రాజస్థాన్ లోని షేఖావతి ప్రాంతంలో వున్న శాకంబరి పట్టణం 7వ శతాబ్దం లో శాకంబరీ దేవి కి నిర్మించిన దేవాలయానికి ప్రసిద్ది పొందింది. హిందూ పురాణాల ప్రకారం, శివుడి భార్య పార్వతి దేవి అవతారమే శాకంబరీ దేవి. శాకంబరీ దేవిని హిందువులు కూరగాయల దేవత గా కొలుస్తారు.



Click it and Unblock the Notifications