ఈ ప్యాలెస్ అక్బర్ తన హిందూ భార్య కోసం నిర్మించాడు
సువిశాల అటవీ ప్రదేశం, పురాతన కట్టడాలు, జంతు సఫారీలు, పొడవైన సైక్లింగ్ సఫారి, నర్మదా నదిలో సాహస కృత్యాలు తదితర విజ్ఞాన, వినోద, పర్యాటక రంగాలకు మధ్యప్రదేశ్ కేంద్ర...
ఈ ఆలయంలో రెండు ప్రత్యేకతలు..ఒకటి ఆసియాలోనే పెద్ద రథం..రెండవది రెండు రహస్యగదుల్లో గుప్తనిధులు!
తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రముఖంగా...
800 ఏళ్ళ నాటి భీమకాళీ దేవాలయ విశేషం ఏంటో తెలుసా?
PC- John Hill భీమకాళీ టెంపుల్ కాంప్లెక్స్ హిమాచల్ ప్రదేశ్ లోని సరహన్ లో నివాసముంటున్న హిందువులకి ఈ భీమకాళీ టెంపుల్ ప్రధానమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని భీమకాళీ దేవికి అంకింతం చేయబడినది. దాదాపు 800...
పాండవులు స్థాపించిన స్వర్ణప్రస్థ ఇది...
సోనిపట్, హర్యానాలోని సోనెపట్ జిల్లాకు ఒక ముఖ్య పట్టణం మరియు ప్రధాన కార్యాలయం. సోనీపట్ జిల్లా దక్షిణ సరిహద్దులో కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. ఇది దేశ రాజధాని ఢిల్లీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. యమునా...
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం:అందమైన జ్ఞాపకాలు..తియ్యటి అనుభూతులు పొందాలంటే ఇక్కడికి వెళ్ళండి!
ప్రపంచ ఫోటోగ్రఫి డే 2019. అద్భుతమైన జ్ఞాపకాలు... తియ్యటి అనుభూతులు... మధుర ఘట్టాలు.. గొప్ప సన్నివేశాలు... వెలకట్టలేని దృశ్యాలను పదికాలాల పాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచేది ఫొటో. ఫోటోగ్రఫీ అనేది...
పంచగంగ టెంపుల్: ఇక్కడ ఐదు నదుల నీరు నంది నోటి నుండి ప్రవహిస్తుంది..
మహారాష్ట్ర, పుణెలోని, బలేశ్వర్ అనే ప్రాంతంలో లింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతంలోనే కృష్ణానది జన్మించింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం దగ్గర పశ్చిమ కనుమల్లో జన్మించిన కృష్ణమ్మకు పుట్టిన చోటే ఓ...
ఇది రాయ్పూర్లోని శ్రీ వల్లభాచార్య జన్మ స్థలం..!
చంపారన్ను గతంలో చంపజార్ అని పిలిచేవారు. ఇది భారత రాష్ట్రం ఛత్తీస్గడ్ లోని రాయ్పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఇది రాష్ట్ర రాజధాని రాయ్పూర్ నుండి అరంగ్ మీదుగా 60 కి.మీ మరియు...
కర్నూల్ సిటిలో అబ్బురపరిచే ఓర్వకల్ రాతి దృశ్యాలు చూశారా?
రాయల సీమ భారతీయ పురాణ, ఇతిహాసాల్లోనే కాకుండా చరిత్రతో పాటు ప్రస్తుర రాజకీయ పరంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతం. రాయలసీమ లోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే కర్నూలు ప్రామూఖ్యం కొంత ఎక్కువే. చారిత్రాత్మకంగానే...
పాండిచ్ఛేరిలోని శ్రీ కోకిలాంబల్ సమేత తిరుకామేశ్వరార్ దేవస్థానం దర్శిస్తే..
పాండిచేరి ప్రాంతమే అయిన విల్లియానూర్లో పురాతన శివాలయము ఉంది. విజయనగర రాజుల ప్రాపకము సంపాదించిన గుడి. శివుడు తిరుకామేశ్వరుడు, అమ్మవారు కోకిలాంబ. పక్కనే ఈ మధ్య కట్టిన విష్ణుమూర్తి ఆలయము ఉంది. వరదరాజ...
కేరళ ప్రకృతికాంత..వయనాడ్ లోని సూచిపారా జలపాతం వద్ద సూది ఆకారపు రాళ్ళు..
