హలేబీడు సృజించిన శిల్పాలు...సృష్టికే అందాలు..
ఇది మైసూర్ కి 149కి.మీ దూరంలో మరియు హాస్సన్ జిల్లాకి 31కి.మీ దూరంలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హలెబీడు అంటే పురాతన నగరం .కన్నడ భాషలో 'హళె' అంటే పాత అని అర్థం. బీడు అంటే పట్టణం. హళేబీడు అంటే పాత...
ఆ పరమేశ్వరుడిని ఇక్కడ సుందరేశ్వరుడి రూపంలో పూజిస్తారు
కన్నూర్ .. కేరళ రాష్ట్రంలో ఉత్తర దిక్కున గల జిల్లా. అరేబియా సముద్రంతో సరిహద్దు పంచుకుంటున్న కన్నూర్ విశిష్ట వారసత్వానికి, సంస్కృతి - సంప్రదాయాలకు, సహజ అందాలకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతం జానపద...
పెళ్లి చేయవచ్చా..చేయకూడదా? పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు!
విద్యా కారకుడు, విఘ్నహర్త్ర, విఘ్నకర్త ఐన గణపతి క్షేత్రములెన్నెన్నో ....కుంజవన అనే ఇడగుంజి గణపతి క్షేత్రం అష్టవినాయక క్షేత్రాలలో ఒకటి. ఇడగుంజి గణపతి కలియుగ కల్పతరువు. ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర...
చందవరం బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది
ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు బౌద్ధమతం విలసిల్లిన ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు సజీవంగా ఉన్నాయి. చందవరం, మోటుపల్లి, కనపర్తి... ఇలా జిల్లాలోని ఎన్నో చోట్ల బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి. జిల్లాలోని...
మచిలీపట్నం బీచ్ లో కేరింతలు..తుళ్లింతలతో మరచిపోలేని మధుర జ్ఝాపకాలెన్నో..
మచిలీపట్నం అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి బందరులడ్డు మిఠాయిలు.మచిలీపట్నం (బందర్) నకు 11 కి.మీ దూరంలో ఉండే బెస్తవారు (చేపలు పట్టేవారు) ఉండే చిన్న గ్రామం మంగినపూడి. కృష్ణాజిల్లా ముఖ్యపట్నమైన బందరు...
కోటి శిల్పాలు తమ హావభావాలతో కనువిందు చేస్తూ పలకరిస్తున్నట్లుగా కనిపించే కైలాషహర్
అదొక మహారణ్యం. పర్వతాలు చుట్టుముట్టిన లోయలు కలిగిన ప్రాంతం. అంతే కాదు మీకు ఒక మహా అద్భుతం కనబడుతుంది ఇక్కడ అడుగడుగునా ఓ అందమైన శిల్పం. అలా సుమారు కోటి శిల్పాలు అక్కడకు అడుగుపెట్టిన వారినందరినీ...
1,116 శివలింగాల మధ్యన పంచముఖేశ్వర శివలింగాన్ని స్పృసించి శివనామ స్మరణ చేస్తే
పరమశివుడు కొలువైన క్షేత్రాలను దర్శించినప్పుడు, కొన్ని శివలింగాలు ఎంతో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలా ఐదు ముఖాలు గల శివలింగాన్ని కలిగిన క్షేత్రంగా 'జమ్ములపాలెం' కనిపిస్తుంది. ప్రకాశం...
కిషన్ఘర్ -చలువ రాతి నగరం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు
కిషన్ గఢ్ రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో కలదు. జోధ్ పూర్ ను పాలించిన కిషన్ సింగ్ రాజు ఈ నగరానికి ఆ పేరుపెట్టారు. అజ్మీర్ కు వాయువ్య దిశాన 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 'మార్బుల్ నగరం' గా...
చూపుతిప్పుకోనీయని పచ్చని ప్రకృతి సౌందర్యంతో పార్వతి హిల్స్
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోన్న అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటా గుహలు మరియు మహాలక్ష్మీ దేవాలయం, గేట్ వే ఆఫ్ ఇండియా వంటి ప్రదేశాలు మహారాష్ట్రలో తప్పక చూడదగినవి. భారతదేశంలో మహారాష్ట్ర సాంస్కృతిక...
