సానాసర్ - సుందర దృశ్యభరిత ప్రదేశం !
సానాసర్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అత్యంత అందమైన మరియు సుందర దృశ్య భరిత ప్రదేశంగా భావిస్తారు. ఈ ప్రదేశం చూడటానికి కప్పు ఆకారం వలె అగుపిస్తుంది. పట్నితోప్ కి 20 కి.మీ ల పశ్చిమాన ఉన్న సానా మరియు...
ఫరహాబాద్ ఫారెస్ట్ - తెలంగాణ లో అతిపెద్ద టైగర్ ఫారెస్ట్ జోన్ !
రోజువారీ బిజీ నగర జీవితం నుండి కాసింత రిలాక్స్ కావాలనుకునేవారు విహారయాత్ర లకు ప్లాన్ చేసుకుంటారు అవునా ?ఎప్పుడూ రణగొణధ్వనుల మధ్య, కాంక్రీట్ బిల్డింగ్ ల మధ్య జీవితాన్ని గడిపేవారికి ఈ విహార యాత్రలు...
శ్రీపెరుంబుదూర్ - స్మారకాలు, రేసులు !
శ్రిపెరంబుదూర్ తమిళ్ నాడు లోని కాంచీపురం జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక పర్యాటక పట్టణం. శ్రీ పెరంబుదూర్ కు పురాతన పేరు బూధపురి. శ్రీ పెరంబుదూర్ లో మరణించిన వారికి నెరుగా స్వర్గపు ద్వారాలు...
కురుదుమలె - దేవుళ్ళు కలిసే ప్రదేశం !
అవునండీ ..! మీరు వింటున్నది నిజమే. కురుదుమలె దేవుళ్ళ పిక్నిక్ స్పాట్. ఇక్కడికి దేవుళ్ళు తరచూ వచ్చి కలుసుకొనేవారని కధ వ్యాప్తిలో ఉన్నది. ఈ పేరులోని మాటలైన కురుదు మరియు మలె అంటే కలిసే ప్రదేశం అని...
గోపాల్పూర్ - పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతి !
గోపాల్పూర్ ఒరిస్సా లోని ప్రముఖ కోస్తా తీర పట్టణం. ఈ ప్రదేశం బంగాళాఖాతం సముద్రానికి చేరువలో కలదు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మూడు పర్యాటక ప్రదేశాలలో దీనిని ఒకటిగా భావిస్తారు. ఎంతో ఆకర్షణీయంగా ఉండే...
ఫతేపూర్ సిక్రీ - అక్బర్ కట్టించిన సుందర నగరం !
ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా కు చెందిన ఒక నగరం. ఈ నగరాన్ని మొగల్ చక్రవర్తి అక్బర్ 1569లో స్థాపించాడు. యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తించబడిన ఫతేపూర్ సిక్రీ...
భారతదేశ ప్రసిద్ద ఆలయాల యాత్ర : చార్ ధామ్ !
భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక,పూరీ మరియు రామేశ్వరం లను కలిపి చార్ ధామ్ గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన ఈ క్షేత్రాలలో మూడు...
రుద్రనాథ్ - ఒక పవిత్ర యాత్ర !
రుద్రనాథ్ పవిత్ర కేదార్నాథ్ యాత్రలో భాగంగా దర్శించే ఆలయాలలో మూడవది. ఈ గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో సందూరమట్టానికి 2286 మీటర్ల ఎత్తులో కలదు. ఇక్కడి నుండి మంచుతో కప్పబడిన హిమాలయ...
శ్రీవిల్లిపుత్తూరు - తమిళనాడు ఆలయ పట్టణం !
తమిళనాడు రాష్ట్రములో విరుధ్ నగర్ జిల్లాలో గల శ్రీవిల్లి పుత్తూరు రాష్ట్రములోనే అత్యంత పవిత్రమైన ఆలయపట్టణం. ఈ ప్రదేశం దాని సొంతమైన వారసత్వాన్ని మరియు పురాతన చరిత్ర కలిగి ఉంది. ఈ పట్టణంలో అన్ని...
శివ ఖొరి - మిస్టరీ గుహాలయం !
