ప్రసిద్ధి చెందిన శాండ్ డ్యూన్స్ విలేజ్ హెరిటేజ్ హోటల్ ఖిమ్ సార్ లో కలదు. ఇది ఖిమ్ సార్ ఫోర్ట్ నుండి 6 కి.మీ.ల దూరం. ఈ రాచరికపు హోటల్ చుట్టూ కృత్రిమ ఇసుక దిన్నెలు ఏర్పరచారు. గుడిసెలలో విలాసకరమైన వసతులే కాక పర్యాటకులు ఇక్కడ చలి మంటలు, పసందైన విందు భోజనాలు ఒక సరస్సు...
ఖింసార్ కోట ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది ధథార్ ఎడారి చివరి భాగంలో కలదు. దీనిని జోధ్ పూర్ పట్టణ వ్యవస్ధాపకుడు రావు జోధాజీ ఎనిమిదవ కుమారుడు రావ్ కరంసిజి నిర్మించాడు. పసుపు రంగు కల ఈ కోట సుమారు 16వ శతాబ్దంలో రాజపుటాణా శిల్పశైలిలో నిర్మించబడింది. కోట లోని లాన్ లు...