హారతి సమయంలో కళ్ళు తెరిచే దేవుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా?
LATEST: ఉదయంపూట బాలికగా సాయంత్రం సమయంలో వృద్ధ స్త్రీ రూపంలోనూ మారుతూవుండే దేవీ విగ్రహం ఎక్కడ వుందో తెలుసా? వుడు అనగా సృష్టికర్త అనగా సృష్టిని సృష్టించిన వాడు, సర్వంథర్యామి, నిస్కలంకడు, మానవుల...
శని దోషం ఉన్నవారు తప్పకుండా దర్శించవలసిన ఆలయమేదో మీకు తెలుసా?
హనుమంతుని జయంతి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున వస్తుంది. హనుమంతుడు శ్రీరాముని భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. అంతేకాకుండా...
తలరాత మార్చే బ్రహ్మ దేవుని ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా?
ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఎన్నెన్ని దేవస్థానాలకు వెళ్ళినా మా తల రాత మారట్లేదు, మా జీవితంలో ఇంక వెలుగు రాదా? అని బాధపడుతున్నవారు ఎవరైనా సరే తిరుపత్తూరులోని శ్రీ బ్రహ్మపురేశ్వర ఆలయంకు...
శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?
కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఓరుగల్లు నగరం. ఆ తర్వాత రామప్పదేవాలయం, వేయిస్థంభాల గుడి, వరంగల్ ఖిల్లా. ఈ చారిత్రక స్థలాలు నిత్యం సందర్శకులతో కళకళలాడుతూ వుంటాయి. ఇవన్నీ ఆ నాటి పాలకుల...
రోగాలను నయం చేసే శివుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా?
ఉన్కేశ్వర్ శివాలయం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకా మాండ్వి దండకారణ్యం సమీపంలో వుంది. సాధారణంగా శివుడ్ని రోగనాశకుడు అని చెబుతారు. మహారాష్ట్రలోని ఉన్కేశ్వర్ లోని శివలింగాన్ని శ్రీరాముడు...
గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?
LATEST: ఈ గ్రామంలో 75 ఇళ్లుంటే 45 మంది IAS ! తెలంగాణ ఖజురహో ఎక్కడ వుందో మీకు తెలుసా? గొలగమూడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక పుణ్య క్షేత్రము. ఇది నెల్లూరు నుండి సుమారు 12...
ఒకే కొండ మీద 1000కి పైగా దేవాలయాలు ఎక్కడ వున్నాయో మీకు తెలుసా ?
మన భారతదేశంలో కొండలు లేదా పర్వతాలపైన దేవాలయాలు వుండటం సాధారనమైన విషయం. అయితే ఒకే ఒక విశాలమైన కొండ మీద 1000కి పైగా దేవాలయాలు వుండటం ఆశ్చర్యం కలిగించే విషయం ! కానీ ఇది నిజం. అవును గుజరాత్ రాష్ట్రంలో...
శివుడు తలక్రిందులుగా దర్శనమిచ్చే శివాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఈ దేవాలయం ఉన్నది. పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం కలదు. శివుడు విగ్రహరూపంలో దర్శనమిచ్చే...
కదిలే శివలింగం ఎక్కడ వుందో మీకు తెలుసా?
LATEST: భారతదేశంలోని 10 దేవాలయాలలోని విభిన్న రకాల ఆచారాలు కదిలే శివలింగం దియోరియా జిల్లా ఉత్తర ప్రదేశ్ లో వుంది. దియోరియా జిల్లా గురించి రామాయణంలో ప్రస్తావించబడింది. రాముడు తన కుమారుడైన కుశుని...
గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కిన మర్రి వృక్షం ఎక్కడ వుందో మీకు తెలుసా?
మర్రి ఫైకస్ జాతికి చెందిన ఒక చెట్టు. ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. దీనినే వటవృక్షం అంటారు. ఇది బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక దేశాలలో విరివిగా పెరుగుతుంది....
సకల దేవుళ్ళు ఒకే చోట కొలువైన క్షేత్రం ఎక్కడుందో మీకు తెలుసా ?
సంపూర్ణ భారతదేశ యాత్ర చేయలేనివారు సురేంద్ర పురిని ఒక్కసారి దర్శిస్తే వారికి ఆ లోటు తీరిపోతుంది. సురేంద్రపురి క్షేత్రం నల్లగొండ జిల్లాలో యాదగిరిగుట్టకు దగ్గరలో వున్నది. ఇక్కడ ప్రముఖంగా చూడదగినవి...
నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?
కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోనే కాకుండా మనకు దగ్గరగా గల రాష్ట్రాలలో కూడా శ్రీరాముని క్షేత్రాలు మనం దర్శించవచ్చును. అదే తమిళనాడులోని రామేశ్వరం పుణ్యక్షేత్రం. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత...
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు
LATEST: ఈ దేవాలయంలో దేవత మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ప్రస్తుతమున్న గోపురాన్ని 1568 లో నిర్మించారు. ఆలయంలో...
భారతదేశంలో హనుమంతుని విగ్రహం లేని రామాలయం ఎక్కడుందో తెలుసా ?
LATEST: హైదరాబాద్ లో ఉన్న ప్రసిద్ధ శివాలయం కీసర గుట్ట చరిత్ర భాగ్యనగరంలో భయపెట్టే ప్రాంతాలు ! ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన హిందూ దేవాలయం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ....
జైసల్మేర్ లోని తన్నోట్ మాతా ఆలయం - అంతుచిక్కని రహస్యాలు
తన్నోట్ మాతా ఆలయం భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్ జిల్లాలో వుంది. పురాతన చరణ్ సాహిత్యం ప్రకారం తన్నోట్ మాతా యొక్క రూపాలు హింగ్లాజ్ మాత, కర్ని మాత మరియు చరణ్ యొక్క దేవత అని పిలుస్తారు....
కొల్లిమలై రహస్యం !
ఈ ఎండలు తట్టుకోలేకపోతున్నాం కదా! అందుకే ఈ వేసవి సెలవులు కుటుంబంతో కలసి సేదతీరటానికి మీ ముందుకు తెస్తున్నాం వేసవి పర్యాటక కేంద్రం కొల్లి మలై. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో కొల్లి మలైగా ప్రసిద్ధి...
చిదంబర రహస్యం
శివుడు తాండవం చేసిన ప్రదేశం .. ఆ తాండవ నృత్యాన్ని చూసి విష్ణుమూర్తి పులకించి పోయిన ప్రదేశం ... తమిళనాడులోని చిదంబరం. ఇది సముద్ర తీరానికి 11 కి. మి. దూరంలో మరియు చెన్నై కు దక్షిణంగా 250 కి. మి....
అత్మలింగ సాక్షాత్కారం గోకర్ణం క్షేత్ర దర్శనం
పరుశురామక్షేత్రాలలో ఆఖరిది గోకర్ణ. గోకర్ణ స్థలపురాణం రామాయణం కాలం నాటిది. శివుణ్ణి ప్రార్థించి ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళుతుండగా బాల బ్రాహ్మణ వేషంలో వచ్చిన గణపతి ఆత్మ లింగాన్ని కిందపెడతాడు అదే...