నిర్వాణ చైత్య గా కూడా ప్రసిద్ది చెందిన నిర్వాణ స్థూపం మహాపరినిర్వాణ ఆలయం వెనుక ఉంది. ఈ ఆలయం, 2.74 మీటర్ల ఎత్తు ఉన్న స్థూపం రెండూ ఒకే వేదికమీద వృత్తాకార ఆధారంతో నిలవబడి 15.81 మీటర్ల ఎత్తైన గోపురంతో నిర్మించబడ్డాయి.
ఇటుకలతో తయారుచేసిన ఈ స్థూపం,...
ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఒకటిగా భావించే మహాపరినిర్వాణ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని కుషినగర్ లో ఉంది. అతను 80 సంవత్సరాల వయసులో తన మర్త్య అవశేషాలను వదిలి బుద్ధుని స్థితిలో 6.10 మీటర్ల పొడవైన విగ్రహం ఉన్న ఈ ఆలయం మోక్షానికి, శాశ్వత...
పురాతన బౌద్ధ లిపులలో దీనిని ముకుట్ బంధన్ -చైత్య లేదా ముక్తా-బంధన్ విహార్ అని పిలిచేవారు. రంభర్ స్థూపం, నిర్వాణ ఆలయానికి ఆగ్నేయంలో సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.ఈ స్థూపం ఉన్న స్థలాన్నిప్రపంచం నలుమూలల నుండి బౌద్ధ యాత్రికులు అధిక పూజ్యనీయంగా భావిస్తారు. 483 BC...
వాట్ థాయ్ కుషినరా చలేర్మరాజ్ దేవాలయాన్ని క్లుప్తంగా కేవలం 'వాట్ థాయ్ దేవాలయం' అని పిలుస్తారు. కింగ్ భూమిబోల్ అదుల్యదేజ్ రాజ్య సింహాసనాన్ని అధిష్థాన స్వర్ణోత్సవ వేడుకలిని జరుపుతారు. ఈ దేవాలయాన్ని థాయిలాండ్ నుండి బుద్ధ శిష్యులు నిర్మించారు.
ఈ ఆలయ నిర్మాణాన్ని...
ఈ దేవాలయ నిర్మాణంలో మూడు దేశాల బౌద్ధ భక్తుల సహకారం ఉన్నదని స్పష్టంగా గోచరిస్తున్నది, నిజానికి బుద్ధుడి విగ్రహ తయారీలో ఉపయోగించిన 'అష్ట ధాతు' లేదా ఎనిమిది లోహాల మిశ్రమాన్ని జపాన్ నుండి తెచ్చారు మరియు దీని నిర్మాణానికి ప్రధానంగా జపనీస్ రాచరికం వారే ప్రధానంగా నిధులు...
పరినిర్వాన్ స్థూపం నుండి సుమారు 400 గజాల దూరంలో ఉన్నది మరియు స్థానికంగా పిలవబడే మహాపరినిర్వాణ ఆలయం, మాతా-కౌర్ పుణ్యక్షేత్రంలో బుద్దుడి యొక్క భారీ విగ్రహం ఉన్నది. ఇది 3.05 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నది మరియు బీహార్ లో గయా ప్రాంతం నుండి తీసుకుని వొచ్చిన ఏక నీలం రాయితో...
ఈ చైనీస్ ఆలయం, దీనిని లిన్ సన్ చైనీస్ ఆలయం అని కూడా పిలుస్తారు. కుషీనగర్ లో ఉన్న నవీన ఆలయాలలో ఇది ఒకటి. ఈ నగరంలోకి అడుగు పెట్టగానే పర్యాటకులను మొట్టమొదటిగా ఈ బౌద్ధ స్మారకస్థూపం ఆకర్షిస్తున్నది.
దీనిని చైనీస్ మరియు వియత్నామీస్ నిర్మాణాత్మక నమూనాల మిశ్రమంతో...
