వావ్ ...బెంగుళూరు ఆహారాలు భలే భలే రుచులు !
బెంగుళూరు నగరం పలు ప్రదేశాలలో పవిత్ర రంజన్ మాసంలో రంజాన్ పండుగను అతి వైభవంగా జరుపుకుంటోంది. ప్రతి సాయంత్రం నగరంలో మనం అనేక మంది ముస్లిం సోదరులు ప్రార్ధనలు ముగించి తమ రంజాన్ ఉపవాసం విరమించేందుకు...
కాంచీపురం ... పట్టు వస్త్రాల నగరం !
తమిళనాడు లోని కాంచీపురం పట్టణం అక్కడ తయారయ్యే పట్టు చీరలకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. దక్షిణ భారత దేశంలో కుటుంబం లో పెండ్లి అంటే చాలు పట్టు చీరాల కొనుగోలుకు వధువు కంచి పురం వెళ్ళాల్సిందే....
నెల్లూరు ...దేవాలయాలు, ప్రకృతి దృశ్యాలు !
దేవాలయాల పట్టణంగా పిలువబడే నెల్లూరు ఆంధ్ర ప్రదేశ్ లో కలదు. నేడు ఈ పట్టణం ఒక ఐ టి కేంద్రం గా మారిపోతోంది. ఈ పట్టణాన్ని పూర్వకాలంలో 'విక్రమ సింహపురి' అని పిలిచే వారు. పెన్నా నది ఒడ్డున కల ఈ పట్టణం...
కేదార్ నాద్ ...మంచు కొండల్లో మహా రహస్యాలు !
కేదార్ నాద్ ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,584 మీ. ల ఎత్తున కల ఈ ప్రదేశం హిమాలయాల ఒడి లో హిందువులకు ఒక ప్రసిద్ధ, పవిత్ర యాత్రా...
పాలము, వన్య జంతువులు, కోట ల నగరం !
జార్ఖండ్ రాష్ట్రంలోని గొప్ప పర్యాటక ఆకర్షనలలో పాలము నగరం ఒకటి. ఈ ప్రదేశం అనేక వన్య జంతువులు కల ప్రకృతి సంపద కలిగి వుంది. ఇక్కడ కల బలమైన కోట ప్రస్తుతం శిధిలావస్థలో కలదు. అయితే, ప్రక్రుతి దృశ్యాలు...
వరంగల్ - చరిత్ర కల భూమి !
వరంగల్ ప్రదేశం తెలంగాణా రాష్ట్రంలో ఒక జిల్లా. పురాతన కాలంలో వరంగల్ ను ఓరుగల్లు లేదా ఒంటి కొండ అని పిలిచే వారు. దీనికి కారణం ఒకే రాతిలో వున్న కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది. ఇది కాకతీయుల రాజ్యానికి...
తిరుచిరాపల్లి - తమిళనాడు గుండె కాయ !
త్రిచి లేదా తిరుచి లేదా అతి పురాతనంగా పిలువబడే తిరుచిరాపల్లి దక్షిణ భారత దేశ రాష్ట్రమైన తమిళనాడు లోని మధ్య ప్రాంతంలో కలదు. ఇండియా లోని పురాతన పట్టణాలలో త్రిచి ఒక పర్యాట కుడికి ఎన్నో ఆకర్షణలు...
మెదక్ - పండుగల పట్టణం !
తెలంగాణా రాష్ట్రంలో మెదక్ ఒక మునిసిపల్ టవున్. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ కు సుమారు 100 కి. మీ. ల దూరంలో కలదు. మెదక్ చరిత్ర చాలా ఆసక్తి కరంగా వుంటుంది. కాకతీయ రాజులు పాలించే కాలంలో ఈ పట్టణం...
ఉత్తర భారత దేశపు అద్భుత పది జలపాతాలు !
వర్షాకాలం ప్రవేశించింది. అయినప్పటికీ పర్యటనకు అడ్డంకి కాదు. పర్యటనలు నిలుపుకోనవసరం లేదు. వర్ష రుతువులో ప్రకృతి అందాలు మరింత పెరుగుతాయి. పర్యటనా ప్రదేశాలు పచ్చటి చెట్లతో, గల గల పారే అధిక నీటి...
