మధుర మ్యూజియం పట్టణం మధ్యలో వుంటుంది. పురాతన గ్రంధాలు, విగ్రహాలు దీనిలో కలవు. క్రి. పూ.౩వ శతాబ్దం నాటి వస్తువులు కూడా చూడవచ్చు. మధుర లోను మరియు దాని చుట్టుపక్కల తవ్వి వెలికి తీసిన వస్తువులను అర్కేయోలజికల్ శాఖ ఇక్కడ భద్ర పరచి ప్రదర్శిస్తోంది. ఈ మ్యూజియం అనేక మంది చరిత్ర కారులను ఆకర్షిస్తోంది. హిందూ మతం పురాతన ఇండియాల పట్ల వారికి అవగాహన కలిగిస్తోంది. ఇక్కడ లభించే అంశాలు భారతీయ సంస్కృతి లోని భిన్నత్వాన్ని చాటుతాయి.