రమా వైకుంఠ దేవాలయం పుష్కర్ లోని అత్యంత ఆకర్షణీయమైన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయాన్ని1920 లో నిర్మించారు. ఇక్కడ 361 వేర్వేరు దేవతల చిత్రాలు ఉన్నాయి. దక్షిణ భారత దేశం నుండి రప్పించిన తాపీ పనివారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయాన్ని బ్రహ్మ దేవుని భార్య సావిత్రి కోసం నిర్మించారు.