Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రిషికేశ్ » ఆకర్షణలు » భారత్ మందిరం

భారత్ మందిరం, రిషికేశ్

2

భారత్ మందిరంలో హిందూ మత దేవుడైన విష్ణుకు అంకితం చేయబడింది. ఈ ఆలయము 12 వ శతాబ్దంలో నిర్మించిన ఒక పురాతన ఆలయం. ప్రసిద్ధ హిందూ మతం సాధువు ఆదిగురు శంకరాచార్య తో స్థాపించబడిన ఈ ఆలయం గంగా నది ఒడ్డున ఉంది మరియు పురాతన ఆలయాల జాబితాలో ఉంది ఈ ప్రదేశం .ఆలయంలో ఉన్న విష్ణు విగ్రహం శాలిగ్రం రాయి యొక్క ముక్క ను ఉపయోగించి తయారు చేస్తారు. ముఖ్యంగా నేపాల్ సమీపంలో గండకి నది దగ్గర కనిపించే ఈ రాయి హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు,మరియు ఇది విష్ణువు సూచిస్తుంది.

తొమ్మిది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న త్రిభుజాలతో కూడిన ఒక అందమైన శ్రీ యంత్ర ఆలయం లోపల చూడవచ్చు. ఈ పవిత్ర హిందూ మత యంత్ర ఆదిగురు శంకరాచార్యచే దేవాలయంలో పొందుపరచబడింది.ఈ ఆలయంను ముస్లిం మత ఆక్రమణదారులు తముర్ లాంగ్ 1398 AD లో ధ్వంసం చేసెను. కాని అసలు ఆలయం శిధిలాల నుండి మళ్ళీ నిర్మించారు.పురావస్తు శాస్త్రజ్ఞులు ఇటీవలి జరిపిన విహార యాత్ర అనేక పురాతన విగ్రహాలు, నాణేలు, కుండలు, మరియు కళాఖండాలను గుర్తించారు. బసంత్ పంచమి అనే ప్రముఖ హిందూ మత పండుగ ఈ ఆలయంలో ఉత్సాహంతో జరుపుకుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri