తమిళ్ నాడు లో ని తిరువన్నమలై జిల్లాలో ఉన్న అన్నామలై కొండల పర్వత పాదం లో అష్ట లింగాలు లేదా ఎనిమిది లింగాలు ఉన్నాయి. తిరువన్నమలై అధ్యామికత మరియు పవిత్రతకి మూలం గా ఈ అష్ట లింగాలను పేర్కొనవచ్చు. ఋషులను మరియు భక్తులను ఒకే విధం గా ఈ అష్ట లింగాల మందిరం ఆకర్షిస్తుంది. ఎనిమిది లింగాలకు ఎనిమిది చిన్న కోవెలలు ఉన్నాయి. 14 కిలో మీటర్ల పరిధిలో ని దూరం లో ఈ కోవేలలు ఉన్నాయి. భక్తులు ఈ కొండ చుట్టుతా తిరుగుతూ ప్రతీ లింగాన్ని పూజిస్తారు.
ఇంద్ర లింగం, అగ్ని లింగం, వాయు లింగం,వరుణ లింగం, నైరుతి లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం అనేవి అష్ట లింగాల పేర్లు. ప్రతి లింగం పన్నెండు చంద్రరాశులతో అనుసంధానమై ఉంది. 'గిరివాలం' లో భాగం గా ఈ ఎనిమిది లింగాలని పూజిస్తారు.



Click it and Unblock the Notifications