కసాపురం నెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయ మహత్యం !!
రాష్ట్రంలో ఉన్న ఆంజనేయస్వామి భక్తులకు సుపరిచితమైన పేరు శ్రీ నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం. ఈ ఆంజనేయస్వామి ఆలయం, అనంతపురం జిల్లాలోని గుంతకల్ పట్టణంలో గల కసాపురం అనే గ్రామంలో ఉన్నది. ఈ...
మూడు రోజులపాటు జరిగే హంపి ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలు !
హంపి ఉత్సవాలను మూడు రోజుల పాటు ప్రభుత్వ లాంఛనాలతో, అతిరథ మహారథుల నడుమ నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు సాగే ఈ హంపి ఉత్సవాలలో ప్రతి రోజు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా బస్ స్టాండ్ లు,...
ఇండియాలో సింధూలోయ నాగరికత బయటపడ్డ ప్రదేశాలు !
ప్రపంచంలో ఉన్న అతి ప్రాచీన నాగరికతల్లో సింధూలోయ నాగరికత ఒకటి. ఈ నాగరికత సింధూనది పరివాహ ప్రాంతాల్లో క్రీ.పూ. 2700 - క్రీ.పూ. 1750 వరకు విలసిల్లింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరాన్ని మొదటగా...
రాయల వారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే హంపి ఉత్సవాలు !
రాయల వైభవానికి ప్రతీక ఈ హంపి ఉత్సవాలు అని చెప్పవచ్చు. సుమారు 500 ఏళ్ల క్రితం ఇంచుమించు దక్షిణ భారతదేశం అంతా వ్యాపించిన విజయనగర సామ్రాజ్యం గురించి భారత దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనూ...
ఉజ్జయిని అసంఖ్యాక పౌరాణిక కథల సంగమ ప్రదేశం !
'కుంభమేళా' అనేది అనేక మంది హిందువులందరూ ఒక చోటు చేరి జరుపుకొనే జాతర. సాధారణంగా ప్రతి 4 సంవత్సరాల కొకసారి జరుపుకొనే కుంభమేళా ను అర్ధ కుంభమేళా(6 సంవత్సరాల కొకసారి) మరియు పూర్ణ కుంభమేళా(12 సంవత్సరాల...
ఇప్పుడే హోటల్ బుకింగ్ ల మీద 70 % ఆదా చేసుకోండి !
ఈ సంవత్సరం ఆన్లైన్ షాపింగ్ ల జోరు ఊపందుకోనుంది. మరి మీకు వాటి గురించి తెలీక తికమకపడుతుంటారు. వచ్చిన ప్రతి ఆఫర్ లేదా ఒప్పందాల మీద క్లిక్ చేసి బోల్తా పడుతుంటారు. మరి ఇలాంటి ఆన్లైన్...
బీజాపూర్ లో ప్రతిబింబించే ప్రపంచ వారసత్వ సంపదలు !
చరిత్ర మీద ఆసక్తి కనబరిచే వారు బీజాపూర్ తప్పక సందర్శించాలి. ఇక్కడున్న చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలు, గోపురాలు, మసీదులు మరియు కోటలు మిమ్మల్ని చరిత్ర లోకి తీసుకొనిపోతాయి. బీజాపూర్ ను ఒక్కసారి...
మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో గల సందర్శనీయ ప్రదేశాలు !
ఎప్పుడూ హనీమూన్ ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, హిల్ స్టేషన్ లు, బీచ్ లు చూసి రొటీన్ గా ఫీలయ్యేవారికి కాస్త భిన్నంగా ఉండే చారిత్రక నేపధ్యం గల ప్రదేశం పూణే. ఇది మరాఠీయుల సాంస్కృతిక రాజధానిగా...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 20 బెస్ట్ హెరిటేజ్ ప్రదేశాలు !
వారసత్వ ప్రదేశాలు ... వాటిని కాపాడుకోవడం మన విధి. ప్రపంచం మొత్తం మీద ఎన్నో వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో చరిత్రక ప్రదేశాలుగా, ఆలయాలుగా చెప్పబడుతున్నవి లేకపోలేదు. ఈ వారసత్వ ప్రదేశాలను యునెస్కో...
మైమరిపించే మేక్మైట్రిప్ అద్భుత ప్రయాణ ఆఫర్లు !
