బాగోట్ గొప్ప ధార్మిక ప్రాధాన్యత కలిగినది. ఇది మహేంద్ర గర్ నుండి షుమారు 25 కిలోమీటర్ల వద్ద ఉంది. ఇక్కడ శివాలయం కనుగొనబడింది అనే ఖ్యాతికి ప్రధాన వాదన ఉంది. ప్రత్యెక పండుగ శివరాత్రి సమయంలో, ఇక్కడ ఒక పెద్ద వేడుగ జరుగుతుంది. అనేకమంది ప్రజలు వారి కోరికల కోసం ప్రార్ధనలు చేయడానికి ఇక్కడికి వస్తారు. ఒకసారి వారి కోరికలు నెరవేరిన తరువాత ఈ ఉత్సవానికి వారం ముందు హరిద్వార్ వెళ్లి అక్కడి గంగ నదిలోని పవిత్రమైన నీటిని కవర్స్ అనే రెండు చిన్న ముంతలలో తీసుకువస్తారు.
హరిద్వార్ నుండి బాగోట్ మొత్తం కాలినడకన ప్రయాణం. ప్రయాణ సమయంలో, వారు నీటి మున్తలను నేలమీద పెట్టారు, ఎందుకంటే ఆ నీరు కలుషితమై పోతుందని నమ్మకం. బాగోట్ చేరిన తరువాత, వారు ఆ నీటిని శివుని రాతి విగ్రహంపై చల్లుతారు.



Click it and Unblock the Notifications