కొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటా
రానున్నవి దసరా సెలవులు. ఈ సెలవుల్లో ఎక్కడెక్కడికి వెళ్లాలని అలోచిస్తున్నారా? మీ కోసమే ఈ కథనం. సాధారణంగా బెంగళూరుకు దగ్గర్లో ఉన్న వీకెండ్ స్పాట్స్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది నంది బెట్ట. అయితే...
భారత దేశంలో ఏక శిలా నంది విగ్రహాలు చూశారా
హిందూ పురాణాల్లో, సంస్క`తి సంప్రదాయాల్లో నంది లేదా ఎద్దుకు విశేష ప్రాధాన్యత కల్పించారు. శివపార్వతులు నివశించే కైలాస పర్వతానికి నంది ద్వారపాలకుడిగా ఉంటారని హిందూ పురాణాలు చెబుతాయి. ఆ దేవదేవుడి...
ముక్కంటి ముక్కోపిగా మారిన ప్రాంతం చూశారా? ఇక్కడ నుంచి ఆకాశం చూస్తే స్వర్గ ప్రాప్తి
దేవాలయాలు భారత దేశ ఆస్తి అని చెబుతారు. పురాణ కాలం నుంచి భారత దేశంలో ఈ దేవాలయాల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. పురాణాల కథలను అనుసరించి ఆ దేవాలయాల నిర్మాణం ఉంటుందనడంలో సందేహం లేదు. మరికొన్ని చోట్ల...
మరో పదమూడు రోజుల్లో సూర్యకిరణాలు తాకే ఈ విగ్రహాన్ని చూస్తే మోక్షం ఖచ్చితం
హిందూ ధార్మిక ప్రపంచలో మోక్షానికి అంతులేని ప్రాధాన్యత ఉంది. ఈ మోక్షం కోసం ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాల సందర్శన వల్ల పాపం పోయి పుణ్యం లభిస్తుందని దీని వల్ల స్వర్గ లోప ప్రాప్తి...
ఇక్కడ రొట్టెను తీసుకొంటే మీకు ఉద్యోగం, సంతానం ఖచ్చితం.
సాధారణంగా జొన్నరొట్టే, రాగి రొట్టే, సజ్జ రొట్టెలు అందరికీ తెలుసు. అయితే నెల్లూరులోని బారాషహీద్ అంటే 12 మంది యుద్ధ వీరుల దర్గా వద్ద మాత్రం పెళ్లి రొట్టే, ఉద్యోగరొట్టే, ఆరోగ్య రొట్టే, సంతాన రొట్టే,...
ఒకే చేతితో నిర్మించిన శివ దేవాలయంలో పూజలు కూడా కరువే
లయకారకుడైన ఆ పరమశివుడిని పూజించడం అనాదిగా భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యప్తంగా ఉన్న హిందువులు పవిత్ర కార్యంగా భావిస్తున్నారు. ఆ శివుడిని లింగ రూపం కొలవడం చూస్తేనే ఉన్నాం. ఇక పరమశివుడికి పురాణ...
ఇక్కడికి వెళితే మీ తలరాత మారిపోవడం ఖచ్చితం
భారత దేశంలోని ప్రజలు కర్మసిద్దాంతాన్ని నమ్ముతారు. తాము ఎలా పెరగాలి? ఎంత చదవాలి? ఎంత ధనం సంపాదించాలి? తదితర విషయాలన్నీ మనం పుట్టే సమయంలోనే ఆ బ్రహ్మ తమ నుదిటి పై రాసి ఉంటాడని విశ్వసిస్తారు. అందువల్లే...
విదేశాలకు వెళ్లాలా? ఈ మాత మందిరాన్ని సందర్శించండి
భారత దేశంలో అనేక ప్రముఖమైన దేవాలయాలు ఉన్నాయి. ఏ ఆలయంలోనైనా సరే అక్కడ హిందూ పురాణాలకు సంబంధించిన దేవతామూర్తులు కొలువై ఉంటారని అందరికి తెలిసిన విషయమే. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా ఒక ఆలయంలో ముస్లీం...
ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకొన్నారు. ఏమి జరిగిందో తెలుసా
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా నాలుగు పర్వతాల మధ్య ఉంది. అవి వరుసగా ఉత్తరాన నగరమలై, దక్షిణాన జరుగుమలై, పశ్చిమాన కంజమలై, తూర్పున గూడు మలై. ఈ నాలుగు పర్వతాల నడుమన ఉన్న ఒక చిన్న గుట్టపైన ఉన్న...