ఇక్కడ ప్రధానంగా బుద్దుడి యొక్క జీవితం సంబంధించిన అంశాలను ప్రదర్శించటం జరుగుతున్నది కాబట్టి దీనిని బుద్దుడి మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఈ నగరం బుద్దుడి యొక్క సందర్శనల మరియు ఉపన్యాసాల ద్వారా మాత్రమే పవిత్రం కాలేదు, ఇక్కడే అతని నైతిక శరీరం వదిలి మరియు మహాపరినిర్వన్...
ఈ సూర్య దేవాలయం కుషీనగర్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుర్క్పట్టి స్థలం వొద్ద, కాసియా-తామ్కుహి రోడ్ పైన ఉన్నది. దీని ఉనికి పురాతన కాలం నాటిది మరియు ఇది సికంద్ పురాణము, మార్కండేయ పురాణాలలో ఉదహరించబడినది.
4వ,5వ,8వ మరియు 9వ శతాబ్దాల తవ్వకాలలో సూర్యదేవుని...
మెడిటేషన్ పార్క్ ను జపనీస్ మెడిటేషన్ పార్క్ అని కూడా పిలుస్తారు. దీనిని ఇండో జపనీస్ ప్రాజెక్టులో భాగంగా అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చుతో 1992-1993 లో నిర్మించారు. పేరుకు తగ్గట్టుగా ఈ ఉద్యానవనం ప్రజలు ధ్యానం మరియు విశ్రాంతి తీసుకోవటానికి ఏర్పాటు చేశారు. ఇది...
పావనగర్ ను పావాపురి అని కూడా పిలుస్తారు, దీనిని లార్డ్ మహావీర యొక్క నిర్వాణ భూమిగా పరిగణిస్తున్నారు. ఇది కుషినగర్ కి తూర్పున సుమారు22 కిమీ దూరంలో NH 28 మీద ఉంది. ఈ నగరానికి బౌద్ధ మరియు జైన సన్యాసులు ఇద్దరితోనూ అనుబంధం ఉన్నది. జైన్ పవిత్ర గ్రంథాల్లో, 543 BC లో 24వ...
హిందువులు కుబేరుడిని ధనదేవతగా పూజిస్తారు. ఆయన ధనానికి దేవుడు అయినప్పటికీ, ఈయన శివభక్తుడు మరియు శివునిమీద అతనికి ఉన్న భక్తీ చూపించుకోవటానికి కుబేర్ ఆస్థాన్ అనే దేవాలయాన్ని కట్టించారు. ఈ దేవాలయం, కుబేర్నాథ్ వొద్ద ఉన్న పద్రౌన నుండి 9 కిలోమీటర్ల దూరంలో ప్రధానమైన...
కుషినగర్ ప్రధాన భారతీయ మతపరమైన వర్గాలు, హిందూ మతం, జైనమతం మరియు బౌద్ధమత అనుచరులు వంటివారికి ఒక గమ్య స్థానంగా ఉన్నది. దీనిని పవిత్ర తీర్థం (పుణ్యక్షేత్రంగా) పరిగణిస్తారు ఎందుకంటే లార్డ్ మహావీర్ మరియు లార్డ్ బుద్ధ, ఇద్దరూ ప్రబోధాలను ఇవ్వటానికి తరచుగా దీనిని...
ఇది కాసియా-తామ్కుహి రోడ్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో నది ఒడ్డున ఉన్నది. కురుకుళ్ళ ఆస్థాన్ మొట్టమొదటి శక్తి స్వరూపిణి, ఆది శక్తి అయిన కురుకుళ్ళ దేవికి అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన స్థలాన్ని నాగార్జునుడు కట్టించాడని నమ్ముతారు.
ఇది అందమైన మరియు...
ఫద్రౌన-టమ్కుహి రహదారి నుండి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో సిద్ధనాథ్ అనే ప్రదేశంలో ఉన్నది, ఈ దేవాలయం మతపరమైన లేదా ఆధ్యాత్మిక ప్రయత్నాలలో పరిపూర్ణత లేదా సిద్ధిని పొందిన సన్యాసుల స్థలంగా భావించబడుతుంది.
ఇది సాధువు సిద్దనాథ్ జీ స్థానం మరియు ఈ ఆలయాన్ని ఆయనకు అంకితం...