాజిల్లా రాజధాని విజయవాడకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాకు తూర్పున గోదావరి నది...
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం
ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు .. అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతియ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండవ జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే...
మిమ్ములను అబ్బురపరిచే అజంతా గుహల అంద చందాలు
మహారాష్ట్ర లోని అజంతా గుహలు రాతి శిల్పకళ ను కలిగిన గుహ నిర్మాణాలు. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దము నకు చెందినవి. ఇక్కడి శిల్ప చిత్ర కళలు బౌద్దమత కళకు చెందినవి. మరియు 'విశ్వజనీయ చిత్రకళలు'....
భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే ఆలయం - రత్లాం మహాలక్ష్మీ ఆలయం
ఎత్తైన పర్వత శ్రేణులు, దట్టమైన పచ్చటి అరణ్యాలు, నదులు సరస్సుల తో ప్రకృతి లోని వివిధ అంశాల మధ్య సమన్వయము కనపడుతుంది. వింధ్యా, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నర్మదా, తపతి నదులు సమాంతరంగా ప్రవహిస్తూ...
హారతి సమయంలో కళ్ళు తెరిచే దేవుడు - నేరుకుండ్రం కరివరదరాజ పెరుమాళ్
చెన్నై అనే పేరు తమిళ్ మాట 'చెన్నపట్నం' నుండి వొచ్చింది. ఇంగ్లీష్ వారు ఫోర్ట్ సెయింట్ జార్జ్ సమీపంలో 1639 సంవత్సరంలో అదే పేరుతో పట్టణం నిర్మించారు. ఇంగ్లీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్...
బీహార్ లో 400సం క్రితం నిర్మించిన రాజరాజేశ్వరి బాలాత్రిపుర సుందరీ దేవి దేవాలయం
బీహార్ లో 400సం క్రితం నిర్మించిన రాజరాజేశ్వరి బాలాత్రిపుర సుందరీ దేవి దేవాలయంలో దుర్గా అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటున్నారు. కాగా ఈ ఆలయంలో అమ్మవారు మాట్లాడుతున్నారు.అవును మీరు చదువుతున్నది...
సంవత్సరంలో ఐదు రోజులు మాత్రమే తెరిచివుండే గుడి - సలేశ్వరం
శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరంలో వుంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలొమిటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలోమీటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5 కిలోమీటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ...
కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం చూసి తరించండి
తమిళనాడు మాజీముఖ్యమంత్రి అన్నాడియంకె అధినేత జయలలితను ఒక ఆలయంలో విగ్రహప్రతిష్ట బలిగొన్నట్టు వార్తలు. ఇదే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది.ఈ వివరాలను పరిశీలిస్తే కాంచీపురంలోని ఏకాంబరనాథర్ ఆలయం...
ఈ ఆలయం ఒక్కసారి దర్శించారో మీ జన్మ ధన్యం
పూరీ ఒరిస్సా రాష్ట్రంలో భారతదేశంలో తూర్పు వైపు బంగాళాఖాత తీరంలో ఉన్నది. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. పూరి నగరం చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది. జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ్...
90 డిగ్రీల కోణంలో నిటారుగా పర్వతారోహణ
హరిహర్ కోట మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో వున్న ఒక కోట. ఇది ఇగాత్పురి నుండి 48 కి.మీ. దూరంలో ఉంది. రాళ్ళని దాటాల్సుంటుంది. మీరు దీన్ని దాటడం ఇది సులభం కాదు. ఈ పర్వతాలను మరోసారి నిలువుగా చూద్దాము....
అందమైన కోటి శిల్పాలు హావభావాలతో కనువిందు చేసే అద్బుతమైన సుందరప్రదేశం - త్రిపురలోని ఉనకోటి
మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళిన లేదా ఏదైనా ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్ళినాసరే మనకు తెలిసినవారితో ఎన్నో సార్లు కధలుకధలుగా చెప్పుకుంటాం.ఇక్కడ చెప్పుకునే విషయం కూడా కొన్ని శతాబ్దాల క్రితం జరిగినది....
శృంగార వాతావరణాన్ని కలిగి వుండే వెస్ట్ పశ్చిమ బెంగాల్ లోని సుందరబాన్స్ అడవులు
సుందర్బన్స్, భారతదేశం,బంగ్లాదేశ్ మధ్య విభజించబడిన ఒక పెద్ద మడ అడవుల రిజర్వ్. అయినప్పటికీ ఈ నేషనల్ పార్క్ ఎక్కువ భాగం బంగ్లాదేశ్ లో ఉంది, 1/3 వ వంతు భారతదేశంలో ఉంది, ఇది పర్యాటక సౌకర్యాలు,...
రాజస్థాన్ లోని అతి భయంకరమైన గ్రామం - కుల్ ధారా
కుల్ ధారా జైసల్మేర్ నగరం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రిక గ్రామం. పర్యాటకులు సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యలో మాత్రమే సందర్శించడానికి అనుమతి౦చబడే భయానక గ్రామము. 200 సంవత్సరాల నాటి మట్టి...
ఉత్తరప్రదేశ్ లోని భయంకరమైన ఖర్కోడ కోట
ఈ కోట ఎంత భయంకరంగా కనిపిస్తుందో ఇలాంటి కోటలు ఈ నిర్మాణశైలి ఎక్కువగా మన ఉత్తరభారతదేశంలోనే కనిపిస్తాయి. అలాగే ఈ కోట గూడా ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీకి 70కి.మీ ల దూరంలో వున్న ఖర్కోడ కోట ఇది.ఇది చాలా...
పవిత్ర భూమి - శ్రీశైలం టూరిజం
శ్రీశైలం భారతదేశం యొక్క దక్షిణ భాగంలో ఉన్న ఒక పట్టణం. ఈ ప్రదేశం కృష్ణా నది ఒడ్డున ఉన్నది. ఈ చిన్న పట్టణం హైదరాబాద్ నుండి 212 కిలోమీటర్ల దూరంలో ఉంది. లక్షలాది యాత్రికులు దేశవ్యాప్తంగా శ్రీశైలం...
సోమనాథ్ దేవాలయం ఆరు సార్లు ఎలా పునఃనిర్మించారో మీకు తెలుసా?
సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్న హిందూ పుణ్య క్షేత్రము. ఇది అతి ప్రాచీనమైనది, పురాణప్రాశస్త్యం కలది. మహాశివుని ద్వాదశ...
శివ పార్వతులను గురుశిష్యులుగా భావించి కళ్యాణం జరపని క్షేత్రం - తమిళనాడులోని జంబుకేశ్వరం
జంబు లింగేశ్వర మరియు అఖిలాండేశ్వరి టెంపుల్ ను చోళ రాజులలో మొదటి వాడిన కోచెంగా చోళ నిర్మించారు. టెంపుల్ గోడలపై లిఖిత శాసనాలు కలవు. ఈ టెంపుల్ కనీసం 1,800 ఏళ్ల నాటిది గా చెపుతారు. అయినపటికి ఇది మంచి...
అతి తక్కువ ధరలలో మిమ్మల్ని ఆకర్షించే గోవా షాపింగ్ మార్కెట్లు...
షాపింగ్ చేయాలంటే సామాన్యంగా అందరికీ ఎంతో ఇష్టంగా వుంటుంది. అందులోనూ యువతీయువకులకు ఇష్టమైనది షాపింగ్. వారాంతం వచ్చిందంటే చాలు ఆ షాపింగ్ మాల్ కు ఈ షాపింగ్ మాల్ కు అని తిరుగుతూ వుంటారు. గోవా తన అద్భుత...