మురుడేశ్వర దేవాలయం మరియు రాజ గోపురం కందుక గిరి కొండపై ఉంది. మురుడేశ్వర్ ఆకర్షణల లో ఇది ఒక ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయాన్ని మూడు వైపులా అరేబియా సముద్రం చుట్టుముట్టి ఉంటుంది. ఈ దేవాలయం నిర్మించిన స్ధలంలో భగవాన్ గణేశ్ ఒక బ్రాహ్మణ పిల్లవాడి రూపంలో రావణుడు ఇచ్చిన విగ్రహాన్ని కింద పెట్టేసిన స్ధలంగా చెపుతారు.