రాజ భోజుడి వైభోగం !
భోజ్ పూర్ 11 వ శతాబ్దం నాటి నగరం. ఈ నగరం సెంట్రల్ ఇండియా లోని ఇసుక తిన్నెల ప్రాంతంలో కలదు. మధ్య ప్రదేశ్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి కెక్కింది. పురాతన ఈ నగరానికి నేపధ్యంగా బెట్వా నది...
హైదరాబాద్ ...ముత్యాల నగరం!
భారత దేశ పర్యాటక రంగంలో హైదరాబాద్ నగరానికి ఒక విశిష్టత కలదు. నగరంలోకి అడుగు పెట్టీ పర్యాటకులు కొద్దిపాటి ప్రత్యేక ఉత్సాహాలు కలిగి వుంటారు. గత చారిత్రక వైభవం నిరంతరం మార్పు చెందే ప్రస్తుత ఆధునికతలకు...
దక్షిణ భారత దేశపు అగ్రభాగం !
భారత దేశ దక్షిణ ప్రాంత చిట్ట చివరి భాగంలో ప్రసిద్ధి చెందిన పట్టణం కన్యాకుమారి. ఒక వైపు యాత్రికులకు మరో వైపు నిరంతరం అన్వేషణ సాగించే పర్యాటకులకు అక్కడ కల అద్భుత దృశ్యాలతో ఎంతో ఆనందం కలిగిస్తుంది....
ముడుమలై , ప్రకృతి యొక్క స్వర్గం !
కర్నాటక, తమిళనాడు, కేరళ మూడు రాష్ట్రాలు కలిసే ప్రదేశంలో కల ముడుమలై నీలగిరి కొండలలోని దట్టమైన అడవుల మధ్య కలదు. ఇక్కడ కల వైల్డ్ లైఫ్ సాన్క్చురి ప్రసిద్ధి చెందినది. దక్షిణ భారత దేశంలోని సాన్క్చురి లలో...
మదురై - మాత మీనాక్షి కొలువు !
తమిళనాడు లోని మదురై పట్టణం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మీనాక్షి దేవాలయం. మీనాక్షి దేవాలయం మదురై లో కల వేగాయి నది ఒడ్డున కలదు. మదురై పట్టణం తమిళనాడు లో రెండవ పెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్ర...
అరకు లోయ - మరపురాని పర్యటన !
అరకు లోయ ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో కలదు. పచ్చటి ప్రదేశాలతో అనేక వృక్షాలతో ఈ లోయ ఒక స్వర్గం వాలే వుంటుంది. కొండలపై పాకే పొగ మంచు అద్భుత దృశ్యాలు చూపుతుంది. అరకు లోయ పరతనలో మీరు ఇంకనూ...
బిలాస్ పూర్ - మరచిన దేవాలయాలు !
బిలాస్ పూర్ లో అనేక దేవాలయాలు మరియు పురావస్తు ప్రదేశాలు ఎంతో కాలం నుండి మరచినవి కలవు. నేడు బిలాస్ పూర్ విద్యుత్ ఉత్పాదతకు ఒక పెద్ద కేంద్రం అయింది. ఈ కారణంగా అక్కడి ఈ పురాతన పర్యటనా ప్రదేశాలను మరో...
తమిళనాడులో వర్ష రుతువు పర్యాటక ప్రదేశాలు !
తమిళనాడు రాష్ట్రం పేరు చెప్పగానే సాధారణంగా మనకందరకూ ఎండవేడి గుర్తుకు వస్తుంది. వేసవిలో తమిళనాడు ఎట్టి పరిస్తులలోను మీ ప్రియమైన వారితో కలసి పర్యటించ దగినది కాదు. ఆ సమయంలో వుండే అధిక వేడి మీ శక్తి...
భారత దేశ పర్యటన - పది ప్రదేశాలు !
భారత దేశం వాస్తవానికి వివిధ సంస్కృతుల సమ్మేళనం. అన్ని సంస్కృతులు, అన్ని మతాలు, ఎన్నో భాషలు, వివిధ రకాల వంటకాలు ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాభా కల దేశంగా పేరొందినది....