చెక్కల వంతెనెతో, అడవి అందాలతో ఆకట్టుకొనే కోరింగ మన్యం..
దేశంలో ఉన్న అతి పెద్ద అడవుల్లో మూడవ అతి పెద్ద అడవి కాకినాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అడవులు గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. సముద్రతీరానికి అలి చేరువగా, అంతర్వాహినీ అయిన...
సముద్రతీర అందాన్ని ఆస్వాదిస్తూ...ఆయుర్వేద మసాజ్ చేయించుకోవాలంటే కేరళలోని హవా బీచ్ కి వెళ్ళాల్సిందే..
కేరళ రాజధాని తిరువనంతపురం (పూర్వపు త్రివేండ్రం) దగ్గరలో ఉన్న సముద్ర తీర పట్టణం కోవలం. పక్కపక్కనే మూడు చంద్రాకారంలో ఉన్న బీచ్లను కలిగిన కోవలం అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచింది. 'కొబ్బరిచెట్ల...
గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా..
భక్త జనకోటి హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో 'సోమారామం' ఒకటి. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు గోదావరి జిల్లా ... భీమవరం సమీపంలోని...
తిరునల్లార్ శనేశ్వరాలయం దర్శిస్తే శని ప్రభావం నుంచి విముక్తి.
సాధారణంగా 'శని దేవుడు' అనే పేరు వినగానే ఎలాంటి వారికైనా మనసులో ఒకరకమైన ఆందోళన మొదలవుతుంటుంది. చాలా మంది నవగ్రహాల దగ్గరకి రావడానికి కూడా భయపడుతుంటారు. అయితే దూరంగా వున్నా ... దగ్గరగా వున్నా ఆయన బారి...
కొడైకెనాల్లోని ఈ రాక్ పిల్లర్స్ అందాలు పర్యాటకుల మదిని దోచేస్తాయి...!
తమిళనాడులో ఉన్న కొడైకెనాల్ హిల్ స్టేషన్ పర్యాకులకు స్వర్గధామంగా ఉంది. ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ గా పేరుమోసిన కొడైకెనాల్ తమిళనాడులో ముఖ్య పర్యాటక కేంద్రాల్లో ఒకటని మనక అందరికీ తెలుసు. దిండుగల్...
ఇప్పటికీ రహస్యంగానే ఉన్న పాతాళేశ్వర...!
మహారాష్ట్ర రాష్ట్రంలోనే కాక భారత దేశ చరిత్రలోనే పూనే ప్రత్యేకత సంతరించుకొన్న నగరం. మరాఠాల థీరత్వానికి ప్రతీక. ముఖ్యంగా శివాజీ పాలనలో ఈ పూనే సర్వతోముఖంగా అభివద్ధి చెందింది. అనేక కోటలు, ఉధ్యానవనాలు...
కోరిన కోర్కెలు వెంటనే తీర్చే అపరిమిత శక్తివంతుడు: కురుడుమలై గణపతి
కోలారు జిల్లా ముళబాగిలు పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలోని కురుడుమలె వినాయకుడి ఆలయానికి ప్రసిద్ధి. చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తారు. ఇక్కడి ఆలయంలో మొక్కుకుంటే కోర్కెలు...
ఆనందడోలికల్లో ముంచెత్తే గిరిడి అందాలు..!!
కొండకోనలు, గలగలపారే సెలయేళ్ళు, ప్రకృతి అందాలు పర్యాటకులకు పచ్చని తివాచీ పరిచి ఆహ్వానం పలికే గిరిడి అందాలు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. ఇరుకైన లోయల మధ్య జాలువారే జలపాతాల సవ్వడులు సందర్శకులను...
పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే మైసూర్ బృందావన్ గార్డెన్స్!!
అది మహారాజుల తోట ... సాయంత్రం అయ్యిందంటే అక్కడ రాజ కుటుంబాలు వాలిపోతుంటారు. రాజ కుటుంబీకుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన తోట నేడు దేశ, విదేశ పర్యాటకులకు ఒక గమ్యస్థానం. ఏటా ఆ తోటలను సందర్శించటానికి...
మేల్కొటే యోగ నరసింహస్వామిని దర్శిస్తే శతృబాధలుండవు, శాంతి, పుష్టి, జయం, ఆరోగ్యం, భోగం, ఐశ్వర్యాలు..
