అస్సాం గత చరిత్ర తెలుసుకోవాలంటే ఇది సరైన ప్రదేశం. టవున్ మధ్య భాగం లో శిబ సాగర్ ట్యాంక్ కు పడమటి ఒడ్డున కలదు. అహోం వంశ పాలనలోని ప్రజల, సంస్కృతి, దైనందిన జీవనం , చరిత్ర వంటివి ఈ మ్యూజియం తెలియ చేస్తుంది. ఈ మ్యూజియంలో స్థాపించారు. దీనిలో 13 మరియు 18 శతాబ్దాల మధ్య కాలం నాటి వస్తువులు ఎన్నో సేకరించి ఉంచారు.
ఈ సేకరణలలో పురాతన గ్రంధాలు, డ్రెస్ లు, కొయ్య, మెటల్,కెన్, కత్తులు, వెదురు వస్తువులు వంటివి ఎన్నో కలవు. ప్రస్తుతం ఈ మ్యూజియం అస్సాం ప్రభుత్వం నిర్వహిస్తోంది.