మార్తాండవర్మ బ్రిడ్జి ని ఆధునిక ట్రావెన్ కూర్ వ్యవస్ధాపకుడైన ట్రావెన్ కూర్ రాజు మార్తాండ వర్మ నిర్మించారు. సమీప రాజ్యాలతో వ్యాపారాలు చేయటం కొరకు గాను ఈ బ్రిడ్జిని 1940-42 సంవత్సరాలలో నిర్మించారు. అప్పటినుండి ఇక్కడి ప్రజలకు ఈ బ్రిడ్జి ఎంతో ప్రధానమైనదిగా ఉంది. ఈ...
సెమినరీ చర్చిని సెయింట్ జోసెఫ్ పోంటిఫికల్ సెమినరీ, మంగళపూజ అని పిలుస్తారు. ఈ చర్చికి 1964 లో హోలీ సీ వారు పోంటిఫికల్ స్టేటస్ ఇచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద సెమినరీలలో ఒక సెమినరీగా పేరు గాంచింది. 1932 నుండి ఇది ఒక క్రిస్టియన్ విద్యా సంస్ధగా కూడా ఉంది.
1996...
పెరియార్ నది సుమారు 229 కి.మీ.ల పొడవున అలూవా పట్టణంలో ప్రవహిస్తుంది. కేరళ రాష్ట్రంలో అతి పెద్ద నదిగా చెపుతారు. తమిళనాడు మరియు కేరళలగుండా ప్రవహించే ఈ ప్రధాన నది ఈ రాష్ట్రాల ప్రజల సంప్రదాయాలను, ఆచారాలను, జీవిత విధానాలను బాగా ప్రభావితం చేస్తోంది.
నది ఒడ్డు...
అలూవాలో గల ఈ శివాలయం పెరియార్ నది మరియు దాని ఉపనది అయిన మంగళప్పుజ్జ ల మధ్య ఒక ఇసుక ఒడ్డులో కలదు. ఈ శివాలయం మార్తాండ వర్మ బ్రిడ్జి నుండి ఒక కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని చెపుతారు. ఈ శివలింగానికి శ్రీరాముడు సైతం పూజలు నిర్వహించాడని...