ఆంధ్రప్రదేశ్ కీర్తికి...నెల్లూరుకే తలమానికంగా నిలచిన ఈ ఓడ రేవు ఓ అద్భుతం.!!
నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తూర్పుగా 18కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఇది సుమారు 500ఏళ్ళ క్రితమే సహజ ఓడరేవుగా గుర్తింపబడినది. శ్రీ కృష్ణ దేవరాయలు నాటి కాలంలో సరకు రవాణా కోసం ఈ ఓడరేవును...
సూర్య, చంద్ర గ్రహణాలకు అతీతంగా శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర క్షేత్రం..!
పురాతన కాలం నుండి..పురాణాల నుండి వస్తున్న నమ్మకాల ప్రకారం గ్రహణ కిరణాలు అశుభం అని భావిస్తారు. సూర్య చంద్రులను రాహు కేతువులు మింగడం వల్ల గ్రహణం ఏర్పడుతుందని, అది అరిష్టమని చాలా కాలం నుండి వస్తున్న...
మీరు ఎన్ని కోరికలు కోరుకున్నా..వెంటనే కోర్కెలను తీర్చే పళవంగాడు శ్రీ మహాగణపతి
భారతదేశంలోనే అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న దేవాలయం అనంత పద్మనాభస్వామి ఆలయం. తిరువనంత పురం పేరు చెప్పగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. స్వామి...
భారతదేశంలోనే అతి సుందరమైన వాటర్ ఫాల్స్..బాంగ్ బాంగ్ ఫాల్స్
అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని వాయువ్య ప్రాంతంలో సముద్రమట్టానికి 6000 నుండి 22000 అడుగుల ఎత్తులో ఉంది తవాంగ్ పట్టణం. ఇది బౌద్ధమత ప్రాంతం. ప్రత్యేకించి శీతాకాల సమయంలో ఇక్కడ కురిసే...
ఏడాదిలో 11నెలలు నీటిలో మనిగి ఉండే గ్రామం, 1 నెల మాత్రంపైకి కనబడుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంది
కొన్ని విషయాలు వినడానికి వింతగా ఉన్నా..అవి నిజం అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. మీకు తెలుసా అహ్మదాబాద్ లోని భావ్ నగర్ సమీపంలో ఉన్న సముద్రంలో నిష్కళంక్ మహాదేవ్ అనే ఆలయం రోజూ నీట మునుగుతూ,...
ఒంటికాలిపై దర్శనమిచ్చే తిరువిక్రమ స్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
అక్కడ ఉన్న ఆ ఆలయాన్ని భూలోక స్వర్గం అని పిలుస్తుంటారు. సహజంగా దేవుళ్ళు నిల్చొని దర్శనం ఇస్తారు, లేదా కూర్చొని దర్శనమిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శైనస్థితిలో దర్శనమిస్తుంటారు. అయితే ఇక్కడ...
40 ఏళ్లకోసారి మాత్రమే దక్కే అత్తి వరదర్ దర్శన భాగ్యం..తిరిగి 2059లోనే..ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
తమిళనాడులో కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ది చెందినది. కంచిలో సుమారు 1000కి పైగా ఆలయాలున్నాయంటే ఆశ్చర్యం కలగకు మానదు. దక్షిణాపథంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం(కంచి). కంచిలో ఉన్న ప్రసిద్ది చెందిన...
UPలో నైమిషారణ్యంలోని చక్ర తీర్థం..మీరు నీళ్ళల్లోకి దిగితే మీప్రమేయం లేకుండానే చక్రంలాగా తిరుగుతారు
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఎంతో మంది పర్యాటకులు ఇక్కడ విహారానికి వస్తుంటారు. దేశంలోనే కాదు విదేశాల నుండి కూడా అనేక మంది పర్యాటకులు ఇక్కడికి విహారానికి...
ప్రకృతి పులకరించే ప్రదేశం : గణపతి పూలే
భారతదేశ కరేబియన్ ద్వీపం గా పేరుగాంచిన గణపతి పూలే ను పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాలి. సముద్రతీరానికి ప్రత్యేక అందాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం గణపతిపూలే. సముద్రపు అలలు పర్వత...