ఇండియాలో ప్రకృతి సౌందర్యాలనికి పెట్టింది పేరు కేరళ. కేరళలో ఏ మూల చూసినా ఆహ్లాదకర దృశ్యాలే కనుబడుతాయి. అందుకే కేరళను భూతల స్వర్గం అని పిలుస్తుంటారు. కేరళలో ఏడాది పొడవునా పర్యాటకులను ఆకట్టుకునే...
బిహార్లోని మహాత్మా గాంధీ సేతును చూశారా?
భారత దేశం గురించి చెప్పాలంటే చెప్పలేనన్ని విశేషాలు ఉన్నాయి. మన దేశం ఒక సమ్మీలిత సాగరం. ఈ దేశంలో ఎవ్వరైనా జీవించవచ్చు, దేశం మొత్తం మీద ఎక్కడైనా తిరగేయొచ్చు. ఇక్కడ లెక్కలెన్ని అనుభూతులు...
జమ్మూకాశ్మీర్లో బుద్గాం ప్రకృతి సౌందర్యం అద్భుత:..!
జమ్ము కాశ్మీర్ లో ఒక చిన్న జిల్లా బుద్గాం. ఇది సముద్ర మట్టానికి 5281 అడుగుల ఎత్తులో ఉంది. కార్గిల్ తరువాత కాశ్మీర్ లోయలో బుద్గాం రెండవ జిల్లా,1979 లో ఒక స్వతంత్ర జిల్లా గా అవతరించింది. ఇక్కడ షియా...
కిట్టయ్య లీలల్ని కళ్లకు కట్టినట్లు చూపించే గోవర్ధనగిరి: శ్రీకృష్ణుడు ఎత్తిన పర్వతం!
ద్వాపరయుగంలో.. గోవర్ధనగిరి ప్రాంతంలో వర్షాలు భీభత్సంగా కురుస్తుండగా ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు శ్రీకృష్ణుడు కొండను ఎత్తి వరుసగా ఏడురోజులపాటు పట్టుకున్నట్లుగా పురాణగాధలు వినే వుంటాం. ఆ ప్రాంతం...
అర్జునుడు ద్రోణాచార్యుడికి కానుకగా ఇచ్చిన రాజ్యం ఇది..!!
రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న నాగౌర్ ఒక చారిత్రాత్మక నగరం. ఈ నగరాన్ని నాగ క్షత్రియులు స్థాపించారు. ఇది నాగౌర్ జిల్లాలోని ఒక జిల్లా మరియు బికానెర్ మరియు జోధ్పూర్ మధ్య ఉంది. పురాణాలలో మరియు చరిత్రలో...
"ఇక్కేరి" - అఘోరేశ్వర దేవాలయం చూడటానికి రెండు కళ్లు సరిపోవు
కన్నడ భాషలో ఇక్కేరి అంటే రెండు వీధులు అని అర్థం. షిమోగా జిల్లా సాగర అనే పట్టణం వద్ద ఇక్కేరి ఒక చిన్న ఊరు. షిమోగా వచ్చే పర్యాటకులు ఈ పట్టణాన్ని తప్పక చూడాలి. ఇక్కేరి క్రీ.శ.1560 నుండి క్రీ.శ1640...
శ్రీ లక్ష్మీ నృసింహ, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాలు రెండూ ఓకే చోట..ఎక్కడో తెలుసా
సింగరకొండ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రఖ్యాతి గాంచినవి. సింగరకొండ అద్దంకి నుండి 6 కి.మీ. దూరంలో భవనాసి చెరువు వొడ్డున...
మగధ సామ్రాజ్య రాజధాని ‘‘రాజగిరి ’’లో ఆశ్చర్యం కలిగించే విషయాలెన్నో..
రాజగిరి క్రీ.పూ భారతదేశంలో విలసిల్లిన మగధ సామ్రాజ్యమునకు రాజధానిగా వుండేది. మరో ప్రముఖ బౌద్ధ క్షేత్రం భీహార్ లోని నలందకు రాజగిర్ కేవలం 10 కిలోమీటర్ల దూరంలో వుంది. రాజగిర్ అంటే ‘రాజ గృహం',...
భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం:సుమారు వెయ్యియేళ్ళ నాటిది
ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆలయాలు, కట్టడాలు ఉన్న దేశం మనది. మత పరమైన నిర్మాణాలు కూడా మన దగ్గరే అధికంగా ఉన్నవి. అలాంటి కట్టడాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు. చాలా వరకు పురాతన ఆలయాలు...