బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ !
తంజావూర్ బృహదేశ్వర ఆలయానికో విశిష్టత ఉంది. సుమారు వెయ్యేళ్ల చరిత్రతో ఈ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. పూర్వం 'తంజన్' అనే రాక్షస రాజు ఏలుబడిలో వైభవోపేతంగా విరాజిల్లిన ఈ ప్రాంతం ఆ తర్వాతికాలంలో...
ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !
బీచ్ లకి ప్రకృతికి ఏదో సంభంధం ఉంది, లేకుంటే పర్యాటకులను అంతగా ఆకర్షించవు అవునా?కాదా? అవును! ఎందుకంటే మనిషి తన జీవితంలో ఆనందాన్ని,ఆహ్లాదాన్ని ఇతరులతో పంచుకోవాలనుకోవడం సహజం. ప్రస్తుతం వేసవికాలం...
ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా కోణార్క్ తరువాత అంతటి ఖ్యాతిగాంచిన మరొక సూర్యదేవాలయం ఉన్నది. ఇది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి గ్రామంలో ఉన్నది. శ్రీకాకుళం పట్టణం నుండి అరసవల్లి కేవలం 3...
టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!
మనలందరినీ రోజువారీ జీవితంలో ఆనందపరుస్తూ, ఆకర్షిస్తూ తమకంటూ చలన చిత్రరంగంలో ఒక గుర్తింపు తెచుకున్న వారు గర్వపడే ఈ ప్రసిద్ధ జన్మస్థల వివరాలను, ఎలా ఈ రంగంలో వచ్చి పాతుకపోయారో కొన్నింటిని...
బిర్యాని రుచికరం ...బిర్లా మందిర్ గొప్ప
హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల అపురూప చిత్రాలను అందిస్తున్నాం. పరిశీలించి, హైదరాబాద్ చూడాలనుకునే మీ తపనకు ఒక రూపం ఇవ్వండి. ముత్యాల నగరంగా పేరొందిన నగర మధురమైన పర్యటనా అనుభవాలను మీ సొంతం చేసుకోండి....
శిధిలాల మీదుగా ప్రయాణం !!
హళేబీడు బేలూర్ రెండుకూడా ఒకదానికొకటి 15 కి. మీ. దూరంలో ఉన్నాయి. ఇక వీటి విషయానికొస్తే.. హళేబీడు అంటే " ప్రాచీన నగరం " అని అర్ధం చెప్పవచ్చు. ఒకప్పుడు హొయసల రాజులు తమ రాచరిక హంగులను ఈ ప్రదేశంలో...
'జీడిపప్పుల నగరం' చూసొద్దామా ..!
బీచ్ లు, పార్కులు, ద్వీపాలు, సరస్సులు, ఆలయాలు మరియు చారిత్రక సంబంధిత కట్టడాలు, మత కేంద్రాలు కొల్లాం ఆకర్షణ లు గా నిలిచాయి. రుచికరమైన సముద్ర ఆహారాలు యాత్రికులను ఆకట్టుకుంటాయి. భిన్నమైన పర్యాటక...
డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!
కేరళ రాష్ట్రంలోని ఓనం మరియు విషు పండుగలు అక్కడ ఎంతో అట్టహాసంగా చేయబడతాయి. ఈ పండుగలలో కేరళ యొక్క వివిధ సాంప్రదాయ నృత్యాలు దేవాలయాల్లోనూ, థియేటర్ ల లోను ప్రదర్శించ బడతాయి. పండుగల సమయంలోనే కాక కొన్ని...
తాజ్ మహల్ గురించిన ఈ నిజాలు మీకు తెలుసా!!
ప్రపంచం మొత్తానికి మన దేశంలోని ఆగ్రాలో కల తాజ్ మహల్ ఒక ప్రేమ గుర్తుగా షా జహాన్ కట్టించాడనే తెలుసు. ఒక సీజన్ అనేది కూడా లేకుండా సంవత్సరం పొడవునా ప్రపంచం నలుమూలలనుండి పర్యాటకులు ఈ అద్భుత నిర్మాణ...
ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని ఆలయాల వింతలు ఆచారాలు!
భారతదేశం కొన్ని దేవాలయాలకు ప్రసిద్ధి.ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించటానికి దేశవిదేశాల నుంచి భక్తులోస్తూంటారు.అయితే కొన్ని దేవాలయాలు ఎలా వెలసాయి? అక్కడి శిల్పకళానైపుణ్యం ఇప్పటికి అందరినీ ఆశ్చర్యానికి...
అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?
అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు? శబరిమలై యాత్రకోసం అయ్యప్పభక్తులు మాల ధరించి 41రోజులు దీక్ష పాటించి గురుస్వామిచే ఇరుముడులు శబరిమలైకి వచ్చి అయ్యప్పస్వామిని దర్శనంచేసుకుని మాలవిరమణ...
అయ్య బాబోయ్ ... బెంగళూరా !!
బెంగుళూరు నగరంలో వుండే వారికి ఇది ఒక వారాంతపు విహార ప్రదేశం. ఇంతటి మహానగరం మధ్యన కలదు ఒక వన్య జీవుల విహార ప్రదేశం. అదే ప్రసిద్ధి చెందిన బంనేరఘట్ట నేషనల్ పార్క్. బయట నుండి వచ్చే పర్యాటకులకు,...
పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...
పాతాళలోకం గురించి చాలా సందర్భాల్లో కొందరికి అసలు పాతాళలోకం వుందా? లేదా? అంటూ కొన్ని సందేహాలొస్తూంటాయి. అయితే మనుషులు భూలోకంలో నివసిస్తే ఆకాశలోకంలో స్వర్గం వుంటుంది. అక్కడ దేవతలుంటారని...
తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?
ప్రపంచవ్యాప్తంగా తిరుమలతిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేక గుర్తింపు వుంది. ఏడుకొండలలో వెలసిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోటానికి ప్రపంచనలుమూలల నుండి భక్తులు తరలివస్తూంటారు. అయితే ఇది ఇక్కడవున్న...
కురువంశం రాజధానియైన హస్తినాపురం గురించి మీకు తెలియని విషయాలు...
హస్తినాపురం అనే పేరువింటేనే చాలు మహాభారతం గుర్తుకు వస్తుంది.హస్తినాపురం మహాభారతంలోని ప్రసిద్ధమైన ప్రదేశాలలో ఒకటి. ఇది ఉత్తరభారతదేశంలోని మీరట్ జిల్లాలో వుంది. ఢిల్లీ నుంచి సుమారు ఢిల్లీనుంచి సుమారు...
'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !
కృష్ణా నది భారతదేశంలో ప్రవహించే జీవనది. జీవనది అంటే ఎల్లప్పుడూ నీటితో కళకళలాడుతూ ప్రవహించే నది అని అర్థం. దక్షిణ భారత దేశంలో గోదావరి నది తరువాత రెండవ అతి పెద్ద నది ఈ కృష్ణా. ఎక్కడో మహారాష్ట్ర లోని...
ప్రభుత్వం కంటికి చిక్కిన ఆ కోట రహస్యం ఇంతకూ ఆ కోటలో ఏముందో తెలుసా ?
భారతదేశచరిత్రలో తెలుగురాష్ట్రాలలో జరిగిన రాచరికపుపాలనలు మరువలేనివి.ఎంతోమంది రాజులు తమ పాలనతో పూజించబడితే,మరికొంతమంది రాజులు మాత్రం తమ రాక్షసపాలనతో పీడితులుగా ముద్రవేయించుకున్నారు. ఇలా అనేకమంది పాలన...
అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...
అసలు రామసేతువు తమిళనాడులోని పంబన్ ద్వీపం నుంచి శ్రీలంకకు కలుస్తుంది. శ్రీ రాముని పరిపాలనలో నిర్మించిన రామసేతువు సుమారు 30కిమీ వుంటుంది. ఈ ప్రదేశాన్ని అని ఆడం బ్రిడ్జ్ అని పిలవబడిన మొదటి పటం 1804 లో...