ఆషాడ ఏకాదశి విశేషం: పండరిపురంలో శ్రీ పాండురంగస్వామి యాత్ర చూడటానికి రెండు కళ్లు సరిపోవు !
మన తెలుగు నాట ప్రతి మాసం విశేషమైనదే..ఎందుకంటే ప్రతి మాసంలో అతి విత్రమైన పండగలు, పర్వదినాలకు ఆయా నెలలు ప్రసిద్ది. ప్రస్తుతం ఆషాడ మాసం . ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో నాల్గవ మాసం. అమ్మవారి ఆరాధనకు...
నెల్లూరులో మైమరపించే మైపాడు బీచ్ సాగర సౌందర్యం..!!
కొండలు.. కోనలు.. నదులు... సాగర తీరాలతో కూడిన ప్రకృతి సౌందర్యం... చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే ప్రదేశాలూ... మతసామరస్యాన్ని చాటే వందల ఏళ్ల నాటి దర్గాలు, ఆలయాలు.. దేశ శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని...
అత్తిలిలో ప్రసిద్ది చెందిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం
పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడుగా చెప్పుకునే కుమారస్వామి, భూలోకంలోని అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. సాధారణంగా శక్తి ఆయుధాన్ని ధరించిన నెమలి వాహనంతో స్వామి...
సంతానం లేని వారికి విశేషకల్పతరువు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం..!
నిరంతరం సూర్య మండలం నుండి అనంత విశ్వం నుండి వినిపించే శబ్దం ఓం. పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఆ స్వామిని కీర్తించి..భజించడానికి ఎన్నో ఆలయాలు నిర్మించుకోవడం జరగుతుంది. వాటిలో పురాతన దేవాలయాలు...
ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా..సాంప్రదాయాల శిల్పాలతో అబ్బుర పరిచే ఉత్సవ్ రాక్ గార్డెన్
నిశ్చల స్థితిలో ఉండే రాతితో ఊసులు చెప్పిస్తూ...ఆ ఊసుల ద్వారా మౌనాన్ని దూరం చేసే ఎన్నో శిల్పాలు మనల్ని పలకరిస్తంటే...అబ్బురమే కదా! ప్రకృతికి ఎన్నో అందాల్ని జోడించి అద్భుతాలను తీర్చి దిద్దుకోవడం...
శివుడి జ్యోతిర్లింగాలుగా పేరొందిన 12 శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్నాథ్..!!
కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. హిందువులు పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదరనాథ్, బద్రీనాథ్ భాగంగా ఉంటాయి. భక్తులు ముందుగా...
పూరీ జగన్నాథ్ దేవాలయం యొక్క అంతుచిక్కని రహస్యాలు
మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం, విశిష్టతలు, అద్భుతాలు కలిగిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించుకోవాలని అంటుంటా. అలాంటి మహా అద్బుతమ ఆలయాలలో...
64 అడుగుల ఎత్తున్నఈ శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని చూశారా?
భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం లో ఉన్న తిరువన్నమలై ఒక పుణ్య క్షేత్రము మరియు మునిసిపాలిటి. ఇది తిరువన్నమలై జిల్లా ప్రధాన కేంద్రం. అన్నామలై కొండ దిగువ ప్రాంతంలో ఉన్న అన్నామలైయర్ గుడి తిరువన్నమలై లోనే...
అమర్ నాథ్ యాత్రను మించిన శ్రీఖండ్ మహదేవ్ యాత్ర:18,570అడుగుల ఎత్తున్నహిమాలయాల్లో 72 అడుగుల శివలింగం!!
సాధారణంగా హిమాలయాల్లో శైవ భక్తులు యాత్ర మాట వినగానే అమర్ నాథ్ యాత్రే గుర్తుకు వస్తుంది. అమర్ నాథ్ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకుంది. అయితే, అంతకు మించిన శ్రమతో భక్తులు వెళ్ళే శ్రీఖండ్ యాత్రను ఈ...