తోర్న్ హిల్ మయ్నే మెమోరియల్ భారతదేశంలోని బ్రిటీష్ కాలానికి గుర్తుగా ఉంది. దీనిని ఆకాలంలో శాసనసభ భవనంగా నిర్మించారు. ఈ భవనాన్ని విస్తృతమైన గోతిక్ శైలి చెక్కడం, ఆకృతులను కలిగిన తెలుపు ఇసుకరాయితో నిర్మించారు. ఇది ఇపుడు స్థానికుల కోసం ప్రజా గ్రంధాలయంగా మార్చబడింది. ఇక్కడికి విద్యార్ధులే కాకుండా చారిత్రికులు కూడా తరచుగా వస్తారు.