హిమాలయాల్లో అంతుచిక్కని రహస్యాలు !
భారతదేశంలో హిందూ మతం ఉద్భవించింది అనటానికి ఎన్నో సాక్షాలు, ఆధారాలు ఉన్నాయి. మన హిందూ సంస్కృతికి, సంప్రదాయాలకి, మత విశ్వాసాలకు పుట్టినిల్లు .. ఉత్తరాన ఉన్న హిమాలయాలు ! ఇప్పటికీ ఎందరో యోగులు,...
ట్రాన్క్విబార్ - అంతులేని గీతం ఆలపించే సముద్రం ఉన్న ప్రదేశం !
ట్రాన్క్విబార్ లేదా పూర్వం 'తరంగంబడి' గా పిలువబడిన ఈ పట్టణం తమిళనాడు లోని నాగపట్టణం జిల్లలో ఉంది. తరంగంబడి ని సాహిత్యపరంగా అనువదిస్తే "పాటలుపాడే అలల ప్రదేశం" అని అర్థం. గతంలో దీనిని డేనిష్ కాలనీ...
హనుమాన్ ఆవహించి ఊగిన విగ్రహం !
గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నుండి భావనగర్ వెళ్లే దారిలో, సాలంగ్ పూర్ (సారంగ్ పూర్) అనే ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన శ్రీ హనుమాన్ మందిర్ కలదు. ఈ హిందూ దేవాలయం స్వామినారాయణ ఆలయంగా ప్రసిద్ధి...
మోతిహరి - చారిత్రక విలువలతో నిండిన ప్రదేశం !
బీహార్ లోని మోతిహరి పట్టణం అటు తీర్థ యాత్రికుల్లోను, ఇటు విహార యాత్రికుల్లోను కూడా బాగా ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం. పాట్నా నగరం నుంచి మోతిహరి పట్టణం 156 కిలోమీటర్ల దూరంలో వుంది. పర్యాటకం...
తాజా వన్ ఇండియా కూపన్లతో ఎక్కడైనా విహరించండి !
మీరు ప్రయాణాలు ఎక్కువగా చేసే, లేదా ప్రయాణాలంటే ఇష్టపడే వారా ? ఒక్కోసారి బడ్జెట్ మిమ్మల్ని ప్రయాణాలను వాయిదా వేసిన సందర్భాలూ లేకపోలేదు ఔనా! అటువంటి వారు ఎటువంటి చీకూ చింత లేకుండా, మా వద్ద లభించే...
భీమిలి ... పర్యాటక మజిలీ !
భీమినిపట్నం ... విశాఖ జిల్లాలో పర్యాటకులను అలరించే ఒక అందమైన మజిలీ. బంగాళాఖాతం సముద్రానికి అనుకోని ఉన్న ఈ ప్రదేశాన్ని భీమిలి అని పిలుస్తారు స్థానికులు. వైజాగ్ నగరానికి కేవలం 24 కిలోమీటర్ల దూరంలో...
24 గంటల్లో శ్రీశైలం - తిరుపతి దర్శనం ఎలా ?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం, తిరుపతి ముఖ్యమైనది. శ్రీశైలం శివ ఆరాధకులకు, తిరుపతి విష్ణు ఆరాధకులకు పేరుగాంచినవి. పండుగల సీజన్లో, వారాంతపు విహారాలలో,...
చొట్టనిక్కర - దర్శిస్తే జీవితం ధన్యం !
చొట్టనిక్కర కేరళ రాష్ట్రంలోని అందమైన కుగ్రామం. ఈ గ్రామం ఎర్నాకులం జిల్లా, కొచ్చి పొలిమేరలలో ఉంటుంది. దక్షిణాది గ్రామాలవలే రోడ్డు ప్రయాణాలు చేసేవారు పచ్చటి పొలాలను చూసి ఆనందించవచ్చు. ఈ గ్రామంలోని...
కాల్వబుగ్గ - బుగ్గ రామేశ్వరుడు !
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి కొలిచిన భక్తుల కొంగుబంగారమై పూజలందుకుంటున్నాడు.ఇది కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే రహదరిలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ...
