సద్రి రాజస్థాన్ లోని పాలి జిల్లా లో గల సద్రి ముఖ్య తీర్థ యాత్ర కేంద్రాలలో పరిగణించబడుతుంది.గతంలో ఈ నగరాన్ని గేట్ ఆఫ్ మేవార్ టు మార్వార్ గా పెలిచేవారు.జైన మతస్థులకు ఈ ప్రాంతం ఎనలేని ధార్మిక ప్రాధాన్యత కల్గిఉంది.
రానక్ పూర్ దేవాలయం, శ్రీ పరశు రామ్ మహా దేవ్ మందిరం సందర్శించే యాత్రికులు ఇక్కడినుంచే బయలు దేరాలి. వరాహావతార దేవాలయం, చింతా మణి పార్శ్వ నాథ్ దేవాలయాల తో బాటుగా పురాతన ఖుదా బక్ష్ బాబా దర్గా ఈ ప్రాంతపు ప్రసిద్ధ ఆకర్షణ.



Click it and Unblock the Notifications