గణపతిపులేకు ఒక కిలోమీటర్ దూరంలో గల మాల్గుండ్ చిన్న కుగ్రామం. సుప్రసిద్ధ మరాఠీ కవి కేశవసూత్ ఈ ప్రాంతానికి చెందిన వారే. ప్రస్తుతం వారి ఇల్లు విద్యార్థుల వసతి గృహ౦గా మార్చారు.మరాఠీ సాహిత్య పరిషదత్ ద్వారా ఈ కవి జ్ఞాపకార్ధం నిర్మి౦చిన కేశవసుత్ స్మారక్ అనే స్మారకచిహ్నాన్ని ఇక్కడ చూడవచ్చు . ప్రక్కనే గల మరాఠీ సాహిత్యానికి చెందిన మ్యూజియం చూడదగిన ప్రదేశంమహారాష్ట్ర ప్రభుత్వ బస్సులు లేదా ఆటోల ద్వారా ఈ ప్రాంతానికి చేరవచ్చు