ఇక్కడ కూడా నాగ బంధం అందుకే రహస్యంగా నిధి అన్వేషణ
గత కొంత కాలంగా నాగబంధం, నిధి, అనంతమైన సంపద, అనంత పద్మనాభుడు అన్న పాదాలు మీడియాలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. కేరళలోని అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న నేల మాళిగల్లో ఒక ద్వారానికి నాగ బంధం...
ఇక్కడ దేవాలయాన్ని కాదు ఆ ప్రాంత మట్టిని తాకినా మోక్షమే అందుకే
చిన్నపిల్లలు దైవ స్వరూపం అంటారు. అటు వంటి దైవమే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చేసిన అల్లరికి ఆ ప్రాంతం ప్రత్యక్ష సాక్షం. చిట్టి చిట్టి పాదాలతో అడుగులు వేసినా, వెన్న దొంగిలించిన విధానాన్ని ఆ ప్రాంతం...
పౌర్ణమిరోజు శ్వేత వర్ణం, అమావాస్య రోజు నలుపు వర్ణంలోకి మారే ప్రపంచంలోని ఏకైక శివలింగం
భారత దేశంలో లక్షల సంఖ్యలో ఆలయాలు ఉన్నా ఒక్కొక్క ఆలయానిది ఒక్కొక్క విశిష్టత. ఈ విశిష్టతలకు గల కారణాలు సాంకేతికత ఇంతగా అందుబాటులోకి వచ్చిన రోజుల్లో కూడా చెప్పలేకపోతున్నాం. ఇది దైవలీలే అని ఆస్తికులు...
శత్రువుల గుండుకు ఎదురు నిల్చిన వీటి రహస్యాలు నిగూడం
సువిశాల, సుసంపన్నమైన భారత దేశాన్ని ఎంతోమంది రాజులు పాలించారు. పాలనలో భాగంగా తమ ప్రజలకు రక్షణ కల్పించడం కోసం రాజులు కోటలను నిర్మించుకొనేవారు. భారత దేశంలో ఇలా నిర్మించిన కోటల్లో దాదాపు 500...
ఇక్కడ శ్రీ కృష్ణుడికి మీసాలుంటాయి సందర్శనతో విజయం మీ చెంత
తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న ఓ పుణ్యక్షేత్రం అతి పురాతనమైనది. దాదాపు 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంతో పాటు అందులోని మూలవిరాట్టుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా కురుక్షేత్ర సంగ్రామంలో ఆ...
ఇక్కడ శ్రీ కృష్ణ దర్శనం మీకు నవ రంధ్రాలున్న కిటికీ ద్వారానే
కర్నాటక.. లెక్కలేనన్ని చారిత్రక ప్రాంతాలకు, పర్యాటక ప్రదేశాలకు నెలవు. ఒక్కమాటలో చెప్పాలంటే దక్షిణ భారత దేశంలో కేరళ తర్వాత టూరిజం రెవిన్యూ ఎక్కువగా వచ్చేది కర్నాటక రాష్ట్రానికే. ఈ కర్ణాటకలోని సముద్ర...
ఏడు మోక్షపురాల్లో ఒకటైన ఈ పుణ్యక్షేత్రంలో పర్యాటక ప్రాంతాలన్నీ చూశారా?
భారతీయ హిందూ పురాణాలను అనుసరించి మన దేశంలో ఏడు మోక్షనగరాలు ఉన్నాయి. అందులో అత్యంత పురాతనమైన నగరం అయోధ్య. ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ కు దగ్గర్లోని సరయూ నది ఒడ్డున అయోధ్య ఉంది. ఈ అయోధ్య...
పంచకేశవాలయాల దర్శనంతో ముక్తి మీ వెంటే
పంచరామాలు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు, పశ్చిమ గోదావారిజిల్లాల్లో వేర్వేరు చోట్ల ఉన్న విషయం తెలిసిందే. ఈ పంచరామాలు శైవ క్షేత్రాలు. అదే విధంగా గోదావరి నదీ తీరం వెంబడి దగ్గర దగ్గరగా ఐదు కేశవ క్షేత్రాలు...
ఆ నీడ వెనుక నిగూడం వీడింది ఇందుకు కారణం
ప్రపంచంలో చాలా దేశాల్లోని ప్రజలు దిగంబరులుగా జీవిస్తున్న కాలంలోనే భారత దేశంలో అగ్గిపెట్టే పరిమాణంలోని భరణిలో పట్టే పట్టుచీరను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక నిర్మాణ కౌశలం గురించి ఎంత చెప్పుకొన్నా...