ట్రెక్కింగ్ ప్రియుల కోసం: వీసాపూర్ కోట-కోట నిండా గుహలే..
ఎప్పుడూ హనీమూన్ ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, హిల్ స్టేషన్ లు, బీచ్ లు చూసి రొటీన్ గా ఫీలయ్యేవారికి కాస్త భిన్నంగా ఉండే చారిత్రక నేపధ్యం గల ప్రదేశం పూణే. ఇది మరాఠీయుల సాంస్కృతిక రాజధానిగా...
కమండల గణపతి తీర్ధం: బ్రహ్మనదిలో స్నానం చేస్తే శనిదోషం తొలగిపోతుంది
హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి. అన్ని కార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజలు అందుకునే వాడు. విజయానికీ, చదువులకూ, జ్ఝానాన్ని అందించే ఆది దేవుడు వినాయకుడు. ఈయనకు 32 రూపాలున్నాయి. ఈయనను...
ముంబాయ్ లో చౌపట్టి బీచ్ లో చాట్, పుల్లపుల్లగా మామిడికాయ్ తింటుంటే ఆ మజాయే వేరు
ముంబై నగరం పేరు చెప్పగానే ఫ్యాషన్లు, బిజీగా వుండే జీవన విధానం గుర్తుకొస్తాయి. ఆ వెంటనే బాలీవుడ్ సినిమాలు, ప్రసిద్ధ నటీ నటులు కూడా గుర్తుకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రపంచానికి అమెరికా దేశం కల...
కోడిగుడ్డును నైవేద్యంగా సమర్పించే పెరాలస్సరి సుబ్రహ్మణ్య దేవాలయం గురించి విన్నారా
పెరలస్సరి సుబ్రహ్మణ్య ఆలయం పురాణ కాలం నాటిది. ఈ ఆలయంకు చాలా విశేషం ఉంది. ఈ ఆలయం ప్రాంగణంలో ఉండే కోనేరు చాలా అందంగా ఉంది. ఇలా అందమైన బావి ఉన్న ఆలయం చరిత్ర విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం.....
వేసవిలో మాంచి పిక్నిక్ స్పాట్ నాగోవా..
మామూలు రోజుల్లోనే డయ్యూ ఓ సందర్శనా ప్రాంతం. విదేశీ పర్యాటకులకు గమ్యస్థానం. దీని సముద్ర తీరాల్లో సేద తీరడమంటే అది ప్రపంచాన్ని కాసేపు మరిచిపోయి ప్రశాంతంగా మనసును విహరింపజేయడమే. ఎప్పుడూ బద్దకంగా...
ఇక్కడ కొలువైన గోవిందుడు మత్స్యావతారుడు!
ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్ సిటీ పేరు పొందిన చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఇది చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉంది. ఈ ఆలయాన్ని పల్లవుల కాలంలో నిర్మించారు. పురాణాల ప్రకారం...
ఆశ్చర్యం కలిగించే స్తూపాకార శివలింగం..తీర్థరాజం గురించి తెలుసా?
దేశంలోని పుణ్యక్షేత్రాలలో అమరకంటక్ ప్రముఖమైనది. దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. దీనిని 'తీర్థరాజం' అని కూడా పిలువబడుతున్నది. యాత్రాస్థలాలకు రాజు అని కూడా అంటుంటారు. మధ్యప్రదేశ్...
ఈ సమ్మర్ లో దేశ రాజధాని చుట్టూ ఉన్న ఈ అందాలను చూడటం ఒక మధురానుభూతి
ఏప్రిల్ ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎండలు ఇంకెంత తీవ్రంగా ఉంటాయో అనిపిస్తుంది కదా. ఎండ తీవ్రతని ఎలాను తగ్గించలేము కాబట్టి ఓ వారం రోజులు అలా చల్లటి...
శ్రీరాముడు తన తండ్రికి పితృ కార్యం నిర్వహించిన దేవాలయ రహస్యం..
పితృదోషమనేది ఈతిబాధలను కలిగింపజేస్తాయి. ఇంట్లో వున్నవారికి ఆర్థిక ఇబ్బందులు, యాక్సిడెంట్లు జరగడం, అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం, పిల్లల్లో అప్రవర్తన, దుర్గుణం, మానసిక వ్యాధులు, వివాహాల్లో...