తెలంగాణ - కరీంనగర్ లో గల ప్రముఖ కోటలు మరియు దేవాలయాలు
"వేదాలు" భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మలు. హిందూ మతం యొక్క సంప్రదాయం మరియు సంస్కృతికి నిక్షేపాలు ఈ వేదాలు. తెలంగాణ లో కరీంనగర్ పురాతన కాలం నుంచి వేద అభ్యాసనకు కేంద్రంగా ఉంది. గోదావరి నది ఈ స్థలంకు...
తెలంగాణ పర్యాటక ప్రదేశాలు - మెదక్ నగరంలో ఆచరించే పండుగ
మెదక్ తెలంగాణ రాష్ట్రంలో గల ఒక పురపాలక పట్టణం. హైదరాబాద్ రాజధాని నగరం నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ పట్టణం కాకతీయ పాలనలో ఎక్కువ...
సరస్వతిదేవి కొరకు అసాధారణ ఆలయం
హిందూమతంలో దేవుళ్ళు, దేవతల జాబితాలు ఎక్కువ. వాటిలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ (శివ) ప్రధాన దేవతలుగా ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే శివుడు మరియు విష్ణువును ప్రధానంగా పూజిస్తారు;...
హైదరాబాద్ నుండి చిన్న వారాంతపు విహారాలు
హైదరాబాద్ కు కుతుబ్ షాహీ పాలనలో, మొఘలుల మరియు నిజాముల పాలనలో గొప్ప చరిత్ర ఉంది. ఈ నగరంలో అనేక చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని హైదరాబాద్ నుండి వారాంతపు విహారాలలో చూడవచ్చును....
హైదరాబాద్ లో శక్తివంతమైన చిలుకూరు బాలాజీ ఆలయం!
నమ్మకం అనేది చాలా ఆసక్తికరమైన విషయం మరియు దానిని ఎవరూ పూర్తిగా విశ్లేషించలేరు. హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ ఆలయ కథ విశ్వాసం మరియు శక్తి యొక్క కలయికతో కూడుకున్నది. ఎవరాకూ అర్థం కాదు. కానీ నిజంగా...
శ్రీరంగపట్నంలోని నిమిషాంబ ప్రసిద్ధ ఆలయంను సందర్శించండి
"నిమిష" అనగా ఒక మినిట్, ఎవరైతే ఈ ఆలయమునకు వచ్చి భక్తితో నమ్మి తమ కోరికలు నెరవేరాలని ఆ తల్లికి విన్నవించుకుంటారో వారి యొక్క కోరికలను ఒక్క నిమిషంలో ఆ తల్లి తీరుస్తుంది. "నిమిషాంబదేవి" పార్వతీ దేవి...
ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు నగరంలో ఒక తీర్ధయాత్ర ట్రిప్!
ఆంధ్రప్రదేశ్ లో గల కర్నూలు ఆలయాలకు మరియు చారిత్రక కట్టడాలకు విస్తృతంగా పేరుగాంచింది. బెంగుళూరు నుండి కర్నూల్ : ప్రయాణ సమయం: 5గం. 10ని. పడుతుంది. {image-1-16-1487244478.jpg telugu.nativeplanet.com}...
ఆంధ్రప్రదేశ్ లో ప్రాముఖ్యత గల్గిన కొల్లేరు బర్డ్ శాంక్చురీ
ప్రతి శీతాకాలంలో కొల్లేరు సరస్సుకు పక్షుల వలస వస్తుంటాయి. మీరు ఒక పక్షి ప్రేమికుడే కానక్కరలేదు. ఇక్కడకు వచ్చి చూస్తే మీకు ఎప్పటికీ ఈ జ్ఞాపకాలు గుర్తుండిపోతుంది. ఒకప్పుడు ఇది ఒక పెద్ద సరస్సు మాత్రమే...
మేఘమలై తమిళనాడులోని తేని జిల్లాలో దాగియున్న సంపద
మేఘమలై అనేది తమిళనాడు తేని జిల్లాలో గల చల్లని మరియు ఎత్తైన పర్వతాల మధ్య సముద్ర మట్టానికి 1500మీటర్ల ఎత్తులో వున్న చాలా ఆకర్షణీయమైన, అందమైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఈ ప్రదేశాన్ని పచ్చ కుమచి లేదా...
