సందీపని ఆశ్రమం, ఉజ్జయిని దేవాలయ పట్టణానికి 2 కి.మీ. దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశానికి పురానికి విలువలు ఉన్నాయి. ఈ ఆశ్రమంలోనే గురు సందీపుడు, శ్రీ కృష్ణునికి, అతని సుదాముడికి మరియు శ్రీ కృష్ణుని అన్న అయిన బలరాముడికి బోధించారని ఒక నమ్మకం. ఈ ప్రదేశాన్ని మహాభారతంలో కూడా ప్రస్తావించారు.
ఈ ఆశ్రమాన్ని ఇప్పుడు సాందీపుని దేవాలయంగా మార్చారు. ఈ ఆశ్రమం దగ్గర 1 నుండి 100 సంఖ్యలు చెక్కిన ఒక రాయి ఉన్నది మరియు ఈ శాసనాలని గురు సందీపుడు చేశారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఆశ్రమం దగ్గర గోమతి కుండ అనే మెట్ల నీటి తొట్టి ఒకటి ఉన్నది.
ఇందులోని నీటిని శ్రీ కృష్ణుడు అన్ని పవితమైన కేంద్రాలనుండి తెచ్చాడని, అందువలన గురు సందీపుడు సులభంగా ఈ పవిత్రమైన నీటిని పొందగాలిగాదని చెపుతారు. గురు సందీపుడు యుద్ధ మెళుకువలను బోధించేవారని చెపుతారు మరియు ఆ లక్ష్యం రోజు ముగింపులో ఆధ్యాత్మికతకు చేరుకునేదని చెపుతారు.