తీర్థన్ వాలీ - 'సీక్రెట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్' !
భారతదేశంలో మీరు ఎన్నో ప్రదేశాలను చూసి ఉంటారు అవునా ? కానీ వాటిలో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలను చూడటానికి మాత్రమే ఎక్కువ మంది దేశ, విదేశీ పర్యాటకులు మొగ్గుచూపుతుంటారు. ఇండియాలో కేవలం అవే కాదండీ ..!...
పితోర్ గర్ .. భారతదేశంలో మరో కాశ్మీరం !
అక్కడికి వెళితే ఉదయం వేళ ధగధగ మెరిసే హిమాలయ పర్వతాలు కనువిందుచేస్తాయి. చుట్టూ కనుచూపు మేరలో విస్తరించి ఉన్న పచ్చదనం మనసును ఆహ్లాదపరుస్తుంది. చరిత్రకు సాక్షంగా నిలిచిన కోట... వీర సైనికులకు నివాళిగా...
వన్ ఇండియా ప్రీ - దివాళి ఆఫర్లు !
వన్ ఇండియా కూపన్ల విభాగంలో లభ్యమవుతున్న ప్రీ- దివాళి ట్రావెల్ ఒప్పందాలను మరియు కాష్ బ్యాక్ ఆఫర్లను ఇప్పుడే కైవసం చేసుకోండి. ఏంటీ ? దివాళి ఇంకా రానేలేదు కదా ? అప్పుడే ఈ అఫర్లేంటి అని...
ఫలోదీ - ఆకర్షించే వారసత్వ కట్టడాలు !
'ఉప్పు నగరం' గా పిలువబడే రాజస్థాన్ లోని జోధ్పూర్ జిల్లాలో వున్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఫలోదీ. ఈ పట్టణం బంగారు నగరం గా పిలిచే జైసల్మేర్ కు సూర్య నగరం గా పిలిచే జోధ్పూర్ కు మధ్యలో థార్ ఎడారి లో...
బందీపుర్ - మరుపురాని అరణ్య యాత్ర !
భారతదేశంలో పులులు అధికంగా ఆవాసం ఉండే ప్రదేశాలలో బందీపుర్ అటవీ ప్రాంతం ఒకటి. దీనిలో షుమారుగా 70 పులుల వరకు ఉంటాయని అంచనా. ఈ అటవీ ప్రాంతంలో మైసూర్ కు 80 కి.మీ. దూరంలో మరియు బెంగుళూరుకు 220 కి. మీ....
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ మహత్యం !
తెలంగాణలో పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రాలలో కొండగట్టు ఒకటి. కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కి.మీ.లు దూరమున ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయము. ఇది జిల్లాలో...
సకల దేవుళ్ళు కొలువైన క్షేత్రం .. సురేంద్రపురి !
మీరెప్పుడైనా సంపూర్ణ భారతదేశ యాత్రకు వెళ్ళారా ? వెళ్లకపోతే ... తప్పక వెళ్ళిరండి. హైదరాబాద్ నుండి కేవలం 58 కిలోమీటర్ల దూరంలో,యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో సురేంద్రపురి...
ప్రకృతి అందాల .. దేవచర్ల !
చుట్టూ కొండలు.. దుర్భేద్యమైన అడవులు.. పై నుండి జాలువారే అద్భుత నీటి పరవళ్లు.. ఆ పరవళ్లు శివలింగాన్ని అభిషేకించే అద్భుత దృశ్యాలు.. ఎప్పుడు చూడగలం చెప్పండీ.. ! మనసును కట్టిపడేసే ఇటువంటి ప్రకృతి...
అలంగుడి - గురుగ్రహానికి అంకితం చేసిన ఊరు !
అలంగుడి - తమిళనాడు లోని తిరువరూర్ జిల్లాలో ఉన్న అందమైన గ్రామం. ఇది మన్నార్గుడికి సమీపంలోని కుంబకోణం నుండి షుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలంగుడికి సమీపంలో ఉన్న ప్రధాన నగరం కుంబకోణం. ఇది...
