మదన్ సాగర్ లేక్ పైన ఉన్న ద్వీపం పై ఈ కక్రమథ్ ఆలయం ఉంది. ఉత్తరప్రదేశ్ లో మహోబా జిల్లాలో ని విష్ణు మూర్తి ఆలయానికి సమీపంలో ఈ ప్రాంతం ఉంది. హిందూ మతంలోని నాథ్ సంఘం లోని భక్తులని ఈ ఆలయం అధికంగా ఆకర్షిస్తుంది. ఈ నమ్మకం గోఖర్ నాథ్ వల్ల కలగబడినది. బాబా గోఖర్నాత్ తన శిష్యులతో గోఖర్ హిల్ లోని ఒక నివాసం ఏర్పరచుకున్నారు.
పిరమిడ్ ని తలపించే నిర్మాణ శైలితో ఈ మందిర నిర్మాణం ఖజురహో ఆలయాలని తలపిస్తుంది. చందేలా సంప్రదాయాలని గుర్తుకుతెచ్చే స్మారక శిల్పం ఇక్కడ ఉంది.