వేదంతంగల్ - పక్షులను ప్రేమించేవారికి ఒక వేడుక !!
వేదంతంగల్ తమిళనాడు రాష్ట్రంలోని ఒక పురాతన పక్షుల అభయారణ్యం. ఇది దేశంలోనే పురాతనమైనది. కాంచీపురం పట్టణం నుండి 46 కిలోమీటర్ల దూరంలో, మహాబలిపురం నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఈ పక్షి అభయారణ్యం కలదు....
వేణూరు జైన మందిరాలు చూశారా ?
వేణూర్ పట్టణానికి చారిత్రక మరియు మతపర విశిష్టత ఎంతో ఉంది. ఈ పట్టణంలో 35 అడుగుల ఎత్తుకల గోమతేశ్వర విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఈ విగ్రహాన్ని 1604 సంవత్సరంలో జైన రాజు తిమ్మన్న అజిల నిర్మించారు. కర్నాటకలోని...
అడిగిన వెంటనే వరాలిచ్చే ... అన్నవరం సత్యనారాయణ స్వామి !!
అన్నవరం దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిచెందినది. ఇది తూర్పుగోదావరి జిల్లా, రత్నగిరి కొండ మీద ఉన్నది. అడిగిన వెంటనే వరాలిచ్చే సత్యదేవునిగా ఇక్కడి సత్యనారాయణ స్వామికి పేరుంది. కొత్తగా...
వెస్ట్ బెంగాల్ లో ప్రసిద్ధిచెందిన మ్యూజియంలు !!
సంగ్రహాలయం (మ్యూజియం) సమాజవసరాల కోసం ఉద్దేశించబడిన ఒక సంస్థ. సంగ్రహాలయాలు మానవజాతికి సంబందించిన దృశ్య, అదృశ్య విషయాలను భద్రపరుస్తాయి. ప్రజలకు విజ్ఞానం, వినోదం అందించడంలో మ్యూజియం ల పాత్ర...
రామేశ్వరం వెళితే తప్పక చూడవలసిన దర్శనీయ స్థలాలు !!
భారతదేశంలో ప్రతి ఒక్క హిందూ (హిందూ అనే కాదు ప్రతి ఒక్కరూ కూడా ...) తప్పక సందర్శించవలసిన యాత్రా స్థలం రామేశ్వరము (రామేశ్వరం). విశాల భారతదేశంలో ఇటువంటి యాత్రా స్థలాలు నాలుగు (రామేశ్వరం తో కలిపి)...
వనస్థలిపురం జింకల పార్క్ చూసొద్దామా !!
వనస్థలిపురము హైదరాబాదు నగరంలో కలదు. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి 9 పై హైదరాబాదు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. నిజాం కాలంలో దీనిని శికార్ ఘర్ (వేటాడే స్థలం) గా పిలిచేవారు....
నలందా - జ్ఞానాన్ని ఇచ్చే భూమి !!
నలంద ప్రపంచంలో ఉన్న అతిప్రాచీన విశ్వవిద్యాలయం. ప్రస్తుతం ఆ పేరుతోనే బీహార్ లో జిల్లాగా పరిగణించబడుతున్నది. నలందా అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్ధం. ప్రసిద్ధ చైనా తీర్థయాత్రీకుడైన హ్యూయన్...
హనీమూన్ జంటలకు స్వర్గధామం ... మజులి !!
మజులి ఒక అందమైన ద్వీపం. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపంగా ఈ ద్వీపానికి పేరు. మజులి ద్వీపంలో చెట్లు, చేమలూ.. పుట్టలూ, నదీ జలాలు... ఇలా మజులి ద్వీపం గురించి ఏం చెప్పుకున్నా అవన్నీ కాలుష్య రక్కసికి...
లక్షద్వీప్ .. జలచరాలతో విహారం !!
లక్షద్వీప్ లేదా లక్షద్వీపములు భారతదేశంలోని ఒక కేంద్రపాలితప్రాంతం. భారత పటము చూస్తే కేరళకు పక్కన చిన్న చిన్న ద్వీపాల మాదిరి ఇవి కనిపిస్తాయి. పేరులో ఉన్నట్టు ఇక్కడ లక్ష ద్వీపాలు ఉన్నాయనుకుంటే...