ఒకే విగ్రహంలో హరిహరులు ఇది ప్రపంచంలో ఏకైక విగ్రహం
భారత దేశంలో హరిహర క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఒకే ఆలయంలో అటు విష్ణువు, ఇటు శివుడు ఇద్దరూ ఉండటం. ఇటువంటి ఆలయాల్లో సాధారణంగా ఒకే దేవాలయంలో వేర్వేరుగా మూలవిరాట్టులు, ఉపాలయాలు ఉంటాయి. అంతేకాని ఒకే...
రెండంతస్తుల లింగమంట, సందర్శనతో శత్రుబాధలు తీరునంట
హిందువుల జీవన విధానంలో పుణ్యక్షేత్రాల పర్యటనకు విడదీయరాని బంధం ఉంది. పురాణ కాలం నుంచి ఈ పర్యటన కొనసాగుతూనే ఉంది. సాదారణంగా ఒక పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయాన్ని సందర్శనతో ఆ పర్యటన ముగుస్తుంది. అయితే...
ఇక్కడ స్వామివారిని సందర్శిస్తే వెంటనే సంతానభాగ్యం
భారత దేశంలోని కొన్ని ఆలయాలు అటు పురాణ పరంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఎన్నో విషయాలను తమలో దాచుకొన్నాయి. ఈ కోవకు చెందినదే చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేదనారాయణస్వామి దేవాలయం. బ్రహ్మదేవుడి...
హిమాలయాల ప్రవేశ ద్వారంలో మీ కోర్కెలు తీర్చే దేవుళ్లు ఎందరో?
సువిశాల భారత దేశంలో ఒక వైపు ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాలు ఉంటే మరో వైపు అనంతమైన అఘాతాలతో కూడిన సముద్రాలు ఉన్నాయి. ఇక పర్వతల రాజుగా పేరుగాంచిన హిమాలయాలు హిందుపురాణాల ప్రకారం దేవాతలకు నిలయం. ఈ పర్వత...
వజ్రాయుధం తయారైన ప్రాంతం చూశారా?
భారత దేశంలో ఉన్న ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాలు ఏదో ఒక కాలానికి చెందినవై ఉంటాయి. అయితే కొన్ని క్షేత్రాలు మాత్రం అటు కతయుగానికి త్రేతాయుగానికి, ఇటు ద్వాపరయుగానికి, అటు పై కలియుగానికి కూడా...
చీటి రాసి పెడితే చిటికెలో మీ సమస్యలను తీర్చే శివయ్య
భారత దేశంలో దేవాలయాల నిలయం అని చెబుతారు. ముఖ్యంతా హిమాలయాల రాష్ట్రాలుగా చెప్పబడే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో పురాణ, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఎన్నో దేవాయాలు ఉన్నాయి. ఇందులో...
ఈ నిర్మాణాల రహస్యాలు ఏలియన్స్ మాత్రమే చెప్పగలవేమో?
శాస్త్ర సాంకేతికంగా భారత దేశంలో ఎంతో అభివ`ద్ధి చెందింది. అనేక క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి అతి తక్కువ ఖర్చులో అంతరిక్షాన్ని కూడా ముద్దాడుతూ ప్రపంచ దేశాలనే అబ్బురపరుస్తోంది. మరోవైపు...
ఇక్కడ పద్మినీజాతి స్త్రీకి అక్కడ ఉన్న మచ్చను దీపపు కాంతిలో చూస్తే అన్నీ మీ సొంతం
స్థితికారకుడైన మహావిష్ణువు జగన్మోహిని రూపంలో కొలువైన క్షేత్రం భారత దేశంలో ఒకే ఒకచోట ఉంది. అది కూడా ఒకే విగ్రహం ముందు వైపు విష్ణువు ఉంటే వెనుక వైపున జగన్మోహిని రూపం ఉంటుంది. ఇక్కడ ఆ జనన్మోహిని...
తెలంగాణలోని ఈ పర్యాటక స్థలాలన్నీ చూశారా?
తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ దేవాలయాల నిలయం. ఇందులో కొన్ని పురాణ ప్రాధాన్యత కలిగి ఉండగా మరికొన్ని కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించి ఎంతో చారిత్రాత్మక సంపదను తమలోని ఇముడ్చుకొన్నాయి. ఇందులో...