పర్యాటకులకు ఇండియా ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. కనుక విజ్ఞానం, ప్రశాంతత కోరే ప్రతి వారికి మధుర ఒక పవిత్ర ప్రదేశమే. చాలామంది సందర్శకులు జై గురుదేవ్ ఆశ్రమంలో చేరతారు. దీనిని స్వామీ జై గురుదేవ్ నిర్మించారు. ఆధ్యాత్మికత కోరేవారందరకూ ఈ ఆశ్రమం సౌకర్యం ఏర్పరుస్తుంది.