కర్ణాటక లోని మండ్య జిల్లాలో పాండవపురం తాలూకాలో మేల్కొటే క్షేత్రం కలదు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ కృష్ణ దేవాలయం ఉన్నది. ఇందులోని విగ్రహాన్ని శ్రీ రామానుజుడు ప్రతిష్టించారని ప్రశస్తి. ఇక్కడ స్వామి...
మోక్షాన్ని ప్రసాధించే ఆనెగుడ్డే చతుర్భుజ వినాయక టెంపుల్
కర్ణాటక రాష్ట్రంలో కుందాపుర వద్దనున్న మరావంతే తీరం ఉడిపికి 50కిలోమీటర్ల దూరంలో బెంగళూరుకి 450కిలోమీటర్ల దూరంలో మరావంతే ఒక చిన్న పట్టణం. ఈ పట్టణానికి కుడిభాగంలో అరేబియా సముద్రం ఎడమ భాగంలో సౌపర్ణిక...
ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంత్రం తెలుపు రంగులోకి మారుతున్న శివలింగం దర్శించారా
కర్ణాటకలోని మైసూర్ జిల్లా లో కావేరి నది ఒడ్డున తలకాడు ప్రదేశం కలదు. బెంగళూరుకు దగ్గరలోని తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం పేరుకు ఒకటే కానీ, ఐదు ఆలయాలున్నాయి. అయిదూ శివాలయాలే. తలకాడు చాలా చిన్న...
మీరు తెల్ల పులుల్ని చూడాలనుకుంటే ఈ 6 నేషనల్ పార్క్స్ వెళ్ళండి
ప్రకృతి ఒడిలో సంచరించే వన్యజీవుల్ని దగ్గర నుంచి తిలకించడం ఇక్కడ ప్రత్యేకత. స్వేచ్ఛగా అడవుల్లో తిరిగే వన్య ప్రాణులను మీరు ఎప్పుడైనా దగ్గర నుంచి చూశారా? అలా చూడాలీ అనుకుంటే.. తప్పకుండా వన్యప్రాణి...
ఈ సోమేశ్వరాలయంలో 5 శివలింగాల్నీ ఒకేసారి దర్శించుకునే భాగ్యం..మరెక్కడా దొరకదు..!!
ఆ పరమేశ్వరుడికి వేయి నామాలు. అందుకే ఏ పేరుతో పిలిచినా పలుకుతానంటాడు ఆ పరమశివుడు. సాధారణంగా ఒక్క శివాలయంలో ఒక్క శివలింగం ఉండటాన్ని చూస్తుంటాము. అయితే ఒకే ఆలయంలో ఆపరమ శివుడు ఐదు విభిన్న నామాలతో...
అత్యంత శోభాయమానంగా త్రిశూర్ పూరం ఫెస్టివల్లో గజరాజుదే ప్రధానాకర్షణ..
కేరళ రాష్ట్రంలో ఉత్తరంగా ఉన్నత్రిస్సూర్ జిల్లాలోని ప్రముఖ పుణ్య స్థలం గురువాయూరు. ఇక్కడ త్రిస్సూర్ గురించి చెప్పుకోవాలి. త్రిస్సూర్ ఒకప్పుడు కొచ్చిన్ రాజవంశీయులకి ముఖ్య పట్టణంగా ఉండేది. ఇది కేరళకి...
అమలాపురంలో ప్రకృతి రమణీయ దృశ్యాలతో ప్రతి అణువు అద్భుతమే..!!
తూర్పుగోదావరి జిల్లా గొప్ప వైవిధ్యము కలిగిన దేవాలయాలకు మరియు విగ్రహాలకు ప్రసిద్ది చెందింది. గొప్ప సంప్రదాయములకు, వారసత్వ సంపదకు, చారిత్రాత్మక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన ప్రదేశము. అమలాపురం...
పూరిజగన్నాథునికి గుండిచ దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?!
ఒరిస్సా రాష్ట్రం లో వున్న ప్రఖ్యాత తీర్ధ స్థలం పూరి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కి సుమారు 60కిమి దూరంలో సముద్రతీరాన వుంది. ఇక్కడ పూరి జగన్నాథ మందిరం బహుళ పురాతనమైన ప్రసిద్ద దేవాలయం ఉంది. ఈ...
వెల్లూర్ లో గోల్డెన్ టెంపుల్ తో పాటు ఈ ప్రదేశాలు చూడటం మిస్ చేసుకోకండి..!
దక్షిణ భారతదేశంలోనే ప్రయాణికులకు ''వెల్లూర్'' ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో పురాతనకాలం నుంచి వున్న కట్టడాలు, దేవాలయాలు, ద్రావిడ నాగరికతలను సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు...