రామగిరి కాలభైరవ ఆలయాన్ని దర్శించుకుందాం పదండీ. అంత విశేషం ఏంటో తెలుసా?
భారతదేశంలో శివ భక్తులకు అనేక శివాలయాలు వున్నాయి. సాధారణంగా ప్రతి శివాలయంలో నందీశ్వరునికి ఒక ప్రత్యేక స్థానం వుంది. ఆలయం గుడి ముందు నంది విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజలు చేస్తారు. ఇటువంటి నంది...
శివుడి తల ఆ గుహని తాకితే సృష్టి నాశనం.. పాతాళ ద్వారం అసలు రహస్యం
పాతాల్ భువనేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి 1350 మీ. ఎగువన ఉన్నది. ఇది భువనేశ్వర్ సమీపంలో ఉన్నది. దీనిని శివుడికి అంకితం చేసినా, ఇక్కడ, ఈ గుహలో 33 కోట్ల దేవుళ్ళు మరియు దేవతలు ఉన్నారని నమ్ముతారు. ఒక...
600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేసే గుడి - బీదర్ లోని ఝర్ణీ నరసింహక్షేత్రం
బీదర్ ... కర్నాటక రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే జిల్లాలలో ఇది ఒకటి. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్...
రోజు రోజుకి సైజు పెరుగుతున్న శివలింగం - వారణాశిలోని తిలబందేశ్వర్ ఆలయం
ఈ మర్మమైన నగరం యొక్క అత్యంత ఆకర్షణీయ అంశంగా చనిపోయిన వారి శరీరాలు దహనం, స్నానం ,హారతి వరకు ప్రతిదానికీ (ప్రార్థనలు) ఉపయోగించటానికి అనేక ఘాట్స్ ఉన్నాయి. అక్కడ ధర్మాలు, ఆచారాలు మరియు మతపరమైన వేడుకలు...
దెయ్యాలను వదిలించే దేవాలయం - రాజస్థాన్ లోని మెహందీపూర్ బాలాజీ దేవాలయం
కొంతమందికి దెయ్యాలు, భూతాలూ, గాలి పట్టిందని కొన్నిరకాల ప్లేస్ లకు తీసుకువెళ్ళి అక్కడ భూతవైద్యులతో వదిలిస్తూ,ఏవేవో మంత్రాలు వేస్తూ కనిపిస్తుంటారు.ఇవి కొన్ని ప్లేస్లలోనే వుంటాయి. కానీ ఎటువంటి...
దక్షిణభారతదేశంలోని చూడాల్సిన ఎంతో అందమైన ప్రదేశం మహాబలిపురం. మీరు చూసారా?
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో వున్న మహాబలిపురం చెన్నై నుండి దాదాపు 50కి.మీ ల దూరంలో వుంది.ఒకప్పుడు దాదాపు మామల్లపురంగా మహాబలిపురాన్ని పిలిచేవారు. 7 నుండి 10 వ శతాబ్ద కాలంలో పల్లవరాజుల కాలంలో పేరు...
గుజరాత్లోని చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి రాణి కి వావ్
ఒకప్పుడు మధ్యయుగ కాలంలో గుజరాత్ రాజధాని అయిన పటాన్ నేడు ఆ పురాతన కాలమునకు సాక్ష్యంగా నిలచింది. పటాన్ 8వ శతాబ్దంలో చాళుక్య రాజపుత్రుల చావడ కింగ్డమ్ అయిన వనరాజ్ చావడ అనే రాజు నిర్మించిన...
ఆశ్చర్యపరిచే దేవాలయ నిర్మాణం - కొండవీడు ఫోర్ట్
గుంటూరు నగర గొప్ప చారిత్ర లో భాగం ఈ కొండవీడు ఫోర్ట్. నగరనికి 12 మైళ్ళ దూరం లోని శివార్లలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గాలు ఉన్నాయి. 14 వ శతాబ్దం లో రెడ్డి రాజుల పాలనలో ఈ చారిత్రిక...
గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్ ను మీరెప్పుడైనా చూసారా?
ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు వున్నాయి. ఒక్కోసారి కొన్ని వింటే ఒళ్ళు పులకరిస్తుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటిది శివుడి గుడి అయితే అది మహాద్భుతమే. అదే ఈ అద్భుతశివలింగం....
గుజరాత్ లోని శ్రీకృష్ణుని నగరమైన ద్వారకాదీష్ ఆలయాన్ని దర్శించండి
శ్రీకృష్ణుడు నడయాడిన నగరం ద్వారక. ఈ నగరం నుంచే యావత్ ద్వాపరయుగాన్ని తన కనుసన్నలతో కృష్ణుడు శాసించాడు.ఈ నగరం నుంచే బలరామ సమేత శ్రీకృష్ణుడు తన అఖండ సామ్రాజ్యాన్ని పాలించాడు. విష్ణుపురాణాలలో చెప్పబడిన...
మహారాష్ట్రలోని మండపేశ్వర్ కేవ్ యొక్క రహస్యం మీకు తెలుసా?
మన చుట్టూ అనేక గుహలు వుంటాయి. ఇవి చారిత్రక ప్రదేశాలలో కొన్ని పర్యాటక ప్రాంతాలుగా వున్నాయి. మానవాళి పరిణామ క్రమంలో ఒక ప్రధాన పాత్ర పోషించినవి గుహలు. సాధారణంగా కొండలలో తవ్వబడిన లోతైన ప్రదేశాలు. ఈ...
గ్వాలియర్ కోట యొక్క ఐతిహాసిక అందం : ఒక్కసారైనా చూసితీరాల్సిన ప్రదేశం
కోట అంటే సామాన్యంగా అందరికీ ఇష్టమవుతుంది. కోటలలో ముఖ్యంగా ప్రసిద్ధి గాంచిన కోటలను చాడాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉండే ఉంటుంది. అటువంటి కోటలలో ముఖ్యమైనది గ్వాలియర్ కోట. గ్వాలియర్ 8 వ శతాబ్దంలోని...
కర్ణాటక రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయం - నంజనగూడు
నంజనగూడు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని ఒక తాలూకా కేంద్ర పట్టణం. ఇది మైసూరు నుండి 23 కి.మీ.ల దూరంలో ఉంది. నంజనగూడు కపిలానది తీరంలో ఉన్న ఒక ప్రఖ్యాత ధార్మిక మరియు చారిత్రక పట్టణం. ఇక్కడ...
అమృతేశ్వరస్వామి దేవాలయంలోని అద్భుత శిల్ప కళా చాతుర్యం
భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశం. భక్తులు మరియు దేవాలయాలు ఇక్కడ చాలా ఎక్కువ. అనేకమంది భక్తులు మరియు రాజులచే నిర్మించబడిన ఆలయాలలో అనేక చారిత్రక విజయాలు కలిగిన దేవాలయాలు వున్నాయని గర్వంగా చెప్పుకోవచ్చును....
ప్రపంచంలోనే అతి పెద్ద విష్ణు దేవాలయం ఎక్కడ వుందో తెలుసా?
శ్రీరంగం ఆలయం, తిరుచిరాపల్లి లేదా ట్రిచి పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో కలదు. దేవాలయం కావేరి - కొల్లిదం (కావేరి నదికి ఉపనది) నదుల మధ్య కొలువై ఉన్నది. ఈ క్షేత్రం నిత్యం శ్రీరంగనాథుని...
కన్నడనాట ఈ క్షేత్రాలను సందర్శిస్తే ముక్తి ఖచ్చితం
ముక్తిప్రదేశాలకు సమానమైన ప్రదేశాలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. అవన్నీ కూడా శ్రీకృష్ణుని ఆలయానికి ప్రసిద్ధిచెందిన ఉడిపి పట్టణానికి చేరువలో ఉండటం విశేషం. అవి వరుసగా ఉడిపి, కుక్కేసుబ్రహ్మణ్యం,...
కొమురవెల్లి క్షేత్రం - భక్తుల కొంగుబంగారం
కొమురవెల్లి మల్లన్నగా కొలువబడే శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం తెలంగాణలోని కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలో కలదు. ఈ దేవాలయం సిద్ధిపేట నుండి సికింద్రాబాద్ కు వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 10 కి.మీ....
మీరెప్పుడైనా ఇక్కడ స్టే చేశారా ?
ప్రయాణాలు చేసేముందు పర్యాటకులు ముందుజాగ్రత్త చర్యగా హోటళ్ళను ఆన్లైన్ లో గానీ లేదా ఫోన్ చేసిగానీ బుక్ చేసుకుంటారు. కొన్నికొన్ని సార్లు మనకు ఆ హోటల్ గదులు అక్కడికి వెళ్ళినతర్వాతగానీ తెలీదు...