పన్హాలా కోట తప్పక చూడదగినది. ఇది నగరం పేరుతోనే పెట్టబడింది. దక్కన్ ప్రాంతంలో అతి సుందరమైన మరియు అతి విస్తారమైన కోట ఇది. ఈ చారిత్రక కట్టడాన్ని రాజు రాజా భోజ్ సుమారు 12 వ శతాబ్దంలో అంటే సుమారుగా 900 సంవత్సరాల కిందట నిర్మించాడు. కోటను అప్పటి పాలకులు తమ రక్షణ అవసరంగా నిర్మించారు. ప్రవేశం దుర్భేధ్యంగా ఉంటుంది. ఈ చారిత్రక కట్టడం మీకు ఆనాటి పాలకుల రక్షణా వ్యవస్ధ ఎంత బలమైనదో తెలుపుతుంది. ఈ కోట పర్యాటకులను ఎన్నో దశాబ్దాలనుండి ఆకర్షిస్తోంది. ఇంకనూ ఆకర్షిస్తూనే ఉంటుంది కూడాను.



Click it and Unblock the Notifications