బెంగుళూర్ లోని జాలహళ్లి శ్రీ అయ్యప్ప దేవాలయం సందర్శించండి
బెంగుళూర్ ను భారతదేశం యొక్క ఐటి కేంద్రం అని పిలుస్తారు. కానీ సంపన్న సంస్కృతి, వారసత్వంతో చరిత్రలో ఒక వేదికగా నిలిచింది. కేరళలో పవిత్రమైన శబరి హిల్స్ వద్దే కాకుండా లార్డ్ అయ్యప్ప ఆలయాలు అనేకం...
ధనుష్కోడికి ట్రావెల్ గైడ్ మరియు నిర్మలమైన బీచ్
ధనుష్కోడి - ధనుష్కోడిని ఘోస్ట్ సిటీ అంటారు. బెంగళూరు నుండి సుమారు సుమారు 620 కి.మీ. దూరం ఉంది. తమిళనాడులోని రామేశ్వరం యొక్క దక్షిణ కొనలో ఉంది. ఇది భారతదేశ తీరాన గల శ్రీలంకకు అతి దగ్గరిగా ఉంది. ఇది...
బెంగుళూర్ నుండి అవని బెట్టకు రోడ్ ట్రిప్
అవని బెట్ట వారాంతంలో బెంగుళూర్ నుండి ప్రయాణం సాగించి చూడదగ్గ అందమైన, ఉత్తేజకరమైన రోడ్ ట్రిప్. ఇది చూడదగ్గ అందమైన ప్రదేశాలలో ఒకటి. ఒక మంచి శనివారం ఉదయం నేను, నా స్నేహితులు కలిసి కోలార్ వైపు రోడ్...
బెంగుళూర్ నుండి ఆగుంబెకు ఒక శీతాకాలపు యాత్ర
ఆగుంబెను తరచుగా దక్షిణ చిరపుంజిగా సూచిస్తారు. ఈ అద్భుతమైన శీతాకాలంలో బెంగుళూర్ నుండి ఆగుంబెకు రోడ్ యాత్ర. మీకు వారాంతంలో వచ్చే శెలవులను బాగా ఎంజాయ్ చేయటానికి బెంగుళూర్ లో ఒక చల్లని శీతాకాల ఉదయం...
మహాబలిపురం: దివ్యత్వాన్ని కనుగొనేందుకు మరియు విశ్రాంతికి అనువైన ప్రదేశం
మహాబలిపురం తమిళనాడులో ప్రసిద్ధ చారిత్రక పట్టణాల్లో ఒకటి. మహాబలిపురం లేదా మామల్లాపురం చెన్నై నుంచి 50 కిలోమీటర్ల దూరంలో నెలకొనివున్నది. ఇది ఒక చారిత్రక ప్రాముఖ్యత కల్గిన ఒక పట్టణం. కాంచీపురం ఉనికి...
భారతదేశంలో రంగులు మారే శివ లింగాలు గల ప్రదేశాలు
"రాజస్థాన్" మన దేశానికి నైబుతిలో ఉంది. రాజధాని "జైపూర్". ఇక్కడ ఎడారిని "థార్ ఎడారి" అని పిలుస్తారు. ఇక్కడ ప్రజలు మాట్లాడే భాష "రాజస్థానీ". ఇక్కడ సాంప్రదాయక వంటలు అంటే దాల్ బాతి, బెయిల్ గట్టే,...
కూర్గ్ లోని గలిబీడు శిఖరం చేరుకొనుటకు కాలినడక ప్రయాణం
బెంగుళూర్ నుండి గలిబీడు యొక్క దూరం 274.9 కిమీ ఉంది. ట్రాపిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుంటే NH75 మీదుగా 5గం.40ని పడుతుంది. 1: రూట్: బెంగుళూరు - మైసూరు - మడికేరి - గాలిబీడు2: ప్రయాణం చేసే విధానం:...
వీకెండ్ సెలవులు ఆహ్లాదంగా గడపడానికి అనువైన ప్రదేశం భద్రాచలం
నిజాముల పాలనలో తెలంగాణ మెదక్ మరియు వరంగల్ విభాగాలకు చెందిన ఒక విలీనప్రాంతం. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక భాగమైనది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉనికిని సంపాదించింది. తెలంగాణకు రాజధానిగా "హైదరాబాద్" ను...
వేసవి సెలవులు ఆహ్లాదంగా గడపడానికి అనువైన ప్రదేశం పాండిచ్చేరి..
పాండిచ్చేరిని "పుదుచ్ఛేరి" అని కూడా పిలుస్తారు. పాండిచ్చేరి "తమిళనాడు" రాష్ట్రంలో ఉంది. ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. తమిళంలో "పుదు" అంటే "క్రొత్త" అనీ, "చ్ఛేరి" అంటే "ఊరు" అని అర్థము. క్రీ.శ. 4వ...