శివుడు వివిధ రూపాలలో ఆరాధించబడుతుంటాడు. అందులో శివలింగం ప్రత్యేకమైంది. శివుడు తొలిసారిగా దర్శనమిచ్చింది శివలింగ రూపం లోనే. శివలింగాలు స్వయంభూ లింగాలు. అంతేకాదు దేవతలు, ఋషులు కూడా కొన్ని కొన్ని...
సుల్తాన్ బతేరి - కొండల మధ్యలో పరవశం !
సుల్తాన్ బతేరి పట్టణాన్ని గతంలో గణపతి వాటం అనేవారు. ఈ చారిత్రక పట్టణం కేరళలోని వయనాడు జిల్లాలో కలదు. ఒక్క రోజు పర్యటన చేయాలనుకునే వారికి ఈ ప్రాంతం సరైనది. ప్రశాంతమైన ఈ పట్టణం మైసూరు పాలించిన టిప్పు...
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆత్మలింగ దర్శనం !
కీసరగుట్ట ఆలయం భగవంతుడు శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ ఆలయం రంగారెడ్డి జిల్లాలోని ఒక గట్టు పై ఉన్నది. కీసరగుట్ట ఆలయం రంగారెడ్డి జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో, ECIL కు 10 కిలోమీటర్ల దూరంలో...
గండికోట - భారతదేశంలో దాగున్న రహస్య లోయ !
LATEST: ఆ ఊరిలో తల లేని మొండెం అర్ధరాత్రి తిరుగుతుంది ! చుట్టూ ఎత్తైన గోడలు, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడ్డ దుర్భేద్యమైన కొండలు, దట్టమైన అడవులు, లోతైన లోయలు, కోటలు, అందులో అంతః పురాలు,...
కూర్మావతార దివ్య క్షేత్రం - శ్రీకూర్మం !
మత్స్య అవతారంలో శ్రీ మహావిష్ణువుకు భారత దేశంలో గల ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. అందుకే దీనికి అంతటి విశిష్టత. శ్రీ కాకుళం నుండి 15 కి.మీ. దూరాన శ్రీకూర్మం గ్రామంలో "కూర్మనాధ...
కార్గిల్ విజయ్ దివాస్ : భారత సైన్యాన్ని గుర్తుకుతెచ్చుకొనే రోజు |
కార్గిల్ యుద్ధం జరిగి నేటికీ 17 ఏళ్ళు. 1999 జులై 26 న కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన నాటి నుంచి జులై 26ను 'కార్గిల్ విజయ్ దివాస్' గా జరుపుకోవడం జరుగుతోంది. భారత సైనికుల త్యాగాలను, సాహసాలను,...
దండేలి : సాహస క్రీడల కన్నుల విందు !
దండేలి ఉత్తర కన్నడ జిల్లాలోని ఒక గ్రామం. దీని చుట్టూ దట్టమైన అడవులు, పశ్చిమ కనుమలు, నదులు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి ఇదొక ముఖ్య పర్యాటక ప్రదేశంగా చెప్పవచ్చు. అప్పట్లో మైసూర్ మహారాజులకు దండేలి...
మొబైల్ రీచార్జ్, బిల్ పేమెంట్ ల మీద 90 % క్యాష్ బ్యాక్ ఆఫర్ !
మీరు రెగ్యులర్ ప్రయాణీకులా ! బిజినెస్ ట్రిప్ ల కోసం రెగ్యులర్ గా ప్రయాణాలు చేస్తుంటారా ! మీరేం వర్రీ కావద్దు. మీ బిల్లులు మరియు ఇతరత్రా ఆక్టివిటీ లను కేవలం ఒక్క క్లిక్ తో మీ పాకెట్ లోని ఫ్రీచార్జ్...
తెనాలి : 'ఆంధ్రా పారిస్' నగరం !
తెనాలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు చెందిన నగరం. తెనాలి ఎందరో కవులకు, కళాకారులకు పుట్టినిల్లు. విజయనగర సామ్రాజ్యం లో అష్టదిగ్గజ కవులలో ఒకరైన తెనాలిరామకృష్ణుడు ఈ ప్రాంతం వాడే. ఈయనకు...