ప్రయాణం గురించి ఒక కవి ఈవిధంగా అన్నాడు ఏమని అంటే "మనం ప్రయాణించాలి జీవితం నుండి పారిపోవడానికి కాదు, కానీ జీవితం మన దగ్గర నుండి పారిపోదు." ఇది మీరు అంగీకరిస్తారా ?? మేక్మైట్రిప్ ఎప్పుడూ లేనివిధంగా...
ఇండియాలో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనే ప్రదేశాలు !!
క్రిస్మస్ రానే వచ్చింది. మరి క్రిస్మస్ సెలవుల్లో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని లేదా ?? ఎవరికి ఉండదండీ ... సెలవులు రావాలే గాని ఎవ్వరికైనా ఎంజాయ్ చేయాలని అనిపించదూ .. మరి ఈ క్రిస్మస్ సెలవుల్లో...
ఒడిషా రాష్ట్రంలోని సందర్శనీయ ప్రదేశాలు !
ఒడిషా భారతదేశ భూభాగంలో ఒక రాష్ట్రం. బంగాళాఖాతం దీనికి చేరువలో ఉన్న సముద్రం. సంస్కృతికి, వారసత్వానికి సంబంధించిన ప్రదేశాలు భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాయా ... అంటే ఆది ఒడిషా మాత్రమే. ఈ రాష్ట్రం చాలా...
ఉత్తరకాశిలో వినాయకుడు జన్మించిన పుణ్య స్థలం !
వినాయకుడు ... అంటే అందరికి గుర్తకొచ్చేది తొండం, ఏకదంతం, పెద్ద బొజ్జ, పొడవాటి చెవులు. వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడు అని, గణనాథుడు అని పిలుస్తుంటారు. విఘ్నేశ్వరుడు, శివ - పార్వతుల పెద్ద కుమారుడు....
మైమరిపించే క్రిస్మస్ కూపన్లు ఇప్పుడు పూర్తిగా ఉచితం మీ వన్ ఇండియాలో
ఇది క్రిస్మస్ సమయం ..! ఏంటిది ఇంకా మీరు అలాగే కూర్చున్నారా ?? వెళ్లండి .. వెళ్ళి వన్ ఇండియాలో లభ్యమవుతున్న ఆశ్చర్యకరమైన, అద్భుతమైన కూపన్లను మరియు దానిమీదున్న డిస్కౌంట్ లను ఇప్పుడే కైవసం చేసుకోండి....
ఆంధ్రప్రదేశ్ లో వైకుంఠ ఏకాదశి నాడు సందర్శించే ఆలయాలు !
నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం. భక్తులు తెల్లవారు జామునే తలస్నానాలు ఆచరించి, వైష్ణవ ఆలయాలను దర్శిస్తూ ఎంతో బిజీగా ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీనికి ఆ పేరు...
పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తాల లో సందర్శించవలసిన ప్రదేశాలు !!
పంజాబ్ ... భారత దేశానికి వాయువ్య భాగంలో ఉన్నది. సింధూ నది ఉపనదులు ఈ రాష్ట్రానికి ప్రధానమైన ఆదాయ వనరులుగా చెప్పుకోవచ్చు. పంజాబ్ రాష్ట్రం గుండా 5 నదులు ప్రవహిస్తాయి. అందుకనే దీనిని పంచ నదుల భూమి అని...
దాద్రా నాగర్ హవేలీ లో సందర్శనీయ ప్రదేశాలు !
దాద్రా నాగర్ హవేలీ (దాద్రా నగరు హవేలీ) భారత దేశ కేంద్ర పాలిత ప్రాంతం. ఈ ప్రాంతానికి గుజరాత్ మరియు మహారాష్ట్ర లు సరిహద్దులుగా ఉన్నప్పటికీ, గుజరాత్ రాష్ట్రం చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఇక్కడ అధికార...
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాచీన గణపతి ఆలయాలు !!
పూర్వం వృత్రసురున్ని సంహరించేందుకు దేవతల రాజు ఇంద్రుడు, క్షీరసాగరమధనం సమయంలో దేవదానవులు, గంగమ్మతల్లిని భూమికి తెచ్చేటప్పుడు భగీరధుడు, సీతను అన్వేషించే సమయంలో శ్రీరాముడు ఇలా ఎందరో వినాయక వ్రతం చేసి...