బ్లాంక్ అండ్ వైట్ లో కర్నాటక
ప్రస్తుతం సాంకేతిక పరిజ్జానం ఎంతగానో అందుబాటులోకి వచ్చింది. దీంతో సినిమా, టీవీ, లేదా ఫోన్ లో మనం ఒక వస్తువు, లేదా వ్యక్తి నిజమైన రంగును చూడగలుగుతున్నాం. అయితే గతంలో ఆ పరిస్థితి ఉండేది కాదు. ఏదేని...
రాత్రి పూట మాత్రమే వేటాడే పులులు చూడాలని ఉందా?
పులులు, సింహాలు వంటి క్రూరమగాలను నేరుగానే కాదు జూలల్లోనూ చూడాలన్నా ఇప్పటికీ చాలా మందికి భయమే అయితే ఈ భయం వెనుక ఒక ఉత్సాహం కూడా దాగి ఉంటుంది. క్రూరమగాలు వాటి జీవన శైలిని తెలుసుకోవాలని చాలా మంది...
మీ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లాలనుకొంటే ఇక్కడికి వెళ్లండి
ఎటు చూసిన సుందరం. నయన మనోహరం. అనువణువునా ప్రేమను నింపుకొన్న ప్రేమాలయం ఈ ప్రేమ మందిరం. ప్రేమలోని మాధుర్యాన్ని ఔనత్యాన్ని అనుభూతి చెందాలంటే ఈ ప్రేమమందిరాన్ని సందర్శించాల్సిందే. అంతేకాదు మీ ప్రేమను...
వినాయక చవితి రోజున వీటిలో ఒక్క దేవాలయాన్నైనా సందర్శించారా?
అన్ని వేలల అగ్రపూజలను అందుకొనే గణనాథుడిని కొలుచుకొనేందుకు దేశం నలుమూలలా ప్రజానీకం సన్నద్దమవుతోంది. సెప్టెంబర్ 13న వినాయక చవితిని ఘనంగా జరుపుకొనేందుకు భక్తులు సన్నద్దమవుతుంన్నారు. ఈ వినాయక చవితి...
వినాయక చవితి సందర్భంగా కర్నాటకలో ఈ వినాయక దేవాలయాల్లో ఒకటైనా చూశారా?
వినాయక చవితికి రంగం సిద్ధమయ్యింది. ప్రతి గ్రామం, నగరంలోని వినాయక దేవాలయాలు రంగురంగుల తోరణాలతో, కళ్లుమిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఇందుకు కర్నాటక...
ఉదయం కేరళలో, మధ్యాహ్నం కర్నాటకలోని పుణ్యక్షేత్రాల్లో కొలువై ఉండే అమ్మవారు
చదువుల తల్లి సరస్వతి అని హిందువులు అనాదిగా నమ్ముతూ వస్తున్నారు. అందువల్లే తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే సమయంలో సరస్వతీ దేవిని భక్తి ప్రవర్తులతో కొలుస్తారు. అటువంటి సరస్వతీ దేవి ఉదయం పూట కేరళలోని...
6 నెలలు భక్తులకు, 6 నెలలు బుుషులకు ప్రవేశం కల్పించే మళ్లపంది, పాములు ఉన్న గుహాలయం
నెల్లి తీర్థ సోమేశ్వర గుహాలయం కర్నాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ శివుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు. అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన ఈ దేవాలయం క్రీస్తుశకం 1487 నుంచి క్రమం తప్పకుండా...
ముత్తప్పన్ దేవుడు...మాంసం, మద్యం, చేపలకూరంటే ముద్దు, శునకాలన్నా కూడా
మన భారత దేశంలో దేవాలయాలకు కొదువ లేదు. ఒక్కొక్క దేవాలయానిది ఒక్కొక్క విశిష్టత. ఇటువంటి కోవకు చెందినదే కేరళలోని ఓ దేవాయం. ఇక్కడ ప్రధాన దేవుడికి మద్యం, మాంసం, చేపలను నైవేద్యంగా పెడుతారు. ఈ దేవాలయం...
కొండగట్టుకు అంతమంది భక్తులు ఎందుకు వస్తారో తెలుసా
కొండగట్టు అంజన్నది విభిన్న రూపం ఒకవైపు నారసింహుడి మొహం ఉండగా మరోవైపు ఆంజనేయుడి మొహం ఉంటుంది. ఈయన్ను ఇక్కడ స్వయంభువుగా పేర్కొంటారు. కోరిన కోర్కెలన్నీ తీరుస్తాడని తెలంగాణ వాసులు నమ్ముతారు. ముఖ్యంగా...