ఉత్తర ప్రదేశ్ లో ని మహోబా జిల్లాలో ఉన్న గుఖార్ పర్వతాలు లేదా గోర్ఖా కి సమీపంలో ఈ ఆలయం ఉంది. పేరు సూచిస్తున్నట్టుగానే శివ్ తాండవ ఆలయం మహా శివుడికి అంకితమివ్వబడినది. తాండవ భంగిమలో నాట్యం చేస్తున్నటువంటి శివుడి విగ్రహాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఒక నల్లటి గ్రానైట్ రాయి...
సూర్య దేవుడికి అంకితమివ్వబడిన ఆలయం రహీల సాగర్ ఆలయం. రహీల సాగర్ కి పశ్చిమాన ఈ తొమ్మిదవ శతాబ్దపు ఆలయం ఉంది. పొరుగు రాష్ట్రం అయిన మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీ.శ 890 నుండి క్రీ.శ 910 పాలించిన చందేలా అనే శక్తివంతమైన రాజు ఈ నిర్మాణాన్ని చేసారు. అద్భుతమైన ఈ గుడి...
మదన్ సాగర్ లేక్ పైన ఉన్న ద్వీపం పై ఈ కక్రమథ్ ఆలయం ఉంది. ఉత్తరప్రదేశ్ లో మహోబా జిల్లాలో ని విష్ణు మూర్తి ఆలయానికి సమీపంలో ఈ ప్రాంతం ఉంది. హిందూ మతంలోని నాథ్ సంఘం లోని భక్తులని ఈ ఆలయం అధికంగా ఆకర్షిస్తుంది. ఈ నమ్మకం గోఖర్ నాథ్ వల్ల కలగబడినది. బాబా గోఖర్నాత్ తన...
స్త్రీ శక్తి ని ప్రతిభింబించే దేవత అయిన చండికా దేవిని చండీ దేవి అని కూడా పిలుస్తారు. రాక్షసుల ని నాశనం చేసే శక్తి అలాగే మంచివాళ్ళని కాపాడే శక్తి గా ఈ దేవత ప్రసిద్ది.
ఒకే ప్రాంతంలో చండికా దేవి కి రెండు ఆలయాలు ఉన్నాయి. చోటి చండికా అనే ఆలయం ఒకటి. బడీ చండికా...
మహోబ నుండి 31 కిలో మీటర్ల దూరం లో, బాండా నగరం నుండి ఒక సుమారుగా ఒక కిలోమీటరు దూరం లో ఉత్తర ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో గోఖర్ పర్వత్ లేదా గోఖర్ హిల్ ఉంది. ఈ ప్రాంతం లో ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణ ఇది.
అద్భుతమైన గ్రానైట్ రాళ్ల ఆకృతులు, అందమైన జలపాతాలు,...
చందేల రాజ వంశీకుల రక్షకురాలిగా పరిగణించబడే మనియా దేవి విగ్రహం కలిగిన ఆలయం మనియ దేవి ఆలయం. మదన్ సాగర్ నది ఒడ్డున పీర్ ముబారక్ షా విగ్రహంకి సమీపం లో ఈ ఆలయం ఉంది. క్రీ.శ. 1252 లో పీర్ ముబారక్ షా అనబడే ఒక ముస్లిం యోగి అరేబియా నుండి ఇక్కడికి వచ్చాడు. 18 అడుగుల ఎత్తు...
11 వ శతాబ్దం ప్రాంతం లో మధ్యప్రదేశ్ కి చెందిన విజయ్ పాల్ చందేలా ఉత్తరప్రదేశ్ లో నిర్మించిన విజయ్ సాగర్ నది ఒడ్డున ఉన్న బర్డ్ సాంచురీ విజయ్ సాగర్ పక్షి విహార్. ఈ నగరం నుండి ఈ సాంచురీ అయిదు కిలోమీటర్ల దూరం లో ఉంది. ఎన్నో రకాల పక్షి జాతులకి ఈ సాంచురీ నివాసం. జల...