మహారాజ రంజిత్ సింగ్ యుద్ధ మ్యూజియం, అద్భుతమైన సైనికులకు నివాళులు అర్పించేందుకు పంజాబ్ ప్రభుత్వం చే 1999 లో స్థాపించబడింది. GT రహదారిపై (లుధియానా-అమ్రిత్సర్ జాతీయ రహదారి) ఉన్న ఈ మ్యూజియం, లుధియానా రైల్వే స్టేషన్ నుండి షుమారు 6.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మ్యూజియం...
1000 చదరపు అడుగులలో విస్తరించి ఉన్న పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ మ్యూజియం పంజాబ్ గ్రామీణ జీవితాన్ని ప్రదర్శిస్తుంది. సందర్శకులు గ్రామీణ ప్రాంతాల లోని స్థానికులు పూర్వం తమ దైనందిన జీవితంలో ఉపయోగించిన నీటిని తీసుకెళ్ళే గగ్గర్ల (ఇత్తడి బిందెలు) ఇప్పుడు అవి కరెంట్...
హార్డిస్ ప్రపంచం, పంజాబ్ రాష్ట్రం మొత్తంలోని అతిపెద్ద నీటి పార్కు, ఇది లుధియానా – జలంధర్ జాతీయరహదారిపై నగరం నుండి షుమారు 13.1 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంగణంలో, షాపింగ్ కాంప్లెక్స్, పార్టీ ప్రాంతం, ఆహార విక్రయకేంద్రాలు ఉన్నాయి. పార్కు లోపల ఉన్న నీటి నగరం...
మచ్చివారా నగరంలో ఉన్న గురుద్వారా చరణ్ కన్వల్ సాహిబ్ మచ్చివరా, చరణ్ కమల్ రహదారిపై లుధియానా నుండి షుమారు 39 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గురుద్వారా లో గురు గోవింద్ సింగ్ జి నీరు తీసుకుని, కునుకు తీసిన పార్క్ ఉందని చెప్తారు. ఈ స్థలం వద్ద, ధరం సింగ్, దగ సింగ్, మను సింగ్...
గురుద్వారా ఆలంగిర్ సాహిబ్ అనికూడా పిలువబడే గురుద్వారా మంజీ సాహిబ్ లుధియానా కు ఈశాన్యం వైపు షుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. గురు గోవింద్ సింగ్ కొంతకాలం ఇక్కడ ఉన్నారు, తరువాత ఆయన ఈ ప్రదేశాన్ని వదిలేసిన తరువాత మాచివర అని పిలిచారు. గురు జి ఈ ప్రదేశంలో నీరు లేదని...
GT రహదారిపై (లుధియానా-జలంధర్ జాతీయ రహదారి) ఉన్న టైగర్ సఫారీ, ప్రధాన నగరం నుండి 6 కిలోమీటర్ల దూరంలో 25 కంటే ఎక్కువ ఎకరాలలో విస్తరించి ఉంది. సందర్శకులు ఈ ప్రదేశంలో పులులు, నల్ల కొంగలు, కుందేళ్ళు, సంబర్లు, నెమళ్ళను చూడవచ్చు. పులులు ఈ జూలో బోనులో ఉండడానికి బదులుగా...
నెహ్రు గులాబీ తోట, 1967 లో లుధియానా నడిబొడ్డున స్థాపించబడింది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ గులాబీ తోట 27 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ గులాబీ తోట షుమారు 1600 రకాల గులాబుల 17000 చెట్లను ప్రదర్శిస్తుంది. ఈ ప్రదేశంలో నిర్వహించే వార్షిక గులాబీ పండుగకు దూరం, సమీపం నుండి...
నీలోన్ లోని జింకల పార్కు, దట్టమైన పచ్చని పరిసరాలతో నిండి ఉన్న అద్భుతమైన విహారయాత్రా స్థలం. ఇక్కడ పెద్ద సంఖ్యలో జింకలు ఉండడం వల్ల జింకల పార్కుగా పేరుగాంచింది. లుధియానా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పార్కుకు, నడకకు, అటుఇటు తిరగడానికి, కుటుంబ విహారయాత్రకు...
1500 సీటింగ్ సామర్ధ్యం గల గురునానక్ స్టేడియం, (దాదాపు) 15.4 కోట్ల రూపాయలతో నిర్మించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా సమావేశాల వేదికగల ఈ ప్రదేశం అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాపించబడింది. ఇది భారతదేశం లో 2001లో జరిగిన జాతీయ క్రీడల ప్రారంభ, ముగింపుకు ఆతిథ్యమిచ్చింది. ఈ...
నీటి సౌకర్యా మ్యూజియం, నీటి సౌకర్యా నిర్వహణకు, సాంకేతిక ఉపయోగాన్ని ప్రసిద్ది గావించి, విస్తరించే ఉద్దేశ్యంతో ఏర్పాటుచేసిన ప్రాధమిక నీటి వ్యవస్థ. నీటి గుర్తింపును వివరించే ఈ మ్యూజియం నీటి సౌకర్య నిర్వహణకు చెందిన వివిధ చిట్కాలను గురించి పిల్లలకు, పెద్దలకు అవగాహన...