సుల్తాన్ కుమార్తె మనసు దోచిన కృష్ణయ్య !
మేల్కొటే (మేల్కోట) చరిత్ర సాధారణంగా ఎవరికీ అంతుపట్టదు. దీని చరిత్ర అంత సామాన్యమైనదేం కాదు. గొప్ప వైష్ణవ భక్తుడైన శ్రీ రామానుజాచార్య తో ఈ ప్రదేశం ముడిపడి ఉంది. ఇక్కడే భగవాన్ రామానుజాచార్యులు...
గణపతిపూలే - 'భారతదేశ కరేబియన్' !
భారతదేశ కరేబియన్ ద్వీపం గా పేరుగాంచిన గణపతి పూలే ను పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాలి. ఇది కొంకణ్ తీరాన గల మనోహరమైన ఓడరేవు. ఈ ప్రాంతం ముంబైకు 375 కిలోమీటర్ల దూరంలో రత్నగిరి జిల్లాలో ఉంది....
సాత్నా - వరాహమూర్తి ఒంటినిండా దేవతలే !
సాత్నా మధ్య ప్రదేశ్ లోని ఒక ఆసక్తికరమైన నగరం. ఈ నగరం భారతదేశ ప్రాచీన వైభవానికి గుండె వంటిది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖజురహో దేవాలయాలు ఈ నగరానికి సమీపంలో ఉన్నాయి. సిమెంట్ కర్మాగారాలు, డోలమైట్,...
మద్యం మాన్పించే ఉంతకల్లు పాండురంగ స్వామి !
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవి గా, 'వికటకవి' గా ఖ్యాతికెక్కిన తెనాలి రామకృషుడు పాండురంగ భక్తుడు. ఈయన పాండురంగ మహాత్మ్యము గురించి కావ్యాలను వ్రాసాడు. ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడనటువంటి వర్ణనలు, పదాలు...
బెంగళూరు లో ప్రసిద్ధిచెందిన గ్యాలరీలు !
బెంగళూరు .. పర్యాటకులకు పరిచయం అక్కర్లేని నగరం. సాఫ్ట్ వేర్ హబ్ గా, సిలికాన్ వాలీ గా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు మహానగరంలో పర్యాటకుల మనసులను ఆకర్షించటానికి ఎన్నో సైట్ సీఇంగ్...
ఘటోత్కచుని ఆశ్రమమే ... చిత్రదుర్గ !
కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత ప్రాంతమే చిత్రదుర్గ. విజయనగర రాజుల కాలంలో, నాయక వంశీయుల కాలంలో దీని వైభోగం వర్ణించహటానికి వీలుకానంతగా ఉండేది. బళ్లారికి 125...
తీరితే తిరుపతి ... తీరకపోతే మన్యంకొండ !
శ్రీ వేంకటేశ్వరుడు తన భక్తులను దుష్టుల నుండి కాపాడటం కోసం ... వారి పాపాలను హరించి వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కొన్ని పవిత్ర ప్రదేశాలలో వెలుస్తుంటాడు. అలాంటి ప్రదేశాలలో ఒకటి 'మన్యంకొండ'....
దక్షిణ పూరీ క్షేత్రం - వడాలి, కృష్ణా జిల్లా !
పూరీ వెళ్లి ఆ జగన్నాథస్వామి ని దర్శించుకోలేనివారు ... ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లా ముదినేపల్లి మండల కేంద్రంలోని వడాలి గ్రామంలో గల జగన్నాథస్వామి ని దర్శించుకోవచ్చు. దీనికి గల మరోపేరు 'దక్షిణ పూరీ'....
తీర్థన్ వాలీ - 'సీక్రెట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్' !
భారతదేశంలో మీరు ఎన్నో ప్రదేశాలను చూసి ఉంటారు అవునా ? కానీ వాటిలో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలను చూడటానికి మాత్రమే ఎక్కువ మంది దేశ, విదేశీ పర్యాటకులు మొగ్గుచూపుతుంటారు. ఇండియాలో కేవలం అవే కాదండీ ..!...