చూపు తిప్పుకొని హిల్ స్టేషన్ ... ఖండాలా !
కనుచూపు మేర పచ్చదనం తప్ప ఇంకేమీ కనిపించని అద్భుత ప్రదేశం ఖండాలా. ఇది భారతదేశంలోని అద్భుత హిల్ స్టేషన్లలో ఒకటి. చుట్టూ సహ్యాద్రి పర్వతాలు, ఎత్తైన కొండలతో, కళ్ళుతిప్పుకోనీయని పచ్చని ప్రకృతి సోయగాలతో...
ఇండియాలోని టాప్ 7 నాచురల్ వండర్స్ !
LATEST: పది తలల రావణాసురుడికి ప్రత్యేకమైన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? భారతదేశం ఒక అద్భుతాల పుట్ట. ఇక్కడ ఎన్నెన్నో రహస్యాలు, వింతలు, విశేషాలు దాగున్నాయి. సైన్స్ కు సైతం అంతుపట్టని ఎన్నో విషయాలు...
పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవాలయం !
ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగిన పిఠాపురం పవిత్రమైన గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో జైన, బౌద్ధ, శైవ మరియు వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ఉన్నది. పిఠాపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్ఫు గోదావరి...
జౌంపూర్ పోదాం .. సాహసాలు చేద్దాం !
జౌంపూర్ పట్టణం గురించి పర్యాటకులకు అంత పెద్దగా ఎవరికీ తెలిసి ఉండదు. అయినా ఈ పట్టణం, మహర్షి జమదగ్ని పేరు మీద వచ్చి ఉండవచ్చని కొందరి అభిప్రాయం. అయివుండవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతం...
తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ?
తిరుమల హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం. వెంకటేశ్వర స్వామి నడియాడిన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పూర్వీకులు చెబుతుంటే ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రశస్తి గురించి,...
పల్లవుల అద్భుత సృష్టి ... మహాబలిపురం !!
మహాబలిపురం ఒకవైపు చారిత్రక కళావైభవంతో, మరోవైపు ఆధ్యాత్మిక సంపదతో తలతూగుతూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మామల్లాపురం గా కూడా పిలువబడే మహాబలిపురం తమిళనాడులోని కంచి జిల్లాలో కలదు. రాష్ట్ర రాజధానైన...
నామ్చి - హిమాలయాల ఒడిలో విహారం !
అన్వేషించని ప్రదేశాలను చూస్తే ఎవరికైనా పట్టరాని ఆనందం కలుగుతుంది. హిమాలయాల పరివాహక ప్రాంతాల వద్ద ఈ సందడి అధికం. ఎందుకంటే హిమాలయ పర్వతాలలో ఇప్పటికీ పర్యాటకులు టచ్ చేయని ప్రదేశాలు అనేకం ఉన్నాయి....
సహ్యాద్రి పర్వతాల అందం ... ఇగాత్ పురి !
ఇగాత్ పురి మహారాష్ట్రలో ఆసక్తికలిగించే ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది సహ్యాద్రి పర్వతశ్రేణులలో కలదు. ఉత్తర మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో ఉన్న ఇగాత్ పురి పురాతన దేవాలయాలతో పర్యాటకులను...
గోవా లో ప్రసిద్ధి చెందిన వన్యప్రాణుల అభయారణ్యాలు !
గోవా ఇప్పుడే కాదు అప్పుడెప్పుడో వాస్కోడిగామా వచ్చినప్పటినుండి ఒక ప్రసిద్ధ విహారస్థలంగా ప్రకాశిస్తూ వస్తుంది. సుగుంధ ద్రవ్యాల వ్యాపారమే పరమావధిగా భావించిన పోర్చుగీసు వారు బహమనీ రాజును ఓడించి నావల...