ఈ స్మారకాన్ని ‘పట్టణం తెలిపే బోర్డు’ అంటారు, ఇది నార్నార్ లోని ఇతర భవనాల నుండి వేరుగా ఉంది. ఈ ప్రాంత ముఖ్యమైన ఆనవాలుని, ఇటీవలే దాని నిర్మాణ స్థిరత్వం నిర్ధారించడానికి మరమ్మత్తులు చేసారు. దోసి కొండ నార్నాల్ నుండి షుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థలం నిజానికి ఒక చల్లారిన అగ్నిపర్వతం, ఇప్పటికీ అక్కడ లావా కనిపిస్తుంది. అయితే, వేదకాలంలో చ్యవనరుషి ఆశ్రమం ఇక్కడ ఉండడం వల్ల ఖ్యాతిని పొందిందనే కారణం మీద వాదన ఉంది. ‘చ్యవనప్రాస’ అనే హెర్బల్ తయారీ మొట్టమొదట ఇక్కడే జరిగిందని నమ్ముతారు. ప్రత్యేకంగా ఆయుర్వేదంపై నమ్మకం ఉన్నవారిలో ఇప్పటికీ ఈ టానిక్ విస్తృతంగా ప్రజాదరణ పొందింది. ఇదికాకుండా, ఈ కొండ నీటి రిజర్వాయర్ కు కేంద్రంగా కూడా ఉంది.
దోసి హిల్ బ్రాహ్మణ, మహాభారత, పురాణాలు మొదలైన వాటిని హిందువుల అనేక పవిత్ర గ్రంధాలలో పేర్కొన్నట్లు గుర్తించబడింది. మహాభారత పురాణం ‘మూడు విభిన్న కొండ శిఖరాలు’, ‘మూడు శాశ్వత జలపాతాలు’ వంటి లక్షణాలు కలిగిన కొండను వర్ణిస్తుంది.