గురుద్వారా బండి చోద్ అనేది ఆరవ శతాబ్దానికి చెందిన సిక్కు గురువు హరగోవింద్ సాహిబ్ స్మారకం. చరిత్ర మేరకు గురు హర గోవింద్ సాహిబ్ చక్రవర్తి జహంగీర్ చే గ్వాలియర్ కోటలో సుమారు రెండు సంవత్సరాలు అతని విప్లవ ధోరణి కారణంగా నిర్భందించ బడ్డాడు. గురు హర గోవింద సాహిబ్ నే దత్త బండి చ్చోడ్ అని కూడా పిలుస్తారు. ఈ నిర్మాణం 1970 లో చేసారు. ఇది దేశ వ్యాప్తంగా సిక్కులకు ఒక పవిత్ర ప్రదేశం.