శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం, కోటప్పకొండ !!
కోటప్పకొండ గుంటూరు జిల్లా, నరసరావుపేట దగ్గర ఉన్న త్రికూటేశ్వరుని సన్నిధి. చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్యా!...... అంటూ, యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము ఎప్పుడూ...
బిందు : భారత్ - భూటాన్ సరిహద్దు ప్రదేశం !!
పర్యాటకులు భూటాన్ నుండి ప్రయాణం చేయాలనుకుంటే ఇది ఖచ్చితంగా అందమైన, పూర్తీ సుందరమైనదిగా ఉంటుంది. దట్టమైన టీ తోటల గుండా రహదారులు ఉంటాయి, బిందులో దారులతో సహా చిన్న ప్రశాంత గ్రామాలూ చిరస్మరణీయ ప్రయాణం....
అంతరగంగ ట్రెక్, బెంగళూరు !!
సాహస క్రీడాకారులకు అంతరగంగ ప్రదేశం ఎంతో బాగా నచ్చుతుంది. అంతరగంగ అంటే నిరంతరం ప్రవహించే నీరు అని చెప్పవచ్చు. ఇది కర్నాటకలోని కోలార్ జిల్లాకు తూర్పు భాగంలో కొండలపై ఉంది. ఈ ప్రవాహం పెద్ద పెద్ద రాళ్ళ...
నమక్కల్ లో ఈ దేవాలయాలను చూశారా ?
ఇండియా లోని దక్షిణ భాగం లో తమిళనాడు లో కల నమక్కల్ ఒక నగరం మరియు పాలనా ప్రాంత జిల్లా. ఒక మంచి పర్యాటక ప్రదేశం. నమక్కల్ అనేక మందికి వివిధ రంగాలలో ఆసక్తి కలిగే ఆకర్షణలు అందిస్తుంది. ఈ నగరం ప్రఖ్యాతి...
బెంగళూరు లో ఈ ఐదు ప్రదేశాలను చూశారా ?
బెంగుళూరు ను 'సిలికాన్ వాలీ అఫ్ ఇండియా' అంటారు. ఇది కర్ణాటక రాష్ట్ర రాజధాని. ఇక్కడ ప్రపంచంలో నలుమూల నుండి ప్రజలు వచ్చి ఐ.టి. రంగంలో, వ్యాపార రంగంలో మరియు ఇతర రంగాలలో ఉపాధిని సంపాదించుకొని జీవిస్తూ...
సోండా - అనేక మఠాలకు పుట్టినిల్లు !!
సోండా లేదా సోడి అనేది ఒక దేవాలయాల పట్టణం మరియు వాదిరాజ మఠం కలిగి ఉంటుంది. ఈ ప్రదేశం కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. సిర్సి పట్టణానికి దగ్గరగా ఉంది. సోండా సముద్ర మట్టానికి సుమారు 2000 మీటర్ల...
వేలన్ కన్ని - అద్భుతాలు జరిగిన భూమి !!
తమిళనాడు కోరమండల్ కోస్తా తీరంలో కల వేలన్ కన్ని ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడకు అన్ని మతాల ప్రజలు అన్ని ప్రాంతాలనుండి వస్తారు. నాగపట్టినం జిల్లలో కల వేలన్ కన్నిలో వర్జిన్ మేరీ గుడి కలదు. ఈ పుణ్య...
అనంత వాసుదేవ ఆలయం, భువనేశ్వర్ !!
భువనేశ్వర్ ఒడిశా రాష్ట్ర రాజధాని. ఈ ప్రదేశాన్ని 'భారతదేశం యొక్క ఆలయాల నగరం' గా పిలుస్తారు. సుమారు మూడువేల సంవత్సరాల క్రితం నాడే ఈ పట్టణం ఏర్పడి ఉండవచ్చని కధనం. భువనేశ్వర్ భూభాగం రెండు వేల కంటే...
బీదర్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!
బీదర్ ... కర్నాటక రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే జిల్లాలలో ఇది ఒకటి. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్...
అద్భుతం ... జలకంఠేశ్వరాలయం !!
వేలూరు కోటలో ఉన్న జలకంఠేశ్వరాలయం అతి పురాతనమైనది మరియు అందమైనది. అంతకన్న ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ ఆలయ ఆవరణలో ఉన్న కళ్యాణ మండపం. చూపరులను మంత్ర ముగ్ధులను చేయగల విన్యాసము విజయనగర శిల్ప కళలో ఉంది....
ఎర్ర కోట గురించి ఈ నిజాలు మీకు తెలుసా ?
ఎర్ర కోట ఢిల్లీలో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనముగా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైనే...
తిరుపతి లో ఉన్న ఏకైక శివాలయం ఇదొక్కటే !!
తిరుమల అంటే శ్రీవారే. అణువణువూ వేంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అనీ, మల అంటే శైలం (కొండ) అనీ కూడా అర్థం. అంటే తిరుమల... శ్రీశైలమన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా... అలాంటప్పుడు తిరుపతిలో...
మలై మహదేశ్వర స్వామి ఆలయం, చామరాజనగర్ !!
మలై మహదేశ్వర కొండల సందర్శనలో అందమైన శివ భగవానుడి దేవాలయం పెద్ద ఆకర్షణ. ఈ ప్రాంతాన్ని ప్రకృతి ప్రియులు కూడా తప్పక చూడవలసినదే. అద్భుతమైన ఈ దేవాలయ కట్టడం దట్టమైన అడవుల సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంత...
శివనేరి ఫోర్ట్ - ఛత్రపతి శివాజీ జన్మస్థలం !!
చారిత్రక ప్రదేశాలు, వాటి నేపథ్యం గురించి తెలుసుకోవాలనే ఆతృత పర్యాటకులకు ఉండటం సహజం. అలాంటి ప్రదేశాల్లో ఒకటి జున్నార్. ఈ ప్రదేశాన్ని చూస్తే నాటి చరిత్ర గుర్తుకురావటం ఖాయం. ఇక్కడే మరాఠా చక్రవర్తి...
తీర్థయాత్ర : మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయం !!
శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని ప్రాచీన దేవాలయం. సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమయినదిగా భావిస్తున్న ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభ్యం...
రామనాథస్వామి ఆలయం, రామేశ్వరం !!
రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్ర స్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన "నాయనార్లు", అప్పార్లు,...
మేక్మైట్రిప్ 90% క్యాష్ బ్యాక్ ఆఫర్లు ... త్వరపడండి !!
మీరు ఈ ఫిబ్రవరిలో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటున్నారా ? అయితే మేక్మైట్రిప్ ను సందర్శించండి. ఆశ్చర్యపరిచే డిస్కౌంట్ లు, మైమరిపించే ఎన్నో ఆఫర్లను కైవసం చేసుకోండి. ఒకేసారి 90% వరకు హోటళ్ళ బుకింగ్స్...
జైసల్మేర్ ఎడారి పండగ చూసొద్దామా !!
ఒకనాటి భారతదేశ నిర్మాణ కళాచాతుర్యానికి నిలువెత్తు నిదర్శనం ... రాజస్థాన్ లోని జైసల్మేర్. ఇది థార్ ఎడారి భూభాగంలో ముప్పైమూడు వేల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నది. ఈ జిల్లా భారత్ -...