అగుంబే - దక్షిణ చిరపుంజీ !!
అగుంబే పశ్చిమ కనుమలలో పర్యాటకులను ఆకర్షిస్తున్న ఒక పర్యాటక ప్రదేశం. దక్షిణ చిరపుంజీ గా ఖ్యాతికెక్కిన అగుంబే కర్ణాటకలోని మల్నాడు ప్రాంతం పరిధిలోకి వస్తుంది. అరేబియా సముద్రం ఇక్కడి నుండి 55...
ఆంధ్ర ప్రదేశ్ లో ఏకైక శంకరాచార్య మఠం ఇదొక్కటే !!
పుష్పగిరి ... కడప జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ వైష్ణవ క్షేత్రం. ఇది ఒక ఆలయ సముదాయం. పుష్పగిరి కడప జిల్లా కేంద్రమైన కడప నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడి చేరుకోవటానికి పట్టణం నుండి జీపులు, ఆటో...
ఈ వాలెంటైన్స్ డే కు సిద్ధంగా ఉన్నారా ?
ఈ వాలెంటెయిన్స్ డే కు సిద్ధంగా ఉన్నారా ? ఈసారి గుర్తుండిపోయేగ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా ? అయితే ఇప్పుడే ఫ్లైట్ టికెట్ లను బుక్ చేసుకోండి, రూ. 25000 వరకు ధరల మీద డిస్కౌంట్ ను పొందండి. మేక్మైట్రిప్...
హయగ్రీవ మహాదేవ ఆలయం, హజో !!
హజో అస్సాం లోని ఒక ప్రధాన ధార్మిక ప్రదేశం. హజోలో ముఖ్యమైన హిందూమత౦, బౌద్ధమతం, ఇస్లాంమతం అనే మూడు మతాల ఏకైక సంగమం కనిపిస్తుంది, ఇది కూడా హజో పర్యటనలో ఒక ముఖ్యమైన అంశం. ఇక్కడ హిందూ దేవుళ్ళు, దేవతలు,...
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ !!
వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 160 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన కరీంనగర్కు 36 కిలోమీటర్ల దూరంలో వున్న...
అక్షరధామ్ ఆలయం, న్యూ ఢిల్లీ !!
అక్షరధామ్ భారతదేశ రాజధాని నగరమైన కొత్త ఢిల్లీలో, దాదాపు వంద ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం. దీనిని అప్పటి భారత రాష్ట్రపతి ఏ. పి. జె. అబ్దుల్ కలాం ఆవిష్కరించడం గమనార్షం....
కవ్వించే అందాలతో .. మరిపించే వర్కల !!
వర్కల కేరళ కోస్తా తీరంలోని పట్టణం. ఇది కేరళ దక్షిణ భాగంలో కలదు. త్రివేండ్రం నుండి వర్కల మధ్య దూరం 42 కిలోమీటర్లు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ బీచ్లు. సముద్రానికి సమీపంలో కొండలు ఉండటంవల్ల అవి సముద్రంతో...
గయ - బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన ప్రదేశం !!
గయ .. బౌద్ధమత పుణ్యక్షేత్రం. భారతదేశంలో ఉన్న అతిప్రాచీన మతాలలో బౌద్ధమతం ఒకటి. బౌద్ధులను సాధువులు గా చెప్పవచ్చు. వీరు వివాహబంధానికి దూరంగా ఆధ్యాత్మిక భావనలతో జీవిస్తుంటారు. దీని స్థాపకుడు గౌతమ...
పన్నా నేషనల్ పార్క్, మధ్య ప్రదేశ్ !!
పన్నా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన భారతీయ నగరం. ప్రపంచం మొత్తంలోనే పన్నా వజ్రాలు నాణ్యత మరియు స్పష్టత కలిగి ఉంటాయి. ప్రముఖంగా ప్రతి నెల చివరిలో జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా...